• Home » Ballari

Ballari

BJP: ‘తుంగభద్ర’పై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం..

BJP: ‘తుంగభద్ర’పై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం..

‘తుంగభద్ర’పై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని భారతీయ జనతా పార్టీ నేతలు ఆరోపించారు. ఈమేరకు ఆపార్టీ నాయకుల బృందం డ్యాంను సందర్శించింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డ్యాంను పట్టించుకోవడం లేదన్నారు.

Minister Achennaidu: అధైర్యం వద్దు అండగా ఉంటాం

Minister Achennaidu: అధైర్యం వద్దు అండగా ఉంటాం

వివసాయ మంత్రి అచ్చెన్నాయుడు బర్లీ పొగాకు రైతులకు అండగా ఉండి, ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పొగాకు కొనుగోళ్లలో న్యాయమైన ధరలు పెట్టి రైతుల హక్కులను రక్షిస్తామని చెప్పారు.

Siddaramaiah: ‘గాలి’పై మా పోరాటం ఫలించింది

Siddaramaiah: ‘గాలి’పై మా పోరాటం ఫలించింది

గాలి జనార్దన్‌రెడ్డిపై మా పోరాటం ఫలించింది.. అక్రమ మైనింగ్‌లో దోషులందరినీ శిక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. అలాగే.. నేను బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ భావాలకు వ్యతిరేకిని అని కూడా అన్నారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే..

Tungabhadra: ‘తుంగభద్ర’కు భారీ భద్రత

Tungabhadra: ‘తుంగభద్ర’కు భారీ భద్రత

కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులకు సాగునీరందించే తుంగభద్ర రిజర్వాయర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ప్రస్తుతం ఏర్పడ్డ పరిస్థితుల నేపధ్యంతో.. ఈ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తున్నారు.

Gali Janardhan Reddy: కానిస్టేబుల్‌ కుమారుడు కోట్లకు పడగెత్తాడు

Gali Janardhan Reddy: కానిస్టేబుల్‌ కుమారుడు కోట్లకు పడగెత్తాడు

బళ్లారి కానిస్టేబుల్ కుమారుడిగా మొదలైన గాలి జనార్దన్‌రెడ్డి ప్రయాణం, మైనింగ్‌ దందాతో కోట్లకు పడగెత్తి, చివరికి అక్రమాల కేసుల్లో సీబీఐ చేత శిక్షితుడిగా ముగిసింది. చిత్తూరు నుంచే బళ్లారి వరకు సాగిన ఈ ప్రస్థానం రాజకీయ, వ్యాపార, న్యాయ పరమైన పరిణామాలతో నిండి ఉంది

OMC Verdict: ఓఎంసీ కేసులో నేడు సీబీఐ కోర్టు తీర్పు

OMC Verdict: ఓఎంసీ కేసులో నేడు సీబీఐ కోర్టు తీర్పు

సీబీఐ కోర్టు ఓఎంసీ కేసులో మంగళవారం (మే 6) తుది తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు అధికారులు నిందితులుగా ఉన్నారు

Bengaluru: కాల్పులు ఊహించలేదు.. భయపడుతూనే కశ్మీర్‌ నుంచి తిరిగి వచ్చాం

Bengaluru: కాల్పులు ఊహించలేదు.. భయపడుతూనే కశ్మీర్‌ నుంచి తిరిగి వచ్చాం

అప్పటివరకు మేం ఎంతో సంతోషంతో అక్కడి అందాలను తిలకిస్తున్నాం.. కానీ.. అంతలోనే ఆ కాల్పులు ఊహించలేదు.. భయపడుతూనే కశ్మీర్‌ నుంచి తిరిగి వచ్చాం అని కశ్మీర్‌ ఉగ్రదాడిని కళ్లారా చూసిన టీఎం రాజశేఖర్‌ అన్నారు. ఉగ్రదాడి నుంచి బయటపడి తన సొంతఊరైన బళ్లారికి చేరిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

Sri Ramulu: మాజీ మంత్రి శ్రీరాములు ఆగ్రహం.. చివరకి ఆ విషయంపై కూడా రాజకీయమా..

Sri Ramulu: మాజీ మంత్రి శ్రీరాములు ఆగ్రహం.. చివరకి ఆ విషయంపై కూడా రాజకీయమా..

మాజీ మంత్రి, బీజేపీ నాయకులు బి. శ్రీరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూరు రాజుల కాలం నాటి హరెమనె స్థలం విషయంలో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం చేయడంం సరి కాదని ఆయన పేర్కొన్నారు.

Ballary: అయ్యోపాపం ఎంతఘోరం జరిగిందో.. పాదయాత్రగా వెళ్తూ మృత్యు ఒడిలోకి..

Ballary: అయ్యోపాపం ఎంతఘోరం జరిగిందో.. పాదయాత్రగా వెళ్తూ మృత్యు ఒడిలోకి..

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో గూళ్యం గ్రామంలో జరిగే గాదిలింగేశ్వర జోడు రథోత్సవ వేడుకలకు పాదయాత్రగా వెళ్తున్న ఇద్దరు యువకులు మృత్యు ఒడిలోకి చేరారు.

Bird flu:  బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..

Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..

ఏవియస్‌ ఇన్‌ప్లూఎంజా (బర్డ్‌ప్లూ) అనేది పక్షుల్లో వైరస్‌ వల్లకలిగే వ్యాధి అని, ఇది అంటు వ్యాధి కాదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా(Collector Prashant Kumar Mishra) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి