• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

Ram Mandir: రామ్‌లల్లా మారిపోయాడు.. శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Mandir: రామ్‌లల్లా మారిపోయాడు.. శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తాజాగా అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించిన రామ్‌లల్లా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. తాను రూపొందిస్తున్న సమయంలో రాముడి విగ్రహం ఒక రకంగానూ, ప్రతిష్ఠాపన తర్వాత మరో రకంగానూ కనిపించిందని పేర్కొన్నారు.

Honeymoon Trip: గోవాకు తీసుకెళ్తానని మాటిచ్చి అయోధ్యకు.. తిరిగొచ్చాక కోర్టుకెక్కిన భార్య

Honeymoon Trip: గోవాకు తీసుకెళ్తానని మాటిచ్చి అయోధ్యకు.. తిరిగొచ్చాక కోర్టుకెక్కిన భార్య

రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తర్వాత భక్తులందరూ రామమందిరాన్ని సందర్శించేందుకు పోటెత్తుతున్నారు. తమ పనులన్నింటిని పక్కన పెట్టేసి మరీ.. శ్రీరాముడిని దర్శించుకోవడానికి అయోధ్యకు వెళ్తున్నారు. కానీ.. ఒక మహిళకు మాత్రం అయోధ్యకు తీసుకెళ్లడం నచ్చలేదు.

Hyderabad: అయోధ్య శ్రీరాముడిపై సరికొత్త పాట

Hyderabad: అయోధ్య శ్రీరాముడిపై సరికొత్త పాట

అయోధ్యలో వెలసిన శ్రీరాముడిపై పల్లవి విద్యాసంస్థలు, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ చైర్మన్‌ మల్కా కొమరయ్య(Delhi Public School Chairman Malka Komaraiah) కొత్త పాట విడుదల చేశారు.

Ayodhya: శ్రీ వారితో పోటీ పడిన రామచంద్రుడు.. రికార్డు స్థాయిలో అయోధ్య తొలిరోజు ఆదాయం

Ayodhya: శ్రీ వారితో పోటీ పడిన రామచంద్రుడు.. రికార్డు స్థాయిలో అయోధ్య తొలిరోజు ఆదాయం

కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరుడి హుండీ ఆదాయానికి శ్రీ అయోధ్య రాముడు(Ayodhya Ram) పోటీ పడుతున్నాడు. జనవరి 22న ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు 5 లక్షలకుపైగా భక్తులు అయోధ్య రాములోరిని దర్శించుకున్నారు.

Ayodhya Visits: అయోధ్య పర్యటనలను వాయిదా వేసుకోండి.. మంత్రులకు సూచించిన మోదీ

Ayodhya Visits: అయోధ్య పర్యటనలను వాయిదా వేసుకోండి.. మంత్రులకు సూచించిన మోదీ

అయోధ్యలో బాలక్ రామ్ దర్శనం కోసం లక్షలాది భక్తులు తరలి వస్తుండటంతో ఏర్పడిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులకు తగిన సూచనలు ఇచ్చారు. రామాలయం పర్యటనలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని కోరారు.

Ram Mandir: ముఖం కప్పుకొని అయోధ్యకు వెళ్లిన అనుపమ్ ఖేర్.. ఎందుకిలా చేశారంటే?

Ram Mandir: ముఖం కప్పుకొని అయోధ్యకు వెళ్లిన అనుపమ్ ఖేర్.. ఎందుకిలా చేశారంటే?

సాధారణంగా.. రాజకీయ నేతలు, సినీ తారలు, ఇతర ప్రముఖులు రామమందిరం వంటి దేవాలయాలను సందర్శించేందుకు వీఐపీ పాస్‌లు పొందుతారు. ముఖ్యంగా.. రద్దీగా ఉన్నప్పుడు అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి, వీఐపీ దర్శనం చేసుకుంటారు. కానీ.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మాత్రం అందుకు భిన్నంగా సాధారణ భక్తుడిగా ఇతర భక్తులతో కలిసి అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు.

Ram Mandir: అయోధ్యలో భక్తుల రద్దీ.. రామచంద్రుడి దర్శన వేళలు పొడగింపు..

Ram Mandir: అయోధ్యలో భక్తుల రద్దీ.. రామచంద్రుడి దర్శన వేళలు పొడగింపు..

అయోధ్య(Ayodhya) బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం లక్షల సంఖ్యలో భక్తులు దర్శనం కోసం క్యూ కడుతున్నారు. మంగళవారం ఒక్క రోజే దాదాపు 5 లక్షల మంది రాముడిని దర్శించుకున్నారని అధికారులు చెబుతున్నారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంలోకి వానరం.. ఆ హనుమంతుడే వచ్చాడంటున్న భక్తులు!

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంలోకి వానరం.. ఆ హనుమంతుడే వచ్చాడంటున్న భక్తులు!

సోమవారం ‘ప్రాణప్రతిష్ఠ’ క్రతువు పూర్తవ్వడంతో రామభక్తుల రద్దీతో అయోధ్య రామమందిరం కిటకిటలాడుతోంది. మంగళవారం ఉదయం నుంచే దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన తొలి రోజు మంగళవారమే లక్షలాది మంది శ్రీరాములవారిని దర్శించుకున్నారు. అయితే అంత జనసందోహం మధ్య మంగళవారం సాయంత్రం ఒక వానరం గర్భగుడిలోకి ప్రవేశించింది.

Shikha Goel: అయోధ్య రామ మందిర్ పేరుతో వచ్చే మెసేజ్‌లపై అలర్ట్‌గా ఉండాలి: శిఖా గోయల్

Shikha Goel: అయోధ్య రామ మందిర్ పేరుతో వచ్చే మెసేజ్‌లపై అలర్ట్‌గా ఉండాలి: శిఖా గోయల్

హైదరాబాద్: అయోధ్య రామ మందిర్ పేరుతో వచ్చే మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫేక్ ప్రసాదం, వీఐపీ ఎంట్రీ పాసుల పేరుతో సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్ తయారు చేస్తున్నారని...

Ram and Ravan in One Temple: ఒకే గుడిలో రాముడు, రావణుడు.. ఆ పురాతన ఆలయం ఎక్కడుందంటే..!

Ram and Ravan in One Temple: ఒకే గుడిలో రాముడు, రావణుడు.. ఆ పురాతన ఆలయం ఎక్కడుందంటే..!

Ram Lalla In Ravana’s Village: 500 ఏళ్ల నాటి భారతీయుల కల నిన్నటితో(జనవరి 22, 2024) తీరింది. ఇన్నాళ్లు గుడారం లాంటి మందిరంలో తలదాచుకున్న రామయ్య.. ఇప్పుడు భవ్య మందిరంలోకి అడుగు పెట్టారు. దాంతో దేశ వ్యాప్తంగా దీపావళి పండుగను మించి వేడుకలు నిర్వహించారు జనాలు. తమ ఇళ్లలో దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి రాములోరికి స్వాగతం పలికారు భక్త జనులు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి