• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

Chandrababu naidu: అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొన్న చంద్రబాబు

Chandrababu naidu: అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొన్న చంద్రబాబు

అయోధ్య రామ మందిర్ రాంలాలా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈ క్రమంలోనే అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

Ram Mandir: ప్రాణ ప్రతిష్ఠ వేళ.. గౌతమ్ అదానీ ఆసక్తికర పోస్ట్

Ram Mandir: ప్రాణ ప్రతిష్ఠ వేళ.. గౌతమ్ అదానీ ఆసక్తికర పోస్ట్

అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ(Gowtham Adani) ఎక్స్‌(X)లో ఆసక్తికర పోస్ట్ చేశారు. దేశంలో మత సామరస్యానికి ఈ ఆలయం నిదర్శనంగా నిలుస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Ayodhya Ram Mandir Inauguration Live: రామ నామ స్మరణతో మారుమోగుతున్న అయోధ్య

Ayodhya Ram Mandir Inauguration Live: రామ నామ స్మరణతో మారుమోగుతున్న అయోధ్య

Ayodhya Ram Mandir Inauguration Live Upates: 500 ఏళ్ల కల నేటితో సాకారం కానుంది. మరికొద్ది సేపట్లో అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ అద్భుత, అరుదైన దృశ్యాలను చూసేందుకు, శ్రీరాముడి ఆశీస్సులు పొందేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు సహా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులతో పాటు దేశ నలుమూలల నుంచి భక్త జనులు అయోధ్యకు తరలి వచ్చారు.

 Ram Mandir:రియల్ శ్రీరాముడి సేవలో రీల్ రాముడు

Ram Mandir:రియల్ శ్రీరాముడి సేవలో రీల్ రాముడు

‘రామాయణం’ హిందీ సీరియల్‌లో నటించిన నటీనటులు అయోధ్యలో కనిపించారు . 1987-88లో రామాయణం సీరియల్ దూరదర్శన్‌లో టెలికాస్ట్ అయ్యింది. ఆ సీరియల్ అప్పట్లో విశేష జనాధరణ పొందింది.

Ram Mandir: హై సెక్యూరిటీ జోన్‌లోకి అయోధ్య.. మోహరించిన భద్రతా బలగాలు

Ram Mandir: హై సెక్యూరిటీ జోన్‌లోకి అయోధ్య.. మోహరించిన భద్రతా బలగాలు

అయోధ్య (Ayodhya)లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠకు సమయం ఆసన్నమవుతున్న వేళ అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి 7 వేల మంది ప్రముఖులు వస్తారని అంచనా వేస్తున్నారు. వీవీఐపీలు, వీఐపీలు రానుండటంతో సీఆర్పీఎఫ్(CRPF) దళాలు, ఏటీఎస్ కమాండోలు, యాంటీ డ్రోన్ జామర్లు, ఎస్‌పీజీ దళాలు రంగంలోకి దిగాయి. అయోధ్య నగర అణువణువును వారు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.

Ram Mandir: శ్రీ రాముడు కొలువైన ప్రముఖ దేవాలయాలివే

Ram Mandir: శ్రీ రాముడు కొలువైన ప్రముఖ దేవాలయాలివే

భారతావని రామ నామ స్మరణతో మార్మోగుతోంది. అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) సమక్షంలో జరగనుంది. ఈ సందర్భంగా దేశంలోని అనేక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయోధ్యతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో చారిత్రక నేపథ్యం కలిగిన రామాలయాలు(Ram Mandir) ఉన్నాయి.

Ayodhya: బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం అందుకున్న క్రికెటర్లు వీళ్లే!

Ayodhya: బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం అందుకున్న క్రికెటర్లు వీళ్లే!

ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు మరికాసేపట్లో తెరపడనుంది. ఎంతో కాలంగా కంటున్న కల నెరవేరే సమయం ఆసన్నమైంది. అయోధ్య పుణ్య క్షేత్రంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు అంతా సిద్ధమైంది. వేలాది మంది అతిథుల మధ్య సోమవారం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్‌ లగ్న ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభంకానుంది.

 Ram Mandir: ‘అఖండ రామాయణ పఠనం’ 24 గంటలు 108 మంది అంధుల రామాయణ పఠనం

Ram Mandir: ‘అఖండ రామాయణ పఠనం’ 24 గంటలు 108 మంది అంధుల రామాయణ పఠనం

మధ్యప్రదేశ్‌లో ఓ ఆలయంలో ఆదివారం ‘అఖండ రామాయణ పఠనం’ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం గంటల వరకు రామాయణ పఠనం కొనసాగుతోంది. 108 మంది అంధులు రామాయణ పఠనం చేస్తున్నారు.

 Ram Mandir: రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ భారత్‌ను ఉన్నత శిఖరాలకు చేరుస్తోంది: ప్రధాని మోదీ

Ram Mandir: రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ భారత్‌ను ఉన్నత శిఖరాలకు చేరుస్తోంది: ప్రధాని మోదీ

అయోధ్యలో రామ్ లల్లా (బాలరాముడి) ప్రాణ ప్రతిష్ఠ మరికొన్ని గంటల్లో జరగనుంది. దీంతో యావత్ దేశమంతా ఆధ్మాత్మికత సంతరించుకుంది.

Ram Mandir: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన.. ఇది జాతీయ పండుగనా లేక బీజేపీ-ఆర్ఎస్ఎస్‌ల ఈవెంటా?

Ram Mandir: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన.. ఇది జాతీయ పండుగనా లేక బీజేపీ-ఆర్ఎస్ఎస్‌ల ఈవెంటా?

అయోధ్యలోని రామమందిరంలో సోమవారం మధ్యాహ్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోయే రామ్‌లల్లా ప్రతిష్ఠాపన విశేషాలను పక్కనపెడితే.. దీనిపై కొంతకాలం నుంచి దేశవ్యాప్తంగా తారాస్థాయిలో రాజకీయ వివాదం నడుస్తోంది. ఈ ప్రాణప్రతిష్ఠను బీజేపీ జాతీయ పండుగగా అభివర్ణిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం దీనిని బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఈవెంట్‌గా పిలుస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి