Home » Bangalore
గోవా(goa)లో ఇటివల నాలుగేళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న బెంగుళూరులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ కేసులో రోజురోజుకు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ క్రమంలో ట్యాక్సీ డ్రైవర్ రే జాన్ మహిళను ఎలా పట్టించారో అనే విషయాలను వెల్లడించారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ను బెంగళూరు టీడీపీ ఫోరం సిద్ధం చేసింది. శనివారం వంద రోజుల యాక్షన్ ప్లాన్ ఫోస్టర్లను బెంగళూరు టీడీపీ ఫోరం విడుదల చేసింది.
Andhrapradesh: బెంగళూరులో ప్రభావితం చేసే స్థాయిలో తెలుగు ప్రజలు ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం బెంగళూరులో టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. వేలాది మంది తెలుగు ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే బెంగళూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు త్రిలోక్ను చంద్రబాబు పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ సమయంలో కుప్పంలో ఆందోళన చేస్తున్న సమయంలో త్రిలోక్ ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం బెంగళూరులోని తన నివాసంలో త్రిలోక్ ఉంటున్నారు.
కొన్ని నగరాల్లో అద్దె ఇల్లు కావాలంటే కొన్నిసార్లు పెద్ద సాహసమే చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు రోజుల తరబడి వీధులన్నీ చుట్టేసినా మంచి ఇల్లు దొరకాలంటే చాలా కష్టమైపోతుంటుంది. ఒకవేళ దొరికినా తమ అభిరుచిగా ఉండకపోవడమే.. లేదా అద్దెలు మరీ ఎక్కువగా ...
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు నేరాలకు పాల్పడుతుండగా.. మరికొందరు మహిళలను తమ దారిలోకి తెచ్చుకునేందుకు వాడుకుంటున్నారు. తాజాగా...
‘‘నన్ను చూసి ఏడువకురా’’, ‘‘ఏడువకురా అప్పు చేసి కొన్నా’’, ‘‘నీ ఏడుపే నా ఎదుగుదల’’.. ఇలాంటి కొటేషన్స్ వింటే ఎవరికైనా టక్కున ఆటోలే గుర్తుకొస్తాయి. ఆటో డ్రైవర్లు వాహనం వెనుక భాగంలో వింత వింత కొటేషన్లు రాయడం సర్వసాధారణమే. అయితే వీటిలో కొన్ని...
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఎలాంటి విచిత్ర ఘటన చోటు చేసుకున్నా ఇట్టే వైరల్ అవుతుంటుంది. ఇక కాస్త విభిన్నంగా ఉంటే మాత్రం తెగ వైరల్ అవుతుంటుంది. ఇటీవల యువతీయువకులు బైకుల్లో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. కొందరు...
అప్పుడప్పుడు బయటకు వచ్చే కొన్ని సంఘటనలు చూస్తుంటే.. సమాజంలో ఇలాంటి వారు కూడా ఉంటారా? అని అనిపించకమానదు. సభ్యసమాజం తలదించుకునే అలాంటి సంఘటనలు ఇటీవలి కాలంలో తరచూ చోటు చేసుకోవడం దురదృష్టకరమనే చెప్పాలి.
బెంగళూరులో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బంగారు దుకాణాలు, బడా వ్యాపారులు ఇళ్లు... ఆఫీసులపై దాడులు జరుపుతున్నారు.