Home » Ayodhya Ram mandir
అయోధ్యలో శ్రీరాముడి దర్శనానికి భక్తజనం పొటెత్తుతున్నారు. ఈ నెల 22న అయోధ్య మహాక్షేత్రంలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు నుంచే రామయ్య దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు.
ప్రార్థించే పెదవుల కంటే.. సాయం చేసే చేతులు మిన్న.. అన్న సామెత చందంగా కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం అనేది చాలా ఎంతో గొప్ప విషయం. కానీ ప్రస్తుత సమాజంలో ఎంతో తమ స్వార్థమే చూసుకుంటున్నారు తప్ప.. ఎవరు ఏమైపోయినా ....
ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తాజాగా అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించిన రామ్లల్లా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. తాను రూపొందిస్తున్న సమయంలో రాముడి విగ్రహం ఒక రకంగానూ, ప్రతిష్ఠాపన తర్వాత మరో రకంగానూ కనిపించిందని పేర్కొన్నారు.
రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తర్వాత భక్తులందరూ రామమందిరాన్ని సందర్శించేందుకు పోటెత్తుతున్నారు. తమ పనులన్నింటిని పక్కన పెట్టేసి మరీ.. శ్రీరాముడిని దర్శించుకోవడానికి అయోధ్యకు వెళ్తున్నారు. కానీ.. ఒక మహిళకు మాత్రం అయోధ్యకు తీసుకెళ్లడం నచ్చలేదు.
అయోధ్యలో వెలసిన శ్రీరాముడిపై పల్లవి విద్యాసంస్థలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కొమరయ్య(Delhi Public School Chairman Malka Komaraiah) కొత్త పాట విడుదల చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరుడి హుండీ ఆదాయానికి శ్రీ అయోధ్య రాముడు(Ayodhya Ram) పోటీ పడుతున్నాడు. జనవరి 22న ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు 5 లక్షలకుపైగా భక్తులు అయోధ్య రాములోరిని దర్శించుకున్నారు.
అయోధ్యలో బాలక్ రామ్ దర్శనం కోసం లక్షలాది భక్తులు తరలి వస్తుండటంతో ఏర్పడిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులకు తగిన సూచనలు ఇచ్చారు. రామాలయం పర్యటనలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని కోరారు.
సాధారణంగా.. రాజకీయ నేతలు, సినీ తారలు, ఇతర ప్రముఖులు రామమందిరం వంటి దేవాలయాలను సందర్శించేందుకు వీఐపీ పాస్లు పొందుతారు. ముఖ్యంగా.. రద్దీగా ఉన్నప్పుడు అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి, వీఐపీ దర్శనం చేసుకుంటారు. కానీ.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మాత్రం అందుకు భిన్నంగా సాధారణ భక్తుడిగా ఇతర భక్తులతో కలిసి అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు.
అయోధ్య(Ayodhya) బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం లక్షల సంఖ్యలో భక్తులు దర్శనం కోసం క్యూ కడుతున్నారు. మంగళవారం ఒక్క రోజే దాదాపు 5 లక్షల మంది రాముడిని దర్శించుకున్నారని అధికారులు చెబుతున్నారు.
సోమవారం ‘ప్రాణప్రతిష్ఠ’ క్రతువు పూర్తవ్వడంతో రామభక్తుల రద్దీతో అయోధ్య రామమందిరం కిటకిటలాడుతోంది. మంగళవారం ఉదయం నుంచే దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన తొలి రోజు మంగళవారమే లక్షలాది మంది శ్రీరాములవారిని దర్శించుకున్నారు. అయితే అంత జనసందోహం మధ్య మంగళవారం సాయంత్రం ఒక వానరం గర్భగుడిలోకి ప్రవేశించింది.