Home » AV Ranganath
‘త్వరలో హైడ్రా పోలీ్సస్టేషన్ను ఏర్పాటు చేస్తాం. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారుల ఆక్రమణలపై ఫిర్యాదులను స్వీకరిస్తాం. వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) ఆదేశాలతో నిజాంపేట్ మున్సిపల్ పరిధి తుర్కచెరువు పరిసర ప్రాంతాల్లోని అక్రమంగా నిర్మించిన షెడ్లు, కట్టడాలను మున్సిపల్, రెవెన్యూ అధికారులు(Municipal and revenue officials) గురువారం కూల్చివేశారు.
చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా(HYDRA) మరోసారి రంగంలోకి దిగింది. గ్రేటర్తోపాటు శివారు ప్రాంతాల్లోని పలు చెరువులను కమిషనర్ ఏవీ రంగనాథ్(Commissioner AV Ranganath) పరిశీలించారు.
యూసు్ఫగూడ సమీపంలోని మధురానగర్లో తాను నివసిస్తున్న ఇల్లు బఫర్జోన్ పరిధిలో లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టంచేశారు.
‘‘చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపుపై మానవతా కోణంలో ఆలోచిస్తే సమాజమంతా బాధపడుతుంది. కొన్ని చోట్ల మనసు చంపుకొని పని చేయాల్సి వస్తుంది’’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు.
నగరంలో చెరువులు, కుంటలు, నాళాలు ఆక్రమించిన నిర్మాణాలు చేపట్టిన ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది హైడ్రా. ఏ క్షణం ఎక్కడ వాలిపోతుందో.. ఎవరి ఇల్లు కూలగొడుతుందోననే భయాందోళనతో ఉన్నారు.
హైడ్రా, ఐఎండీతో కలిసి పనిచేస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అర్బన్ డిజాస్టర్స్ కో సంబంధించి ఐఎండీతో కలిసి పనిచేస్తుందని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనుమరుగైన చెరువులపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు.
సహజవనరులను ప్రజలకు ఉపయోగపడే విధం గా చెరువులను సుందరీకరించడం ప్రస్తుతం అవసరమని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) అన్నారు. ఇటీవల గ్రేటర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చెరువుల సుందరీకరణ అంశంపై ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, కార్పొరేటర్లు మంజుల రఘునాధ్రెడ్డి అధికారులు చందానగర్(Chandanagar) సర్కిల్ పరిధిలోని బచ్చెకుంట, రేగుల కుంట చెరువుల సుందీకరణ పనులు చేపట్టాలని కోరారు.
ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను చెరబట్టిన వారిపై కన్నెర్ర చేసిన హైడ్రా(HYDRA).. తాజాగా రూటు మార్చింది. ఆక్రమణల కూల్చివేతలకు తాత్కాలిక విరామం ఇస్తూ.. చెరువులు, కుంటల పునరుద్ధరణకు రంగంలో దిగింది.
బెంగళూరులో హైడ్రా అధికారుల బృందం పర్యటన ముగిసింది. పర్యటన సందర్భంగా కర్ణాటక ట్యాంక్స్ కన్జర్వేషన్ అండ్ డెవల్పమెంట్ అథారిటీ (కేటీసీడీఏ) సీఈవో రాఘవన్తో శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బృందం సమావేశమైంది.