Home » Bapatla
బాపట్ల జిల్లా: చెరుకుపల్లి మండలం రాజోలులో అవాంఛనీయ ఘటన జరిగిందని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన బాపట్లలో మీడియాతో మాట్లాడుతూ పదో తరగతి చదువే విద్యార్థి అమర్నాథ్ను పెట్రోల్ పోసి నిప్పు అంటించి చంపారన్నారు.
వైసీపీ వర్గీయుల చేతిలో హత్యకు గురైన విద్యార్థి ఉప్పాల అమర్నాథ్ కుటుంబసభ్యులను టీడీపీ నేతలు పరామర్శించారు. శనివారం ఉదయం రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాస్.. చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెం చేరుకుని విద్యార్థి కుటుంబసభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేపల్లె చరిత్ర ఎన్నడూ లేని సంఘనలు జరుగుతున్నాయన్నారు. అక్కను వేధించడంపై ప్రశ్నించిన తమ్ముడును పెట్రోల్ పోసి తగలబెట్టారని అన్నారు. పోలీసులు నిందుతులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.
వ్యవసాయం మన దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే రంగమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. సోమవారం బాపట్ల జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన వ్యవసాయ యూనివర్శిటీని సందర్శించారు.
జిల్లాలో జరిగిన మత్స్యకారుల సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
‘‘గత ప్రభుత్వ పాలనకు మనందరి ప్రభుత్వ పాలనకు తేడా గమనించాలి. ఇది మీ ప్రభుత్వం.. మీ బిడ్డ ప్రభుత్వం’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.
బాపట్ల జిల్లా: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు (Nakka Anand Babu).. జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
జిల్లాలోని వేమూరు - 2 సచివాలయ ఉద్యోగిని తోట సరళ ఆత్మహత్యలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
బాపట్ల జిల్లా (Bapatla) కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది.
బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆయన సోదరుడు ఆమంచి స్వాములు పొలిటికల్ సర్కిల్స్లో హాట్టాపిక్...