Home » Bapatla
Andhrapradesh: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అక్కా చెల్లెల్లు దాసరి నాగమణి (34), మాధవి లత (30)కు మంటలు అంటుకున్నారు. ఆ తరువాత క్షణాల్లోనే ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తల్లి లక్ష్మీ రాజ్యంకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మద్యానికి బానిసైన భర్త వేధింపులకు ఆ మహిళ విసిగిపోయింది. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తానే తుది తీర్పు ఇచ్చింది.
మద్యానికి బానిసైన భర్త వేధింపులకు ఆ మహిళ విసిగిపోయింది. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తానే తుది తీర్పు ఇచ్చింది. భర్తను కర్రతో చితక్కొట్టి.. ఆపై నడిరోడ్డుపై ఉరివేసి చంపేసింది.
మద్యానికి బానిసైన అమరేంద్రబాబు ప్రతి రోజు తాగి ఇంటికి వచ్చి భార్య బిడ్డలను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన భార్య అరుణ.. నడి రోడ్డుపై భర్త మెడకు తాడు బిగించి హత్య చేసింది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Andhra Pradesh News: నదీ గర్భంలోని ఇసుక తవ్వి తీసుకురావాలంటే కష్టమనుకున్నారేమో.. ఏకంగా నదిలోనే రోడ్డు వేసుకుంటున్నారు. నది మధ్య వరకు వాహనాలను తీసుకెళ్లి ఇసుక తవ్వి..
ఈ ఫొటోలో ఉన్న దృశ్యాన్ని చూసే.. ఈ సామెత పుట్టిందేమో! బాపట్ల జిల్లా అద్దంకి మండలం ధేనువకొండలో..
Bapatla News: ప్రభుత్వ కార్యక్రమాల్లో మనం ప్రొటోకాల్ చూసుంటాం.. ఎందుకంటే రాజ్యంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారికి దక్కే గౌరవం అది. కానీ ఏకంగా ఓ నేత పుట్టిన రోజు వేడుకల్లో షాంపైన్ పొంగించడానికి..
ఆస్తి రాయాలని, పెన్షన్ డబ్బులు ఇవ్వాలని ఓ కొడుకు తన తల్లిదండ్రులను డిమాండ్ చేశాడు.
రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు దుర్మరణం చెందారు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం సిరిపురం గ్రామానికి చెందిన 8 మంది కొత్త కారుకు తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేయించి తిరిగి వస్తుండగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామం మలుపు వద్ద కారు అతివేగంగా చెట్టును ఢీకొంది.
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం సందర్భంగా బాపట్ల మున్సిపల్ హైస్కూల్కు వచ్చిన సీఎం చంద్రబాబు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మమేకం అయ్యారు.