• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

Special trains: రాష్ట్రం నుంచి అయోధ్యకు 34 ప్రత్యేక రైళ్లు

Special trains: రాష్ట్రం నుంచి అయోధ్యకు 34 ప్రత్యేక రైళ్లు

రాష్ట్రం నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే(Southern Railway) తెలిపింది. అయోధ్య రైల్వేస్టేషన్‌ ప్రతిరోజు 100 రైలు సర్వీసులు నడిపే స్థాయి కలిగి ఉందన్నారు.

BJP state president: రామాలయ నిధుల సేకరణలో రాష్ట్రానిది మూడో స్థానం

BJP state president: రామాలయ నిధుల సేకరణలో రాష్ట్రానిది మూడో స్థానం

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి నిధులు అందజేసిన రాష్ట్రాల్లో తమిళనాడు మూడో స్థానంలో ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) తెలిపారు.

Ram Mandir: రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ.. ఈ 6 మంత్రాలు జపించండి

Ram Mandir: రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ.. ఈ 6 మంత్రాలు జపించండి

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సర్వం సిద్ధమయింది. జనవరి 22న ప్రధాని మోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. దేశంలోని అనేక గ్రామాలు, పట్టణాలు, నగరాలు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. రాముడిని ధర్మానికి, కరుణకు, కర్తవ్యానికి ప్రతిరూపంగా కొలుస్తారు. విష్ణువు ఏడో అవతారంగా నమ్ముతారు.

Hyderabad: అయోధ్య రాముడికి పోచంపల్లి వస్త్రాలు

Hyderabad: అయోధ్య రాముడికి పోచంపల్లి వస్త్రాలు

అయోధ్య రాముడికి పోచంపల్లి(Pochampally) పట్టువస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందని సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌(MLA Thalasani Srinivas Yadav) అన్నారు.

Ayodhya Ram Mandir: 22న ప్రసవం అయ్యేలా చూడండి.. వైద్యులను కోరుతున్న జంటలు

Ayodhya Ram Mandir: 22న ప్రసవం అయ్యేలా చూడండి.. వైద్యులను కోరుతున్న జంటలు

అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir)లో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజు తమకు బిడ్డ పుట్టాలని చాలా మంది జంటలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

 Ram Mandir: త్వరలో అసదుద్దీన్ రామనామాన్ని స్మరిస్తారు..! వీహెచ్‌పీ కౌంటర్

Ram Mandir: త్వరలో అసదుద్దీన్ రామనామాన్ని స్మరిస్తారు..! వీహెచ్‌పీ కౌంటర్

తమ నుంచి బాబ్రీ మసీదును లాక్కున్నానరని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ ఖండించారు.

Ram Mandir: రాములోరి ప్రాణ ప్రతిష్ఠ శుభ ముహూర్తాన.. దూసుకెళ్తున్న కంపెనీల షేర్లు

Ram Mandir: రాములోరి ప్రాణ ప్రతిష్ఠ శుభ ముహూర్తాన.. దూసుకెళ్తున్న కంపెనీల షేర్లు

అయోధ్య(Ayodhya) బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ ఆలయ అభివృద్ధిలో భాగమైన కంపెనీల షేర్లు దూసుకెళ్తున్నాయి. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా చిన్న కంపెనీల షేర్లు సైతం అమాంతంగా పెరిగాయి.

 Ram Mandir: రాములోరి ప్రాణ ప్రతిష్ఠ.. నోయిడా, గ్రేటర్ నోయిడా, లక్నోలో 144 సెక్షన్

Ram Mandir: రాములోరి ప్రాణ ప్రతిష్ఠ.. నోయిడా, గ్రేటర్ నోయిడా, లక్నోలో 144 సెక్షన్

రామ మందిర ప్రారంభోత్సవ వేళ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లక్నో, నోయిడా, గ్రేటర్ నోయిడాలో 144 సెక్షన్ విధించారు.

 BJP Satya Kumar: ధరణి కన్నా ల్యాండ్ టైటిల్ యాక్ట్ పది రెట్లు ప్రమాదకరం

BJP Satya Kumar: ధరణి కన్నా ల్యాండ్ టైటిల్ యాక్ట్ పది రెట్లు ప్రమాదకరం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ధరణి కన్నా పది రెట్లు ప్రమాదకరం అని బీజేపీ విమర్శిస్తోంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌తో కుంభకోణాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. తమ ఆస్తులను ప్రజలు ల్యాండ్ టైటిల్ యాక్ట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకోకుంటే 22ఏలో చేర్చే అవకాశం ఉందని వివరించింది.

Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్య దర్శనం టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి..

Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్య దర్శనం టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి..

Ayodhya Ram Mandir Opening Ceremony: యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. రామ్‌లల్లా పవిత్రోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరం ఎప్పుడు ఓపెన్ అవుతుందా? ఎప్పుడు రాములోరిని దర్శించుకుందామా? అని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి