Home » Bangladesh
బంగ్లాదేశ్లో జరిగిన మూకదాడిలో హిందూ వ్యాపారి మరణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ ఏడుగురిని అరెస్టు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
బంగ్లాదేశ్లో విద్యార్థుల నాయకత్వంలో జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం అక్కడ ప్రభుత్వాన్నే మార్చేసింది.
పబ్లిక్ సెక్టార్లోని ఉద్యోగాల్లో కోటా సిస్టంను విస్తరించడంతో బంగ్లాలో తీవ్ర వ్యతిరేకత తలెత్తింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అల్లర్లు చోటుచేసుకోవడంతో హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. పదవీచ్యుతురాలైన హసీనా దేశం వదలి భారత్లోని అజ్ఞాత ప్రాంతంలో ఉంటున్నారు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్ల నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఈ జట్ల మధ్య 2025 ఆగస్టులో సిరీస్ జరపాలని నిర్ణయించగా, తాజాగా ఇది వాయిదా (India Bangladesh Tour) పడింది.
బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి, ఆందోళనలు పతాక స్థాయికి చేరుకోవడంతో 2024 ఆగస్టు 5న షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసారు. ఢాకాలోని అధికార నివాసాన్ని ఖాళీ చేసి దేశం విడిచిపెట్టారు. అనంతరం క్రమంలో ఆమె న్యూఢిల్లీ చేరుకున్నారు.
బంగ్లాదేశ్లో హిందూ మహిళపై ఒక వ్యక్తి అకృత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో తలుపులు బద్దలుకొట్టి లోనికి ప్రవేశించి బాధితురాలిని వివస్త్రను చేసి, తీవ్రంగా కొట్టి, అత్యాచారానికి పాల్పడ్డాడు.
భారతదేశం కీలక సభ్యదేశంగా ఉన్న సార్క్(దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం)కు ప్రత్యామ్నాయంగా మరో కూటమిని ఏర్పాటు చేసేందుకు చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రయత్నిస్తున్నాయి.
Viral Video: పాత బాకీ చెల్లిస్తే గానీ పని చేసిపెట్టనని అలీ తేల్చి చెప్పాడు. దీంతో నసిమ్ కోపం కట్టలు తెంచుకుంది. అలీతో గొడవ పెట్టుకున్నాడు. అతడి గడ్డం పట్టుకుని లాగుతూ దాడికి దిగాడు.
భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు (Bangladesh India Relations) కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. తాజా పరిణామాలలో భాగంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఇది ఇరు దేశాల బంధాన్ని మళ్లీ పెంచే సంకేతంగా మారింది.
Sheikh Hasina Comments: ఈ మేరకు పార్టీ ఫేస్బుక్ ఖాతాలో ఓ ఆడియో పోస్టు పెట్టారు. యూనస్ తీవ్రవాద గ్రూపుల సాయంతో ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారని అన్నారు. తన పార్టీ ‘అవామీ లీగ్ పార్టీ’ని నిషేధించడాన్ని ఆమె తప్పుబట్టారు.