Home » Bangladesh
టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య నాలుగో రోజు ఆట మొదలైంది. బంగ్లాదేశ్ జట్టు నాలుగు వికెట్లకు 158 పరుగులతో ఆట ప్రారంభించింది. నాలుగో రోజు ఆట మొదలైన కొద్ది సేపటికి బంగ్లాదేశ్ జట్టు వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం శాంటో, లిట్టన్ దాస్ క్రీజులో ఉన్నారు.
బంగ్లాదేశ్తో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు జస్ప్రీత్ బుమ్రాను ఔట్ చేయడం ద్వారా హసన్ మహమూద్ భారత ఇన్నింగ్స్ను ముగించాడు. రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్తో గురువారం జరిగిన మొదటి టెస్టులో తన ఆరవ సెంచరీని సాధించిన తర్వాత, స్టార్ భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు రిషబ్ పంత్ లాగా బ్యాటింగ్ చేయడం మంచిదన్నాడు. దీంతోపాటు స్టేడియం పిచ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నేటి నుంచి ప్రారంభమైంది. చాలా గ్యాప్ తర్వాత భారత జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. తొలి టెస్టులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ ఇటీవలే పాకిస్థాన్ను టెస్ట్ సిరీస్లో వైట్వాష్ చేసింది.
బంగ్లాదేశ్తో నేడు జరగనున్న తొలి మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డుకు దగ్గరలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లు తీయడానికి బుమ్రా కేవలం 3 వికెట్ల దూరంలో ఉన్నాడు. మరి ఈ ఘనతను సాధిస్తాడా లేదా అనేది చూడాలి మరి.
ఝార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి సర్కారు ఓటు బ్యాంకు రాజకీయాలు, అధికార దాహం కోసం బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను.. ఆ దేశం నుంచి రోహింగ్యాల రూపంలో చొరబాట్లను ప్రోత్సహిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.
చెన్నైలో క్యాంపునకు రావాలని ఆఫ్ స్పిన్నర్ హిమాన్షు సింగ్ను బీసీసీఐ ఆహ్వానించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ 21 ఏళ్ల యువ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్ రవిచంద్రమఅశ్విన్ తరహాలో ఉంటుంది.
బంగ్లాదేశ్తో స్వదేశంలో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ భారత పర్యటనకు ముందు జట్టుపై భారీ వ్యతిరేకత మొదలైంది. బంగ్లాదేశ్ బహిష్కరణ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఆందోళనల సందర్భంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులు మతపరమైనవి కాదని.. ఈ అంశంలో భారత్ ప్రచారం చేసిన తీరు సరికాదని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనస్ వ్యాఖ్యానించారు.
దాయాది దేశం పాకిస్థాన్కు దారుణమైన ఓటమి ఎదురైంది. రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్లో ఆ జట్టు ఓడిపోయింది. దీంతో 0-2 తేడాతో ఆతిథ్య పాకిస్థాన్ సిరీస్ను కోల్పోయింది. స్వదేశంలో జరిగిన సిరీస్లో పాకిస్థాన్ ఇంతదారుణంగా ఓడిపోవడం ఆ జట్టుకు అవమానకరంగా మారింది.