• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

Ayodhya: అయోధ్యలో ఘనంగా హోలీ వేడుకలు.. రంగోత్సవంతో భక్తుల కోలాహలం

Ayodhya: అయోధ్యలో ఘనంగా హోలీ వేడుకలు.. రంగోత్సవంతో భక్తుల కోలాహలం

అయోధ్య(Ayodhya) శ్రీ రామ్‌లల్లా ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ కనిపించింది. హోలీ పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి చూశారు. మధ్యాహ్నం అయినా భక్తుల రద్దీ తగ్గలేదు. హోలీ కారణంగా అయోధ్య పట్టణం వెలిగిపోతోంది.

Ayodhya: రామ్‌లల్లా ప్రతిష్ట తరువాత తొలిసారి హోలీ.. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

Ayodhya: రామ్‌లల్లా ప్రతిష్ట తరువాత తొలిసారి హోలీ.. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

అయోధ్యలో(Ayodhya) రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగిన తరువాత తొలిసారి హోలీ పండుగ వేడుకలు ఘనంగా అవుతున్నాయి. భక్తులు ఆదివారం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Ayodhya: రామా కనవేమిరా.. అయోధ్య రైల్వే స్టేషన్ లో అధ్వాన్న పరిస్థితులు.. వీడియో వైరల్..

Ayodhya: రామా కనవేమిరా.. అయోధ్య రైల్వే స్టేషన్ లో అధ్వాన్న పరిస్థితులు.. వీడియో వైరల్..

అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన అయోధ్య ( Ayodhya ) ధామ్ రైల్వే స్టేషన్ లో పారిశుద్ధ్యం పడకేసింది. నిర్వహణ లోపంతో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఈ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Ram Mandir: అయోధ్య రామ మందిరానికి రోజు ఎంత మంది వస్తున్నారో తెలిపిన ఆలయ ట్రస్ట్

Ram Mandir: అయోధ్య రామ మందిరానికి రోజు ఎంత మంది వస్తున్నారో తెలిపిన ఆలయ ట్రస్ట్

అయోధ్య(Ayodhya)లో రామ మందిరానికి(Ram Mandir) జనవరి 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగినప్పటి నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు సగటున రామ మందిరానికి ఎంత మంది వస్తున్నారో శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Ayodhya: అయోధ్యలో విషాదం.. సరయూలో మునిగి జల సమాధి

Ayodhya: అయోధ్యలో విషాదం.. సరయూలో మునిగి జల సమాధి

అయోధ్య(Ayodhya) రామ్ లల్లాను దర్శించుకోవడానికి వచ్చిన ముగ్గురు సరయూ నదిలో(Saryu River) జల సమాధి అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని కాన్పూర్‌కి చెందిన స్నేహితులు రవి మిశ్రా (20), ప్రియాంషు సింగ్ (16), హర్షిత్ అవస్థి (18)లు అయోధ్య రాముడి దర్శనం కోసం ఆదివారం వచ్చారు.

Ayodhya: అయోధ్య రామాలయాన్ని నెలరోజుల్లో ఎంతమంది సందర్శించారో తెలిస్తే..

Ayodhya: అయోధ్య రామాలయాన్ని నెలరోజుల్లో ఎంతమంది సందర్శించారో తెలిస్తే..

అయోధ్యల రామాలయాన్ని నెలరోజుల్లో 1.10 లక్షల మంది భక్తులు సందర్శించుకున్నారు. ఈ మేరకు బీజేపీ(BJP) ఎన్విరాన్మెంట్‌ టీం అధ్యక్షుడు గోపినాథ్‌ మాట్లాడుతూ...

Ram Mandir: చరిత్ర సృష్టించిన అయోధ్య రాముడు.. నెల రోజుల్లో

Ram Mandir: చరిత్ర సృష్టించిన అయోధ్య రాముడు.. నెల రోజుల్లో

అయోధ్యలో రామ్ లల్లా(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ తరువాత రాములవారి ఆలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 22న రాములోరి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన విషయం తెలిసిందే. నెల రోజులపాటు ఆలయానికి సమకూరిన విరాళాల వివరాలను ఆలయ ట్రస్ట్ అధికారులు శనివారం వెల్లడించారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

అయోధ్య రామ్ లల్లా(Ayodhya Ram Mandir) విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంపై కర్ణాటకకు చెందిన ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాద్ సోమవారం బెంగళూరులో మాట్లాడుతూ.. రాజకీయ ఉద్దేశంతోనే బీజేపీ రామ మందిరాన్ని నిర్మించిందని ఆరోపించారు.

Ayodhya Temple: అయోధ్యపై బీజేపీ జాతీయ సదస్సులో తీర్మానం

Ayodhya Temple: అయోధ్యపై బీజేపీ జాతీయ సదస్సులో తీర్మానం

అయోధ్యలో భవ్య రామాలయాన్ని ప్రారంభించడంపై రెండ్రోజుల జాతీయ సదస్సులో ఒక తీర్మానాన్ని బీజేపీ ఆమోదించింది. ప్రధాన మంత్రిపై శ్రీరామచంద్రుని ఆశీస్సులు పుష్కలంగా ఉన్నందునే జనవరి 22న అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా 'ప్రాణప్రతిష్ఠ' జరిగిందంటూ మోదీకి అభినందనలు తెలిపింది.

 Ayodhya Temple: భక్తులకు అలర్ట్..  రోజూ గంట పాటు అయోధ్య బాలరాముని ఆలయం మూసివేత..

Ayodhya Temple: భక్తులకు అలర్ట్.. రోజూ గంట పాటు అయోధ్య బాలరాముని ఆలయం మూసివేత..

అయోధ్య బాలరాముని ఆలయంలో దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. శుక్రవారం ( నేడు ) నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక గంట పాటు రామాలయాన్ని

తాజా వార్తలు

మరిన్ని చదవండి