Home » Bahrain
గల్ఫ్లో అనాథలుగా ప్రాణాలు విడిచిన ప్రవాసీయులకు అక్కడి ఎన్నారైలు అంత్యక్రియలు నిర్వహిస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
Telangana Polls: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఓటు ద్వారా మద్దతు తెలియజేయడానికి బీఆర్ఎస్ ఎన్నారై నాయకులు దేశ, విదేశాల నుంచి వచ్చి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
గల్ఫ్ కార్మికులను మోసం చేసింది బీజీపీ పార్టీనే అని ఎన్నారైలు ఫైర్ అయ్యారు. ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షులు సతీష్ రాదారపు మాట్లాడుతూ, కోరుట్ల నియోజకవర్గంలో ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లిన కుటుంబాలు చాలా ఉన్నాయి.
రాజకీయ నాయకుల మాటలు ఆకర్షనీయంగా ఉన్నా వారి కార్యచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.లక్ష్మి నారాయణ వ్యాఖ్యానించారు. ఇటీవల బహ్రెయిన్లో ప్రవాసాంధ్రులు నిర్వహించిన యువ సంకల్పం అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు.
సాధారణంగా బహ్రెయిన్లో క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల కోసం దేశ పౌరులు, నివాసితులు భారీగా విదేశాలకు తరలి వెళ్తుంటారు. దీంతో ఈ సీజన్లో విదేశీ ప్రయాణానికి డిమాండ్ అధికంగా ఉంటుంది.
ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ కార్యవర్గ సమావేశంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలు సబ్బండవర్ణాల ప్రజల సంక్షేమానికి కృషి చేసేలా ఉన్నాయని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ తెలిపారు.
బహ్రెయిన్ (Bahrain) లోని భారత రాయబార కార్యాలయం ప్రవాసులకు తాజాగా నిర్వహించిన 'ఓపెన్ హౌస్' కార్యక్రమం సందర్భంగా కీలక సూచన చేసింది.
ఆగస్టు 15కేవలం మన భారతదేశానికి మాత్రమే గొప్పరోజు కాదు, మనతోపాటు ఇంకొక 4దేశాలకు ఇది స్వేచ్చను పొందిన రోజు. బానిస సంకెళ్ళను తెంచుకుని విముక్తి పొందినరోజు.
వృత్తే దైవంగా భావించే వారు ఉన్న నేటి సమాజంలో అదే వృత్తిని అడ్డుపెట్టుకుని అంతా అసహ్యించుకునే పనులు చేసే వారు కూడా ఉంటారు. పైత్యమో, పైశాచికత్వమో తెలీదు గానీ.. కొందరి మరీ దారుణంగా ఆలోచిస్తుంటారు. ఉమ్మి వేసి చపాతీలు తయారు చేయడం, మురుగు నీటితో ..