Home » AV Ranganath
కూల్చివేతలు చేపట్టిన ల్యాండ్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు ఎలా చెబుతున్నారని ప్రశ్నించింది న్యాయస్థానం. ఆధారాలు ఉన్నాయా? అని హైడ్రాను నిలదీసింది. పిటిషనర్ వద్ద అన్ని డాక్యూమెంట్స్ ఉన్నాయి కదా? అని హైడ్రాను...
‘మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైడ్రాకు సంబంధం లేదు. అదే సమయంలో నది పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. ఆక్రమణలకు పాల్పడే వారిని వదలం.
HYDRA: అక్రమ నిర్మాణాల తొలగింపులో హై డ్రా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు 8 చెరువులు, 12 పార్కులను కాపాడామన్నారు. FTL, బఫర్ జోన్లపై ప్రజల్లో అవగాహన ఏర్పడిందని రంగనాథ్ పేర్కొన్నారు.
‘‘అయ్యా.. మా ప్లాట్లలోకి చెరువులొస్తున్నాయి..’’ అంటూ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)కు భిన్నమైన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని పలు చెరువుల ఆక్రమణలు, వరద నీటి కాలువల మళ్లింపుపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలతో కలిసి క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని అధికారులను ఏవీ రంగనాథ్ ఆదేశించారు.
ఔటర్ రింగ్ రోడ్డుకు (ఓఆర్ఆర్) ఆనుకుని ఉన్న పలు చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఈ క్రమంలో నానక్రామ్గూడకు చేరువలోని వివిధ చెరువులు ఆక్రమణకు గురవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర నివేదిక సమర్పించాలని..
‘చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో జూలై 2024 తరువాత అనుమతుల్లేకుండా నిర్మించిన భవనాలను మాత్రమే కూలుస్తాం. ఇప్పటికే నివాసముంటోన్న భవనాల జోలికి హైడ్రా వెళ్లదు. నివాసేతర నిర్మాణాలైతే.. కటాఫ్ తేదీతో సంబంధం లేకుండా చర్యలుంటాయి’ అంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇటీవల స్పష్టత ఇచ్చారు.
చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో పద్ధతి మార్చుకోని వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) హెచ్చరించారు.
మూసీ నదికి ఇరువైపులా నివాసాల మార్కింగ్, కూల్చివేతలతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి సంబంధం లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) స్పష్టం చేశారు.
హైదరాబాద్లో ఏటా 89 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవుతున్నా.. కేవలం 0.95 శాతం వర్షపు నీరు మాత్రమే భూమిలో ఇంకుతోందని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) కమిషనర్ రంగనాథ్(Commissioner Ranganath) అన్నారు.