• Home » Ayodhya Prana Prathista

Ayodhya Prana Prathista

 Congress Leader VH: భద్రాచలం ఆలయానికి ఆహ్వానం అందలేదు.. వీహెచ్ విసుర్లు

Congress Leader VH: భద్రాచలం ఆలయానికి ఆహ్వానం అందలేదు.. వీహెచ్ విసుర్లు

అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ సభ్యులు భద్రాచలం ఆలయ నిర్వాహకులను ఆహ్వానించ లేదని మండిపడ్డారు.

Watch Video: రాముల వారికి వెండి కిరీటం సమర్పించిన ప్రధాని మోదీ

Watch Video: రాముల వారికి వెండి కిరీటం సమర్పించిన ప్రధాని మోదీ

రామజన్మభూమి అయోధ్యలో రామందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామంచంద్రుడికి ప్రధాని మోదీ పట్టువస్త్రాలు, వెండి కిరీటం సమర్పించారు.

Mukesh Ambani: రామనామంతో మిరుమిట్లుగొల్పుతున్న ముఖేష్ అంబానీ ఇల్లు.. చూసేయండి

Mukesh Ambani: రామనామంతో మిరుమిట్లుగొల్పుతున్న ముఖేష్ అంబానీ ఇల్లు.. చూసేయండి

దేశమంతటా రామ నామ స్మరణ మార్మోగుతున్న వేళ ప్రముఖ వ్యాపారవేత్త, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ఇంటిని చూడ చక్కగా అలంకరించారు. ముంబయిలోని అంబానీ అధికారిక నివాసం యాంటిలియా ఆకర్షణీయమైన లైటింగ్‌తో చూపరులను కట్టిపడేస్తోంది.

Ram Mandir Pran Pratishtha: స్పైస్‌జెట్ స్పెషల్ ఆఫర్..ఏకంగా 30 శాతం

Ram Mandir Pran Pratishtha: స్పైస్‌జెట్ స్పెషల్ ఆఫర్..ఏకంగా 30 శాతం

అయోధ్యలో రామమందిర్ 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుక సందర్భంగా ప్రముఖ విమాన సంస్థ స్పైస్‌జెట్(Spicejet) ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. SpiceMAX, యూఫస్ట్, సహా పలు సీట్లపై 30 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది.

Watch Video: అయోధ్య రాముడి ఫస్ట్ విజువల్స్ వచ్చేశాయి.. ఇక్కడ చూసేయండి!

Watch Video: అయోధ్య రాముడి ఫస్ట్ విజువల్స్ వచ్చేశాయి.. ఇక్కడ చూసేయండి!

అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

 Ram Mandir: రామ్ లల్లాకు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

Ram Mandir: రామ్ లల్లాకు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య అట్టహాసంగా జరిగింది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు.

Ram Mandir: అయోధ్య కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం నిషేధంపై తమిళనాడుకు సుప్రీంకోర్టు నోటీస్...స్పందించిన ప్రభుత్వం

Ram Mandir: అయోధ్య కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం నిషేధంపై తమిళనాడుకు సుప్రీంకోర్టు నోటీస్...స్పందించిన ప్రభుత్వం

అయోధ్య రామమందిర్ ప్రతిష్ఠాపన వేడుక సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం చేయడంపై ఎలాంటి మౌఖిక సూచనల ఆధారంగా కాకుండా చట్ట ప్రకారం నడుచుకోవాలని తమిళనాడు అధికారులను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించి క్లారిటీ ఇచ్చింది.

Ayodhya: అయోధ్యలో సచిన్, అంబానీ కుటుంబం సందడి.. ఇంకా ఎవరెవరంటే..?

Ayodhya: అయోధ్యలో సచిన్, అంబానీ కుటుంబం సందడి.. ఇంకా ఎవరెవరంటే..?

రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆహ్వానం అందిన ప్రముఖులంతా అయోధ్యకు చేరుకున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ శ్రీరాముడి జన్మభూమి ఆలయం అయోధ్యకు చేరుకున్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సచిన్ హాజరయ్యారు.

Ayodhya: రామ మందిరానికి చేరుకున్న ప్రధాని మోదీ.. వీడియో ఇదిగో!

Ayodhya: రామ మందిరానికి చేరుకున్న ప్రధాని మోదీ.. వీడియో ఇదిగో!

అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు.

LK Advani: ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకాని అద్వానీ, ఎందుకంటే..

LK Advani: ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకాని అద్వానీ, ఎందుకంటే..

అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే(LK Advani) అద్వానీ హాజరుకాలేదు. అయోధ్య రామమందిర పోరాటంలో ఆయన రథసారథిగా నిలిచారు. అయితే అయోధ్యలో విపరీతమైన చలి గాలుల కారణంగా ఆయన ఆరోగ్యం దృష్ట్యా ప్రాణ ప్రతిష్ఠకు హాజరుకావట్లేదని తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి