• Home » Badminton Player

Badminton Player

AP Athletes : స్కూల్‌ గేమ్స్‌ కరాటేలో ఏపీకి స్వర్ణం

AP Athletes : స్కూల్‌ గేమ్స్‌ కరాటేలో ఏపీకి స్వర్ణం

జాతీయ స్థాయి స్కూల్‌ గేమ్స్‌లో ఏపీ క్రీడాకారులు సత్తా చాటారు. కరాటేలో స్వర్ణ, కాంస్య పతకాలతోపాటు బ్యాడ్మింటన్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, బాక్సింగ్‌లోనూ పతకాలు సాధించినట్టు పాఠశాల విద్యాశాఖ ఆదివారం తెలిపింది.

Lakshya Sen: కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకుని..

Lakshya Sen: కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకుని..

ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో పతకం గెలవకపోయినా.. తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు లక్ష్యసేన్. సెమీఫైనల్స్‌కు చేరుకుని చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్ తుదిలో పతకాన్ని కోల్పోయాడు.

Paris Olympics 2024: బ్యాడ్మింటన్‌లో చేజారిన పతకం..

Paris Olympics 2024: బ్యాడ్మింటన్‌లో చేజారిన పతకం..

పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ చివరికి పతకం సాధించాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో విభాగంలో సెమీఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ విక్టర్ ఆక్సెల్సెన్‌‌ చేతిలో ఓటమితో ఫైనల్స్ ఆశలు చేజార్చుకున్న లక్ష్యసేన్.. కాంస్య పతకం కోసం సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఓటమి చెందాడు.

Paris Olympics: సెమీస్‌లో నిరాశపర్చిన లక్ష్యసేన్..

Paris Olympics: సెమీస్‌లో నిరాశపర్చిన లక్ష్యసేన్..

పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ నిరాశపర్చాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో విభాగంలో సెమీఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ విక్టర్ ఆక్సెల్సెన్‌‌ చేతిలో ఓడిపోయాడు.

Paris Olympics: పోరాడి ఓడిన బ్యాడ్మింటన్ జట్టు..

Paris Olympics: పోరాడి ఓడిన బ్యాడ్మింటన్ జట్టు..

పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. పురుషుల డబుల్స్ విభాగంగా అమలాపురానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, మహారాష్ట్రకు చెందిన చిరాగ్ శెట్టి జోడి క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం సాధించి.. సెమీస్‌కు దూసుకెళ్లింది.

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో అదరగొడుతున్న లక్ష్యసేన్..

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో అదరగొడుతున్న లక్ష్యసేన్..

పారిస్ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ క్రీడాకారులు అదరగొడుతున్నారు. పురుషుల డబుల్స్, సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.

Olympic Games Paris 2024: పతకాల పట్టికలో తొలిరోజు భారత్ ఖాతా తెరుస్తుందా.. ఆశలన్నీ వాళ్లపైనే..

Olympic Games Paris 2024: పతకాల పట్టికలో తొలిరోజు భారత్ ఖాతా తెరుస్తుందా.. ఆశలన్నీ వాళ్లపైనే..

పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి పతకాలకు సంబంధించిన ఈవెంట్లు ప్రారంభమవుతాయి. తొలిరోజు భారత్ పతకాల పట్టికలో ఖాతాతెరవాలని 140 కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు.

Olympic Games Paris 2024: పారిస్ ఒలింపిక్స్‌లో కోనసీమ కుర్రాడు.. నేడు ఫ్రెంచ్‌తో ఫస్ట్ మ్యాచ్..

Olympic Games Paris 2024: పారిస్ ఒలింపిక్స్‌లో కోనసీమ కుర్రాడు.. నేడు ఫ్రెంచ్‌తో ఫస్ట్ మ్యాచ్..

పారిస్ ఒలింపిక్స్‌ 2024 అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు ఈ విశ్వ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఒక్కో టీమ్ ఈవెంట్‌లో భారత్ తరపున ఒక జట్టు.. వ్యక్తిగత విభాగాల్లోనూ ఒక్కో కేటగిరీలో భారత్ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు.

Viral Video: సైనా నెహ్వాల్‌తో బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి

Viral Video: సైనా నెహ్వాల్‌తో బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) సరికొత్తగా బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు. రాష్ట్రపతి భవన్‌(Rashtrapati Bhavan)లో బుధవారం సాయంత్రం స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌(34)తో ద్రౌపది ముర్ము (66)సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sindhu : విజయం వాకిట బోల్తా

Sindhu : విజయం వాకిట బోల్తా

దాదాపు ఏడాది తర్వాత ఒక ప్రధాన టోర్నీ ఫైనల్‌.. 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ తర్వాత టైటిల్‌ గెలిచింది లేదు.. మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్‌.. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్‌

తాజా వార్తలు

మరిన్ని చదవండి