Home » AV Ranganath
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని వంద అడుగుల రోడ్డులో పాలమూరు గ్రిల్స్ పక్కన చేపట్టిన అక్రమ నిర్మాణంపై హైడ్రా కొరడా ఝళిపించింది.
Ranganath: అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించిన బిల్డింగ్స్లో రెస్టారెంట్లు, హాస్టల్స్ ఉన్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వేలాది మంది స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులు ఈ హాస్టల్స్లో ఉంటున్నారని అన్నారు. ఈ హాస్టల్స్ వల్ల ప్రతీ రోజూ అయ్యప్ప సొసైటీలో డ్రైనేజ్, సీవరేజ్ ఓవర్ ఫ్లో అవుతుందని చెప్పారు.
చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, నాలాలు, ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడడంలో భాగంగా హైడ్రా(HYDRA).. ఇకపై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించేందుకు సిద్ధమైంది.
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన భవనాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం పరిశీలించారు.
ఖాజాగూడ(Khajaguda)లోని భగీరథమ్మ, తౌటోనికుంటల వద్ద ఆక్రమణల తొలగింపుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా.. స్థానికులూ మండిపడుతున్నారు.
కూల్చివేతలు చేపట్టిన ల్యాండ్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు ఎలా చెబుతున్నారని ప్రశ్నించింది న్యాయస్థానం. ఆధారాలు ఉన్నాయా? అని హైడ్రాను నిలదీసింది. పిటిషనర్ వద్ద అన్ని డాక్యూమెంట్స్ ఉన్నాయి కదా? అని హైడ్రాను...
‘మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైడ్రాకు సంబంధం లేదు. అదే సమయంలో నది పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. ఆక్రమణలకు పాల్పడే వారిని వదలం.
HYDRA: అక్రమ నిర్మాణాల తొలగింపులో హై డ్రా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు 8 చెరువులు, 12 పార్కులను కాపాడామన్నారు. FTL, బఫర్ జోన్లపై ప్రజల్లో అవగాహన ఏర్పడిందని రంగనాథ్ పేర్కొన్నారు.
‘‘అయ్యా.. మా ప్లాట్లలోకి చెరువులొస్తున్నాయి..’’ అంటూ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)కు భిన్నమైన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని పలు చెరువుల ఆక్రమణలు, వరద నీటి కాలువల మళ్లింపుపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలతో కలిసి క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని అధికారులను ఏవీ రంగనాథ్ ఆదేశించారు.