• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

Ayodhya: రామయ్య ప్రాణ ప్రతిష్ఠపై వ్యాపారవేత్తలు ఆనంద్ మహీంద్ర, గౌతమ్ అదానీ ఏమన్నారంటే..?

Ayodhya: రామయ్య ప్రాణ ప్రతిష్ఠపై వ్యాపారవేత్తలు ఆనంద్ మహీంద్ర, గౌతమ్ అదానీ ఏమన్నారంటే..?

కోట్లాది రామ భక్తుల కళ సోమవారంతో నెరవేరింది. శ్రీరామచంద్రుడు తన జన్మస్థలమైన అయోధ్యలో కొలువుదీరాడు. అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యర్యంలో జరిగిన ఈ వేడుకకు 7 వేల మందికిపైగా అతిథులను ఆహ్వానించారు.

Ayodhya Ram Mandir Pran Pratishta Highlights: రామ్ లల్లా ఇక గుడారంలో కాదు.. మహా మందిరంలో ఉంటారు: ప్రధాని మోదీ

Ayodhya Ram Mandir Pran Pratishta Highlights: రామ్ లల్లా ఇక గుడారంలో కాదు.. మహా మందిరంలో ఉంటారు: ప్రధాని మోదీ

Ayodhya Ram Mandir Pran Pratishta Highlights: యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసింది. వేలాది ప్రముఖులు ఈ వేడుకకు హాజరవగా.. కోట్లాది జనులు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించారు. 500 ఏళ్ల నాటి కల నేటితో సాకారం అవడంతో అయోధ్య రామాలయం ప్రాంగణంతో పాటు.. యావత్ దేశ వ్యాప్తంగా జై శ్రీరాం నినాదం మార్మోగిపోయింది.

Ram Mandir: తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు.. ఈనెల 29వ తేదీ నుంచి..

Ram Mandir: తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు.. ఈనెల 29వ తేదీ నుంచి..

గత 500 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న హిందువుల కల నేటికి (జనవరి 22) నెరవేరింది. అయోధ్యలోని రామమందిరం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా.. వేలాదిమంది అతిరథ మహారథుల మధ్య రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది.

PM Modi Ayodhya Speech: రామాయణంలోని కీలక పాత్రలను తన ప్రసంగంలో ప్రస్తావించిన మోదీ

PM Modi Ayodhya Speech: రామాయణంలోని కీలక పాత్రలను తన ప్రసంగంలో ప్రస్తావించిన మోదీ

అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఉద్వేగభరిత ప్రసంగంలో రామాయణంలోని పలు పాత్రల విశిష్టతను గుర్తుచేశారు. ఆ పాత్రల్లోని అంకిత భావాన్ని, సందేశాన్ని అందిపుచ్చుకుని జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్య క్షేత్రంలో జీవీపీఆర్ ఇంజనీరింగ్స్ చైర్మన్ వీరారెడ్డి

Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్య క్షేత్రంలో జీవీపీఆర్ ఇంజనీరింగ్స్ చైర్మన్ వీరారెడ్డి

అయోధ్య, జనవరి 22: అయోధ్యలో సోమవారం(జనవరి 22, 2024)న జరిగిన బాల రాముడు ప్రతిష్ఠాపన కార్యక్రమానికి జీవీపీఆర్ ఇంజనీర్స్ చైర్మన్ వీరారెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. భవ్య మందిరంలో కొలువుదీరిన నీలిమేఘశ్యాముడిని దర్శించుకుని తరించారు. రామయ్యను దర్శించుకోవడంతో తమ జన్మ ధన్యం అయ్యిందని జీవీపీఆర్ ఇంజనీర్స్ చైర్మన్ వీరారెడ్డి అన్నారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్య ప్రసాదం వెరీ స్పెషల్.. ఆ బాక్స్‌లో 7 వెరైటీలు.. అవేంటంటే..!

Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్య ప్రసాదం వెరీ స్పెషల్.. ఆ బాక్స్‌లో 7 వెరైటీలు.. అవేంటంటే..!

Ayodhya Ram Mandir: శతాబ్ధాల నాటి కల సాకారమైంది. ఇన్నాళ్లూ గూడులేకుండా గుడారంలో ఉన్న అయోధ్య రామయ్య.. ఇప్పుడు భవ్య మందిరంలో కొలువుదీరారు. పండితుల వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండువగా రాములోరి ప్రతిష్ఠాపన కార్యక్రమం సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్ట్ సభ్యులు సహా దేశ విదేశాల నుంచి సుమారు 7 వేల మందికి పైగా ప్రముఖులు ఈ కమనీయ వేడుకను కనులారా వీక్షించారు.

Ram Mandir: ఈ భూమిపై నా అంత అదృష్టవంతుడు లేడు.. రామ్‌లల్లా శిల్పి భావోద్వేగం

Ram Mandir: ఈ భూమిపై నా అంత అదృష్టవంతుడు లేడు.. రామ్‌లల్లా శిల్పి భావోద్వేగం

''ఈ భూమిమీద నా అంత అదృష్టవంతుడు ఎవరూ లేరు'' అని రామ్‌లల్లా విగ్రహ రూపకర్త అరుణ్ యోగిరాజ్ ఆనందం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని మైసురుకు చెందిన యోగిరాజ్ తయారుచేసిన రామ్‌లల్లా విగ్రహం సోమవారంనాడు అయోధ్యలోని ఆలయ గర్భగుడిలో కొలువుతీరింది.

Ram Mandir: రేపటి నుంచి ప్రజలకు రామమందిర్ దర్శనం..టైమింగ్స్ ఇవే

Ram Mandir: రేపటి నుంచి ప్రజలకు రామమందిర్ దర్శనం..టైమింగ్స్ ఇవే

అయోధ్యలో ప్రతిష్ఠాత్మక రామ మందిర్ శంకుస్థాపన కార్యక్రమం(జనవరి 22న) ఘనంగా పూరైంది. రేపటి నుంచి (జనవరి 23) సాధారణ భక్తుల కోసం రామాలయం తెరవబడుతుంది. ఈ మేరకు రామ మందిర తీర్థ క్షేత్ర కమిటీ భక్తుల దర్శనం, రాంలాల హారతి సమయాలను వెల్లడించింది.

PM Modi: సియావర్ రామ్ చంద్ర కీ జై... నినాదంతో మోదీ ప్రసంగం

PM Modi: సియావర్ రామ్ చంద్ర కీ జై... నినాదంతో మోదీ ప్రసంగం

నభూతో నభవిష్యతి అనే రీతిలో అయోధ్యలో బాల రాముని ప్రాణప్రతిష్ట అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ''శ్రీరామచంద్ర కీ జై, మన రాముడొచ్చాడు'' అంటూ అతిథులు, రామభక్తుల హర్షాతిరేకాల మధ్య తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

Narendra Modi: రామమందిర్ నిర్మాణ కార్మికులకు మోదీ సన్మానం..వీడియో వైరల్

Narendra Modi: రామమందిర్ నిర్మాణ కార్మికులకు మోదీ సన్మానం..వీడియో వైరల్

అయోధ్య రామ మందిర్ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ఆలయ నిర్మాణంలో భాగమైన కార్మికులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ కార్మికులపై గులాబీ పూలవర్షం కురిపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి