• Home » Badri

Badri

బద్రీనాథ్‌లో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు

బద్రీనాథ్‌లో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు

అయోధ్యలో రామాలయం విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, బద్రీనాథ్‌లోనూ అలాంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వస్తోన్న ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ఆలయ ట్రస్ట్.. అంతర్గత విచారణకు ఆదేశించింది.

Uttarakhand: బద్రీనాథ్ ఆలయం మూతపడేది ఎప్పుడంటే..?

Uttarakhand: బద్రీనాథ్ ఆలయం మూతపడేది ఎప్పుడంటే..?

ఆలయ సంప్రదాయం ప్రకారం విజయదశమి పర్వదినం నాడు ఆలయ మూసివేత తేదీ, సమయానికి సంబంధించిన మూహూర్తాన్ని నిర్ణయిస్తుంటామని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అంజేంద్ర అజయ్ తెలిపారు.

Char Dham Yatra : ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో నమోదైన భక్తులు

Char Dham Yatra : ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో నమోదైన భక్తులు

ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు నమోదు చేసుకున్నారు. శనివారంనాటికి 46.56 లక్షల మంది భక్తులతో సరికొత్త రికార్డు నమోదైంది. శనివారంనాటికి ఈ యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్, కేదార్‌నాథ్ (మరియు హేమకుండ్ సాహిబ్) క్షేత్రాలను దర్శించుకున్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో 28.41 లక్షలకు చేరింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి