Home » Ayodhya Sriram
అయోధ్యలోని రామ మందిర విరాళాల దుర్వినియోగంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ప్రస్తుతం సమగ్ర విచారణ జరుగుతోంది. ఈ కేసులో మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా పాత్రపై ప్రత్యేక దర్యాప్తు బృందం దృష్టి సారించింది.
అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన ఎనిమిది మంది నిందితులకు ప్రత్యేక అవినీతి నిరోధక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
అయోధ్య విరాళాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల తరఫున ఏ న్యాయవాదీ కోర్టులో వాదించరాదని నిర్ణయించింది. బార్ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రధాన నిందితులుగా నిలిచారు.
అయోధ్య వివాదంలో చర్చల మార్గాన్ని సమర్థించిన మౌలనా సల్మాన్ నద్వీ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు.
శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా అయోధ్యలోని భవ్య రామమందిరంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి (రామ్ లల్లా) నుదుటిపై సూర్య కిరణాలు తిలకంలా మెరిసిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్కు సీఎం వెళ్లనున్నారు.
గత కొన్ని రోజులుగా మంచు తీవ్రత ఉత్తర భారతంలో బాగా పెరిగింది. శీతాకాలంలో ఇలాంటి పరిస్థితులు సాధారణమే అయినప్పటికీ, కాలుష్యం కలిసి మంచును మరింత దట్టంగా చేస్తోంది. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని, వాతావరణ సమాచారాన్ని తనిఖీ చేసుకోవాలని..
హిందూ పురాణాల్లో పేర్కొనే శివుడు, విశ్వామిత్రుడు కూడా నేపాల్ నుంచి వచ్చిన వారేనని కేపీ శర్మ ఓలి చెప్పారు. ఇది తానేదో చెబుతున్నది కాదని, విశ్వామిత్రుడు చతరాలో పుట్టినట్టు వాల్మీకి రామాయణం చెబుతోందని అన్నారు.
అయోధ్య బాల రాముడికి చెన్నైలోని అఖిల భారత హిందూ మహాసభ తరఫున 2 కిలోల వెండి కిరీటం అందించనున్నారు. ఈ మేరకు ఆ వెండి కిరీటం తయారీని సోమవారం తమిళ నూతన సంవత్సరం రోజున ప్రారంభించారు.