• Home » August 15

August 15

PVN Madhav:  తిరంగాయాత్రలు, మౌన ర్యాలీలతో స్వాతంత్య్ర వేడుకలు: పీవీఎన్ మాధవ్

PVN Madhav: తిరంగాయాత్రలు, మౌన ర్యాలీలతో స్వాతంత్య్ర వేడుకలు: పీవీఎన్ మాధవ్

ఆజాదికా అమృత మహోత్సవం నుంచి తమ పార్టీ పరంగా ప్రతి సంవత్సరం తిరంగాయాత్రలు నిర్వహిస్తున్నామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. రేపటి నుంచి ఈనెల 14వ తేదీ వరకు తిరంగాయాత్రలు చేపడుతున్నట్లు వెల్లడించారు. తిరంగాయాత్రలు నిర్వహిస్తూ స్థానికంగా స్వాతంత్య్ర సమర యోధుల విగ్రహాలను పరిశుభ్రం చేయాలని సూచించారు.

ప్రతి DM HO : ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలి

ప్రతి DM HO : ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలి

స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించాలని డీఎంహెచఓ డాక్టర్‌ ఈబీ దేవి పేర్కొన్నారు. హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా బుధవా...

Hyderabad: పంద్రాగస్టుకైనా ఇవ్వలే!

Hyderabad: పంద్రాగస్టుకైనా ఇవ్వలే!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలిస్తుంటే.. హైదరాబాద్‌ మహా నగర అభివృద్ధి సంస్థ (Hyderabad Metropolitan Development Corporation)లోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నెల గడిచి 15 రోజులైనా వేతనాలు అందలేదు.

Pawan Kalyan : కూతురు ఆద్యతో పవన్‌ సెల్ఫీ

Pawan Kalyan : కూతురు ఆద్యతో పవన్‌ సెల్ఫీ

కాకినాడ పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో గురువారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ వేదికపై తన కూతురు ఆద్యతో సెల్ఫీ తీసుకున్నారు.

Venkaiah Naidu : వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి

Venkaiah Naidu : వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి

స్వాతంత్య్ర సమరయోధులు కలలు కన్న వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో యువతరం భాగస్వామి కావాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.

Purandheswari : సేవకులమై ప్రజల కన్నీరు తుడుస్తాం

Purandheswari : సేవకులమై ప్రజల కన్నీరు తుడుస్తాం

‘ప్రజలే దేవుళ్లన్న ఎన్టీ రామారావు, జనతా జనార్దన్‌ అన్న నరేంద్ర మోదీ.. వ్యాఖ్యల స్ఫూర్తితో ప్రజలకు సేవకులమై వారి కన్నీరు తుడుస్తాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

CM Chandrababu : ఏపీకి ఐదేళ్ల తర్వాత

CM Chandrababu : ఏపీకి ఐదేళ్ల తర్వాత

రాష్ట్రంలో ఐదేళ్ల చీకటి పాలనతో విసిగిపోయిన ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందని, విధ్వంసక పాలన నుంచి విముక్తి కలిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

AP News : Mసముద్ర గర్భంలో మువ్వన్నెల రెపరెపలు

AP News : Mసముద్ర గర్భంలో మువ్వన్నెల రెపరెపలు

విశాఖకు చెందిన ‘లైవ్‌ ఇన్‌ అడ్వంచర్స్‌’ సభ్యులు గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సముద్రంలో 78 అడుగుల లోతులో జాతీయ జెండాను ఎగురవేసి ఔరా అనిపించారు.

 Tadepalli : భరతమాత విగ్రహ పునఃప్రతిష్ఠ

Tadepalli : భరతమాత విగ్రహ పునఃప్రతిష్ఠ

తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ ఇంటికి వెళ్లే రోడ్‌ మొదట్లో గతంలో తొలగించిన చోటే భరతమాత విగ్రహాన్ని గురువారం మళ్లీ పునఃపత్రిష్ఠ చేసి ఆవిష్కరించారు.

Nara Lokesh : సంక్షేమానికి కోత పెట్టం

Nara Lokesh : సంక్షేమానికి కోత పెట్టం

సీఎం చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలకు ఎలాంటి కండీషన్లు ఉండవని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. అనవరమైన నిబంధనలతో సంక్షేమ కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లో కోత పెట్టబోమన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి