• Home » Ayodhya Prana Prathista

Ayodhya Prana Prathista

Ram Mandir: రామ మందిర్ ప్రాతిష్టాపన.. ఎక్కడెక్కడ సెలవులు..?

Ram Mandir: రామ మందిర్ ప్రాతిష్టాపన.. ఎక్కడెక్కడ సెలవులు..?

రేపు (జనవరి 22న) అయోధ్యలో రామ మందిర్(Ram Mandir) ప్రాతిష్టాపన కార్యక్రమం గ్రాండ్‌గా జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు చోట్ల స్కూళ్లకు సెలవులు ప్రకటించగా..మరికొన్ని చోట్ల కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు.

Ram Mandir: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం.. అక్కడ లైవ్ టెలికాస్ట్ ఆపారంటూ కేంద్రమంత్రి ఆరోపణలు

Ram Mandir: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం.. అక్కడ లైవ్ టెలికాస్ట్ ఆపారంటూ కేంద్రమంత్రి ఆరోపణలు

అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మరికొన్ని గంటల సమయమే మిగిలుంది. ఈ వేడుకని భారతదేశ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే.. భారత్‌లోని రామ భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారాలను ఏర్పాటు చేశారు.

Ram Mandir: అద్దరగొట్టిన సూరత్ కళాకారుడు.. 9,999 వజ్రాలతో రాములోరి చూడచక్కని రూపం

Ram Mandir: అద్దరగొట్టిన సూరత్ కళాకారుడు.. 9,999 వజ్రాలతో రాములోరి చూడచక్కని రూపం

గుజరాత్‌లోని సూరత్(Surat) అనగానే మీకేం గుర్తొస్తుంది. ఖరీదైన వజ్రాలు, బట్టలకు ఆ ప్రాంతం పెట్టిందిపేరు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతున్న వేళ సూరత్‌లోని ఓ కళాకారుడు చూడచక్కని రాములవారి కళాకృతి రూపొందించారు.

Karnataka: సిద్దరామయ్య పేరులో రాముడు, నా పేరులో శివుడు..  డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు

Karnataka: సిద్దరామయ్య పేరులో రాముడు, నా పేరులో శివుడు.. డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ రోజున కర్ణాటక ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడాన్ని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) సమర్థించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "మా భక్తి.. మా గౌరవం, మా మతం.. మేం వాటిని ప్రచారం చేయము.

Students: జనవరి 22న పబ్లిక్ హాలిడే ఇవ్వడంపై కోర్టుకెక్కిన విద్యార్థులు..కోర్టు క్లారిటీ

Students: జనవరి 22న పబ్లిక్ హాలిడే ఇవ్వడంపై కోర్టుకెక్కిన విద్యార్థులు..కోర్టు క్లారిటీ

యూపీలోని అయోధ్యలో రేపు(జనవరి 22న) రామ మందిర్ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 22ని మహారాష్ట్ర ప్రభుత్వం సెలవురోజుగా తీసుకున్న నిర్ణయాన్ని నలుగురు న్యాయ విద్యార్థులు బాంబే హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ జరిపిన కోర్టు కీలక తీర్పు వెలువరించింది.

Ram Mandir: రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ.. ఈ 6 మంత్రాలు జపించండి

Ram Mandir: రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ.. ఈ 6 మంత్రాలు జపించండి

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సర్వం సిద్ధమయింది. జనవరి 22న ప్రధాని మోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. దేశంలోని అనేక గ్రామాలు, పట్టణాలు, నగరాలు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. రాముడిని ధర్మానికి, కరుణకు, కర్తవ్యానికి ప్రతిరూపంగా కొలుస్తారు. విష్ణువు ఏడో అవతారంగా నమ్ముతారు.

 Ram Mandir: త్వరలో అసదుద్దీన్ రామనామాన్ని స్మరిస్తారు..! వీహెచ్‌పీ కౌంటర్

Ram Mandir: త్వరలో అసదుద్దీన్ రామనామాన్ని స్మరిస్తారు..! వీహెచ్‌పీ కౌంటర్

తమ నుంచి బాబ్రీ మసీదును లాక్కున్నానరని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ ఖండించారు.

JP Nadda: చారిత్రక ఘటాన్ని తిలకించేందుకు సిద్ధంకండి.. ఎన్ఆర్ఐలకు నడ్డా పిలుపు

JP Nadda: చారిత్రక ఘటాన్ని తిలకించేందుకు సిద్ధంకండి.. ఎన్ఆర్ఐలకు నడ్డా పిలుపు

అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేందుకు సిద్ధం కావాలని ఎన్ఆర్ఐ(NRI)లకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) పిలుపునిచ్చారు.

Ayodhya: అయోధ్యకు వెళ్లనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

Ayodhya: అయోధ్యకు వెళ్లనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అయోధ్య వెళుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం అయోధ్యకు వెళ్లి రాత్రికి అక్కడే బస చేసి.. సోమవారం రామ్ లాలా విగ్రహ ప్రాణ ప్రతష్టకు హాజరవుతారు.

Ram Mandir: రాములోరి ప్రాణ ప్రతిష్ఠ శుభ ముహూర్తాన.. దూసుకెళ్తున్న కంపెనీల షేర్లు

Ram Mandir: రాములోరి ప్రాణ ప్రతిష్ఠ శుభ ముహూర్తాన.. దూసుకెళ్తున్న కంపెనీల షేర్లు

అయోధ్య(Ayodhya) బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ ఆలయ అభివృద్ధిలో భాగమైన కంపెనీల షేర్లు దూసుకెళ్తున్నాయి. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా చిన్న కంపెనీల షేర్లు సైతం అమాంతంగా పెరిగాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి