• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

Ayodhya: రికార్డు స్థాయిలో అయోధ్య హుండీ ఆదాయం.. 10 రోజుల్లో ఎంతంటే..

Ayodhya: రికార్డు స్థాయిలో అయోధ్య హుండీ ఆదాయం.. 10 రోజుల్లో ఎంతంటే..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య(Ayodhya) రాములవారి గుడికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయంతో శ్రీ రాముడు పోటీ పడుతున్నాడని భక్తులు అంటున్నారు.

Ayodhya: అయోధ్యకు 8 నగరాల నుంచి నాన్‌స్టాప్ విమాన సేవలు.. అవి ఏంటంటే

Ayodhya: అయోధ్యకు 8 నగరాల నుంచి నాన్‌స్టాప్ విమాన సేవలు.. అవి ఏంటంటే

దేశంలోని పలు ప్రాంతాలను కలుపుతూ ప్రజాప్రతినిధులు అయోధ్యకు గురువారం విమాన సేవల్ని(Aeroplan Services) ప్రారంభించారు. ఇవి అందుబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల నుంచి అయోధ్య(Ayodhya)కు వచ్చే భక్తులకు ప్రయాస తప్పనుంది.

 Ram Mandir: కాలినడకన లక్నో నుంచి అయోధ్యకు 350 మంది ముస్లింలు

Ram Mandir: కాలినడకన లక్నో నుంచి అయోధ్యకు 350 మంది ముస్లింలు

అయోధ్య రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఇతర మతాలకు చెందినవారు అయోధ్య చేరుకుంటున్నారు. వారిలో కొందరు ముస్లింలు ఉన్నారు. 350 మంది ముస్లింలు అయోధ్య రాములోరి దర్శనం కోసం వచ్చారు.

Ayodhya: అయోధ్య రాముడికి తిరుపతి వెంకన్న సాయం.. ఆ సమస్య పరిష్కారం కోసమే..

Ayodhya: అయోధ్య రాముడికి తిరుపతి వెంకన్న సాయం.. ఆ సమస్య పరిష్కారం కోసమే..

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తయింది. దేశవిదేశాల నుంచి వస్తున్న భక్తులతో సాకేతపురి భక్తజన సంద్రంగా మారింది.

Chennai - Ayodhya: రేపటి నుంచి చెన్నై - అయోధ్య విమాన సేవలు

Chennai - Ayodhya: రేపటి నుంచి చెన్నై - అయోధ్య విమాన సేవలు

చెన్నై నుంచి అయోధ్యకు ఫిబ్రవరి 1వ తేది నుంచి రోజువారీ విమానసేవలు ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో చెన్నై సహా ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్‌, జైపూర్‌(Mumbai, Bangalore, Ahmedabad, Jaipur)

Ayodhya: అయోధ్య వెళ్లినందుకు బెదిరింపులు.. వెనక్కి తగ్గేది లేదన్న ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్..

Ayodhya: అయోధ్య వెళ్లినందుకు బెదిరింపులు.. వెనక్కి తగ్గేది లేదన్న ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్..

అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైనందుకు తనను, తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ ప్రధాన మతగురువు డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీ ఆవేదన వ్యక్తం చేశారు.

Ram Mandir: అయోధ్యలో సరికొత్త దోపిడీ.. అదును చూసి కొట్టారు.. చివరికి కథలో ట్విస్ట్!

Ram Mandir: అయోధ్యలో సరికొత్త దోపిడీ.. అదును చూసి కొట్టారు.. చివరికి కథలో ట్విస్ట్!

అయోధ్యలో సరికొత్త దోపిడీ వెలుగులోకి వచ్చింది. ఆహార పదార్థాలను సాధారణ ధరలకు కాకుండా భారీ రేట్లకు విక్రయిస్తూ.. కొన్ని హోటళ్లు కస్టమర్లను నిండా దోచేసుకుంటున్నాయి. మంచి సేవలు అందించాల్సింది పోయి.. కస్టమర్లను ముంచేసే చెత్త సర్వీసులతో నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

 Ram Mandir: అయోధ్య రాములోరి భద్రతకు ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్

Ram Mandir: అయోధ్య రాములోరి భద్రతకు ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్

అయోధ్య రామ మందిరం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఏజెన్సీల నుంచి యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉపయోగించారు. సొంతంగా యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉండాలని ఉత్తర ప్రదేశ్ పోలీసులు భావించారు. ఇజ్రాయెల్ నుంచి 10 యాంటీ డ్రోన్ సిస్టమ్ కొనుగోలు చేశారు.

Ayodhya: రామమందిరానికి అపురూపమైన కానుక సమర్పించిన భక్తులు

Ayodhya: రామమందిరానికి అపురూపమైన కానుక సమర్పించిన భక్తులు

అయోధ్య(Ayodhya) బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఆలయానికి కానుకలు వెలువెత్తుతున్నాయి. తాజాగా ఓ భక్త బృందం వెండి చీపురు(Silver Broom)ను కానుకగా ఇచ్చింది.

CPI Narayana: అయోధ్య రామాలయం ఎన్నికల స్టంట్.. ‘ఇండియా’ని బలహీన పర్చేందుకు బీజేపీ కుట్రలు

CPI Narayana: అయోధ్య రామాలయం ఎన్నికల స్టంట్.. ‘ఇండియా’ని బలహీన పర్చేందుకు బీజేపీ కుట్రలు

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కక్కిన కూడును తినేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆశపడ్డాడని మండిపడ్డ ఆయన.. ‘ఇండియా’ కూటమిని బలహీన పర్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి