• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

Ayodhya Ram Mandir: అయోధ్యలో వెల్లివిరిసిన మత సామరస్యం.. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠకు ముస్లిం మత పెద్ద

Ayodhya Ram Mandir: అయోధ్యలో వెల్లివిరిసిన మత సామరస్యం.. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠకు ముస్లిం మత పెద్ద

Ayodhya: రామ రాజ్యం అంటే అలా ఉండేది.. ఇలా ఉండేది అని పురాణాల్లో చదివి తెలుసుకోవడమే కానీ.. ప్రత్యక్షంగా చూసిన వారు లేరు. కానీ, ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అవును, అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో మత సామరస్యం వెల్లివిరిసింది. ఏ రాముడి గుడి కోసం అయితే పోరాటం జరిగిందో.. అదే గడ్డంపై ఇప్పుడు మతాలన్నీ వెనక్కి వెళ్లి.. మానవత్వం ఫరిడవిల్లింది. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠను స్వాగతిస్తున్నారు ముస్లిం మత పెద్దలు.

Yogi Adityanath: అప్పటిలా.. ఇప్పుడు కర్ఫ్యూ లేదు, ఫైరింగ్ లేదు

Yogi Adityanath: అప్పటిలా.. ఇప్పుడు కర్ఫ్యూ లేదు, ఫైరింగ్ లేదు

రాముడు పుట్టిన అయోధ్యలో రామాలయం నిర్మించాలన్న 500 ఏళ్ల నాటి ప్రజల కల నేటికి సాకారమైందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.1990లో కరసేవకులకు ఎదురైన అనుభవాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు అయోద్యలో ఎలాంటి కర్ఫ్యూలు, కాల్పులు లేవన్నారు.

Pawan Kalyan: భావోద్వేగానికి గురైన పవన్ కల్యాణ్..పోస్ట్ వైరల్

Pawan Kalyan: భావోద్వేగానికి గురైన పవన్ కల్యాణ్..పోస్ట్ వైరల్

అయోధ్య రామ మందిర్(ram mandir) ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అతిథిగా హాజరైన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బాలరాముడిని చూసి పులకించిపోయినట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా భావోద్వేగంతో తన కళ్ల నుంచి నీరు వచ్చినట్లు చెప్పారు.

 Ram Mandir: ప్రధాని మోదీకి బంగారు ఉంగరం పెట్టిన పండితులు

Ram Mandir: ప్రధాని మోదీకి బంగారు ఉంగరం పెట్టిన పండితులు

అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రధాని మోదీకి పండితులు కండువా వేశారు. పూల దండ వేసి ఆశీర్వదించారు. ఓ పండితుడు బంగారు ఉంగరాన్ని జ్ఞాపికగా అందజేశారు.

Ram Mandir: బాల రామునికి ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం

Ram Mandir: బాల రామునికి ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం

అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. బాల రాముడిని చూసేందుకు రెండు కన్నులు చాల లేవు. ప్రధాని మోదీ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. తర్వాత బాల రాముని విగ్రహాం ముందు ప్రధాని మోదీ ప్రణమిల్లారు.

Ram Mandir: అయోధ్యలో అంగరంగ వైభవంగా  ప్రాణప్రతిష్ఠ.. ఎలా జరిగిందంటే..

Ram Mandir: అయోధ్యలో అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ.. ఎలా జరిగిందంటే..

నిర్ణయించిన సమయానికే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది.

Ayodhya: రామాలయానికి ప్రతి ఏటా 5 కోట్ల మందికిపైగా టూరిస్టులు వచ్చే ఛాన్స్!

Ayodhya: రామాలయానికి ప్రతి ఏటా 5 కోట్ల మందికిపైగా టూరిస్టులు వచ్చే ఛాన్స్!

అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ తర్వాత భారత పర్యాటక రంగానికి మరింత ఊపు వస్తుందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తెలిపింది. ఈ క్రమంలో అయోధ్యకు సంవత్సరానికి 5 కోట్ల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

 Congress Leader VH: భద్రాచలం ఆలయానికి ఆహ్వానం అందలేదు.. వీహెచ్ విసుర్లు

Congress Leader VH: భద్రాచలం ఆలయానికి ఆహ్వానం అందలేదు.. వీహెచ్ విసుర్లు

అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ సభ్యులు భద్రాచలం ఆలయ నిర్వాహకులను ఆహ్వానించ లేదని మండిపడ్డారు.

Watch Video: రాముల వారికి వెండి కిరీటం సమర్పించిన ప్రధాని మోదీ

Watch Video: రాముల వారికి వెండి కిరీటం సమర్పించిన ప్రధాని మోదీ

రామజన్మభూమి అయోధ్యలో రామందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామంచంద్రుడికి ప్రధాని మోదీ పట్టువస్త్రాలు, వెండి కిరీటం సమర్పించారు.

Mukesh Ambani: రామనామంతో మిరుమిట్లుగొల్పుతున్న ముఖేష్ అంబానీ ఇల్లు.. చూసేయండి

Mukesh Ambani: రామనామంతో మిరుమిట్లుగొల్పుతున్న ముఖేష్ అంబానీ ఇల్లు.. చూసేయండి

దేశమంతటా రామ నామ స్మరణ మార్మోగుతున్న వేళ ప్రముఖ వ్యాపారవేత్త, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ఇంటిని చూడ చక్కగా అలంకరించారు. ముంబయిలోని అంబానీ అధికారిక నివాసం యాంటిలియా ఆకర్షణీయమైన లైటింగ్‌తో చూపరులను కట్టిపడేస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి