• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

Ram Mandir: వామ్మో.. తొలి రోజునే ఇంత రద్దీనా.. అయోధ్య రామమందిరాన్ని ఎంతమంది సందర్శించారో తెలిస్తే..

Ram Mandir: వామ్మో.. తొలి రోజునే ఇంత రద్దీనా.. అయోధ్య రామమందిరాన్ని ఎంతమంది సందర్శించారో తెలిస్తే..

అందరి అంచనాలూ నిజం చేస్తూ తొలి రోజున అయోధ్య రామమందిరానికి భక్తులు పోటెత్తారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇప్పటివరకూ సుమారు మూడు లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శనం చేసుకున్నారు.

Ram Mandir: సచిన్ నుంచి సైనా వరకు.. రామ మందిర ప్రాణ ప్రతిష్టకు హాజరైన వారు వీరే..!

Ram Mandir: సచిన్ నుంచి సైనా వరకు.. రామ మందిర ప్రాణ ప్రతిష్టకు హాజరైన వారు వీరే..!

అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. అతిరథ మహారథుల సమక్షంలో ప్రధాని మోదీ రామ్ లల్లా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

 Ram Lalla: బాలరాముడికి వజ్ర కిరీటం.. అందజేసిన గుజరాత్ వ్యాపారి

Ram Lalla: బాలరాముడికి వజ్ర కిరీటం.. అందజేసిన గుజరాత్ వ్యాపారి

అయోధ్యలో బాల రాముడు కొలువుదీరాడు. ఆ రాములోరికి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు బహుమతులను అందజేస్తున్నారు. గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారి వజ్రాలు పొదిగిన కిరీటాన్ని బహూకరించారు.

Gautam Gambhir: పేరుకే వివాదాస్పద మనిషి.. కానీ మనస్సు మాత్రం బంగారం

Gautam Gambhir: పేరుకే వివాదాస్పద మనిషి.. కానీ మనస్సు మాత్రం బంగారం

గౌతం గంభీర్. ఈ పేరు వినగానే టీమిండియాకు గంభీర్ అందించిన రెండు ప్రపంచకప్‌లతోపాటు ఆయన అగ్రెసివ్ ప్రవర్తన కూడా గుర్తుకొస్తుంది. తన ఆటతో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో అదే స్థాయిలో వివాదాలను కూడా సంపాదించుకున్నాడు.

Hyderabad: 22న జననం.. ఆనందోత్సాహం

Hyderabad: 22న జననం.. ఆనందోత్సాహం

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ రోజున బిడ్డలు జన్మించిన ఇళ్లల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. ఆ రామచంద్రుడి ప్రసాదం అని పలువురు సంతోషం వెలిబుచ్చారు.

 Ram Mandir: అయోధ్య రాముడికి అంబానీ భారీ విరాళం.. ఎంతంటే..!!

Ram Mandir: అయోధ్య రాముడికి అంబానీ భారీ విరాళం.. ఎంతంటే..!!

అయోధ్య బాలరాముడుకి ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ కుటుంబం భారీ విరాళం ప్రకటించింది. రూ.2.50 కోట్ల నగదును రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందజేస్తామని వెల్లడించింది.

Ayodhya: దేశవ్యాప్తంగా అయోధ్యకు వెయ్యి ప్రత్యేక రైళ్లు..

Ayodhya: దేశవ్యాప్తంగా అయోధ్యకు వెయ్యి ప్రత్యేక రైళ్లు..

లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అయోధ్య ఎపిసోడ్‌ను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో బీజేపీ ఉంది. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా అయోధ్యకు వెయ్యి ప్రత్యేక రైళ్లను వేయడం జరిగింది.

 Ram Mandir: పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్.. తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు

Ram Mandir: పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్.. తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు

వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టిసారించింది. గతంలో కన్నా ఎక్కువ లోక్ సభ సీట్లను గెలుచుకోవాలని భావిస్తోంది. అయోధ్య రాముడిని అస్త్రంగా మార్చుకోబోతుంది. తెలంగాణ నుంచి అయోధ్యకు నడిచే రైళ్లలో భక్తుల తరలించనుంది.

 Ram Mandir: అయోధ్య రాములోరి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. తోపులాట

Ram Mandir: అయోధ్య రాములోరి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. తోపులాట

అయోధ్యలో బాలరాముడిని దర్శించుకునేందుకు మంగళవారం నాడు భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన ద్వారం వద్దకు ఒకేసారి అధిక సంఖ్యలో వచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకు భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో తోపులాట జరిగింది.

Ayodhya: రామయ్య ప్రాణ ప్రతిష్ఠపై వ్యాపారవేత్తలు ఆనంద్ మహీంద్ర, గౌతమ్ అదానీ ఏమన్నారంటే..?

Ayodhya: రామయ్య ప్రాణ ప్రతిష్ఠపై వ్యాపారవేత్తలు ఆనంద్ మహీంద్ర, గౌతమ్ అదానీ ఏమన్నారంటే..?

కోట్లాది రామ భక్తుల కళ సోమవారంతో నెరవేరింది. శ్రీరామచంద్రుడు తన జన్మస్థలమైన అయోధ్యలో కొలువుదీరాడు. అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యర్యంలో జరిగిన ఈ వేడుకకు 7 వేల మందికిపైగా అతిథులను ఆహ్వానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి