• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

Ram Mandir: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన.. ఇది జాతీయ పండుగనా లేక బీజేపీ-ఆర్ఎస్ఎస్‌ల ఈవెంటా?

Ram Mandir: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన.. ఇది జాతీయ పండుగనా లేక బీజేపీ-ఆర్ఎస్ఎస్‌ల ఈవెంటా?

అయోధ్యలోని రామమందిరంలో సోమవారం మధ్యాహ్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోయే రామ్‌లల్లా ప్రతిష్ఠాపన విశేషాలను పక్కనపెడితే.. దీనిపై కొంతకాలం నుంచి దేశవ్యాప్తంగా తారాస్థాయిలో రాజకీయ వివాదం నడుస్తోంది. ఈ ప్రాణప్రతిష్ఠను బీజేపీ జాతీయ పండుగగా అభివర్ణిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం దీనిని బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఈవెంట్‌గా పిలుస్తున్నాయి.

Ram Mandir: అయోధ్య ప్రాణప్రతిష్ఠకు వెళ్లలేదని ఆందోళన చెందుతున్నారా.. ఇదిగో లైవ్‌లో చూసేయండి..

Ram Mandir: అయోధ్య ప్రాణప్రతిష్ఠకు వెళ్లలేదని ఆందోళన చెందుతున్నారా.. ఇదిగో లైవ్‌లో చూసేయండి..

రేపటితో రామభక్తుల నిరీక్షణకు తెరపడనుంది. ఎందుకంటే జనవరి 22న రామ మందిర్ (Ram Mandir) ప్రాణ్ ప్రతిష్ట వేడుక జరగబోతోంది. అయితే ఈ కార్యక్రమానికి ఇప్పటికే అనేక మంది వెళుతుండగా...అక్కడికి వెళ్లలేని వారు సైతం ఇంట్లో ఫ్యామిలీతో కలిసి టీవీలో ప్రత్యక్షంగా లైవ్‌లో వీక్షించవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Ram Mandir Pran Pratishtha: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన.. ఎప్పుడెప్పుడు ఏమేం జరగనున్నాయి.. పూర్తి వివరాలివిగో!

Ram Mandir Pran Pratishtha: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన.. ఎప్పుడెప్పుడు ఏమేం జరగనున్నాయి.. పూర్తి వివరాలివిగో!

అయోధ్యలోని రామ మందిరంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయోధ్య నగరమంతా ఆధ్యాత్మిక రంగులతో అలంకరించబడి.. ఈ ప్రతిష్టాత్మక వేడుక కోసం సిద్ధంగా ఉంది. ఈ వేడుకకి ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రధాన రాజకీయ నేతలు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు, సాధువులు, ఇతర ప్రముఖులు హాజరు అవుతున్నారు.

Ram Mandir: అయోధ్య చేరుకున్న పవన్‌ కల్యాణ్‌

Ram Mandir: అయోధ్య చేరుకున్న పవన్‌ కల్యాణ్‌

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందడంతో పవర్‌ స్టార్, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ( Pawan Kalyan ) ఆదివారం సాయంత్రం అయోధ్య చేరుకున్నారు.

Ayodhya Ram Mandir: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం.. ఎవరెవరు గైర్హాజరు కానున్నారంటే?

Ayodhya Ram Mandir: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం.. ఎవరెవరు గైర్హాజరు కానున్నారంటే?

ఒకవైపు అయోధ్యలోని రామమందిరలో రేపు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఎదురుచూస్తుంటే.. మరోవైపు కొందరు రాజకీయ నేతలు మాత్రం ఈ వేడుకలకు హాజరు కావడం లేదు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వారికి ఆహ్వానాలు అందాయి కానీ, వాళ్లు తిరస్కరించారు.

Watch Video: పూజ గదిలోకి గాయపడిన కోతి.. భక్తురాలిని హత్తుకుని ఏం చేసిందంటే..

Watch Video: పూజ గదిలోకి గాయపడిన కోతి.. భక్తురాలిని హత్తుకుని ఏం చేసిందంటే..

Monkey Hugs Devotee: శివాలయంలోకి పాము వచ్చి శివలింగాన్ని చుట్టుకోవడం.. మూగ జీవాలు ఆలయంలోకి వచ్చి ప్రదక్షిణలు చేయడం, దేవుళ్లను పూజించడం వంటివి చూస్తూనే ఉంటాం. ఇందుకు సంబంధించి అరుదైన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Rammandir: వావ్.. అంతరిక్షం నుంచి అయోధ్య రామ మందిరాన్ని చూస్తే ఇలా ఉంటుందా!

Rammandir: వావ్.. అంతరిక్షం నుంచి అయోధ్య రామ మందిరాన్ని చూస్తే ఇలా ఉంటుందా!

ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్ఎస్‌సీ)..ఉపగ్రహం సాయంతో అంతరిక్ష నుంచి రామమందిర చిత్రాలను తీసింది.

Ram Mandir: రామ మందిర్ ప్రాతిష్టాపన.. ఎక్కడెక్కడ సెలవులు..?

Ram Mandir: రామ మందిర్ ప్రాతిష్టాపన.. ఎక్కడెక్కడ సెలవులు..?

రేపు (జనవరి 22న) అయోధ్యలో రామ మందిర్(Ram Mandir) ప్రాతిష్టాపన కార్యక్రమం గ్రాండ్‌గా జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు చోట్ల స్కూళ్లకు సెలవులు ప్రకటించగా..మరికొన్ని చోట్ల కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు.

Ram Mandir: అద్దరగొట్టిన సూరత్ కళాకారుడు.. 9,999 వజ్రాలతో రాములోరి చూడచక్కని రూపం

Ram Mandir: అద్దరగొట్టిన సూరత్ కళాకారుడు.. 9,999 వజ్రాలతో రాములోరి చూడచక్కని రూపం

గుజరాత్‌లోని సూరత్(Surat) అనగానే మీకేం గుర్తొస్తుంది. ఖరీదైన వజ్రాలు, బట్టలకు ఆ ప్రాంతం పెట్టిందిపేరు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతున్న వేళ సూరత్‌లోని ఓ కళాకారుడు చూడచక్కని రాములవారి కళాకృతి రూపొందించారు.

BJP: రేపు రాష్ట్రంలోనూ సెలవు ప్రకటించాలి

BJP: రేపు రాష్ట్రంలోనూ సెలవు ప్రకటించాలి

రాష్ట్రంలో సోమవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ(BJP) ప్రభుత్వాన్ని కోరింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి