• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

Ram Mandir: అయోధ్యలో సరికొత్త దోపిడీ.. అదును చూసి కొట్టారు.. చివరికి కథలో ట్విస్ట్!

Ram Mandir: అయోధ్యలో సరికొత్త దోపిడీ.. అదును చూసి కొట్టారు.. చివరికి కథలో ట్విస్ట్!

అయోధ్యలో సరికొత్త దోపిడీ వెలుగులోకి వచ్చింది. ఆహార పదార్థాలను సాధారణ ధరలకు కాకుండా భారీ రేట్లకు విక్రయిస్తూ.. కొన్ని హోటళ్లు కస్టమర్లను నిండా దోచేసుకుంటున్నాయి. మంచి సేవలు అందించాల్సింది పోయి.. కస్టమర్లను ముంచేసే చెత్త సర్వీసులతో నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

 Ram Mandir: అయోధ్య రాములోరి భద్రతకు ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్

Ram Mandir: అయోధ్య రాములోరి భద్రతకు ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్

అయోధ్య రామ మందిరం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఏజెన్సీల నుంచి యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉపయోగించారు. సొంతంగా యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉండాలని ఉత్తర ప్రదేశ్ పోలీసులు భావించారు. ఇజ్రాయెల్ నుంచి 10 యాంటీ డ్రోన్ సిస్టమ్ కొనుగోలు చేశారు.

Ayodhya: రామమందిరానికి అపురూపమైన కానుక సమర్పించిన భక్తులు

Ayodhya: రామమందిరానికి అపురూపమైన కానుక సమర్పించిన భక్తులు

అయోధ్య(Ayodhya) బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఆలయానికి కానుకలు వెలువెత్తుతున్నాయి. తాజాగా ఓ భక్త బృందం వెండి చీపురు(Silver Broom)ను కానుకగా ఇచ్చింది.

CPI Narayana: అయోధ్య రామాలయం ఎన్నికల స్టంట్.. ‘ఇండియా’ని బలహీన పర్చేందుకు బీజేపీ కుట్రలు

CPI Narayana: అయోధ్య రామాలయం ఎన్నికల స్టంట్.. ‘ఇండియా’ని బలహీన పర్చేందుకు బీజేపీ కుట్రలు

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కక్కిన కూడును తినేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆశపడ్డాడని మండిపడ్డ ఆయన.. ‘ఇండియా’ కూటమిని బలహీన పర్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

Ayodhya: అయోధ్యలో 45 రోజులపాటు సంగీత ఉత్సవం.. ప్రదర్శనలు ఇవ్వనున్న ప్రముఖులు

Ayodhya: అయోధ్యలో 45 రోజులపాటు సంగీత ఉత్సవం.. ప్రదర్శనలు ఇవ్వనున్న ప్రముఖులు

అయోధ్యలో శ్రీరాముడి దర్శనానికి భక్తజనం పొటెత్తుతున్నారు. ఈ నెల 22న అయోధ్య మహాక్షేత్రంలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు నుంచే రామయ్య దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు.

Viral Video: అయోధ్యలో అంతా రామభక్తిలో ఉంటే.. ఈ పిల్లాడు చేసిన గొప్ప పని చూడండి..

Viral Video: అయోధ్యలో అంతా రామభక్తిలో ఉంటే.. ఈ పిల్లాడు చేసిన గొప్ప పని చూడండి..

ప్రార్థించే పెదవుల కంటే.. సాయం చేసే చేతులు మిన్న.. అన్న సామెత చందంగా కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం అనేది చాలా ఎంతో గొప్ప విషయం. కానీ ప్రస్తుత సమాజంలో ఎంతో తమ స్వార్థమే చూసుకుంటున్నారు తప్ప.. ఎవరు ఏమైపోయినా ....

Ram Mandir: రామ్‌లల్లా మారిపోయాడు.. శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Mandir: రామ్‌లల్లా మారిపోయాడు.. శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తాజాగా అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించిన రామ్‌లల్లా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. తాను రూపొందిస్తున్న సమయంలో రాముడి విగ్రహం ఒక రకంగానూ, ప్రతిష్ఠాపన తర్వాత మరో రకంగానూ కనిపించిందని పేర్కొన్నారు.

Honeymoon Trip: గోవాకు తీసుకెళ్తానని మాటిచ్చి అయోధ్యకు.. తిరిగొచ్చాక కోర్టుకెక్కిన భార్య

Honeymoon Trip: గోవాకు తీసుకెళ్తానని మాటిచ్చి అయోధ్యకు.. తిరిగొచ్చాక కోర్టుకెక్కిన భార్య

రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తర్వాత భక్తులందరూ రామమందిరాన్ని సందర్శించేందుకు పోటెత్తుతున్నారు. తమ పనులన్నింటిని పక్కన పెట్టేసి మరీ.. శ్రీరాముడిని దర్శించుకోవడానికి అయోధ్యకు వెళ్తున్నారు. కానీ.. ఒక మహిళకు మాత్రం అయోధ్యకు తీసుకెళ్లడం నచ్చలేదు.

Hyderabad: అయోధ్య శ్రీరాముడిపై సరికొత్త పాట

Hyderabad: అయోధ్య శ్రీరాముడిపై సరికొత్త పాట

అయోధ్యలో వెలసిన శ్రీరాముడిపై పల్లవి విద్యాసంస్థలు, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ చైర్మన్‌ మల్కా కొమరయ్య(Delhi Public School Chairman Malka Komaraiah) కొత్త పాట విడుదల చేశారు.

Ayodhya: శ్రీ వారితో పోటీ పడిన రామచంద్రుడు.. రికార్డు స్థాయిలో అయోధ్య తొలిరోజు ఆదాయం

Ayodhya: శ్రీ వారితో పోటీ పడిన రామచంద్రుడు.. రికార్డు స్థాయిలో అయోధ్య తొలిరోజు ఆదాయం

కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరుడి హుండీ ఆదాయానికి శ్రీ అయోధ్య రాముడు(Ayodhya Ram) పోటీ పడుతున్నాడు. జనవరి 22న ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు 5 లక్షలకుపైగా భక్తులు అయోధ్య రాములోరిని దర్శించుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి