• Home » Atchannaidu Kinjarapu

Atchannaidu Kinjarapu

Atchannaidu: పేదల ద్రోహి జగన్‌కు.. ఐదు కోట్ల జనానికి మధ్య యుద్ధం

Atchannaidu: పేదల ద్రోహి జగన్‌కు.. ఐదు కోట్ల జనానికి మధ్య యుద్ధం

అమరావతి: పేదల ద్రోహి జగన్‌కు ఐదు కోట్ల జనానికి మధ్య జరుగుతున్న యుద్ధమని, తన అవలక్షణాలు ఎదుటివారికి అంటగట్టి చెప్పిన అబద్దమే వందసార్లు చెప్పడం జగన్ రెడ్డి నైజమని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.

144 సెక్షన్ టీడీపీకేనా..? వైసీపీకి లేదా..?: అచ్చెన్నాయుడు ఫైర్

144 సెక్షన్ టీడీపీకేనా..? వైసీపీకి లేదా..?: అచ్చెన్నాయుడు ఫైర్

ఆంక్షల పేరుతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 144 సెక్షన్ టీడీపీకేనా..? వైసీపీకి లేదా..? అని ఫైర్ అయ్యారు.

Atchannaidu: రింగ్ రోడ్డు లేదు.. బొంగు రోడ్ లేదు

Atchannaidu: రింగ్ రోడ్డు లేదు.. బొంగు రోడ్ లేదు

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వాస్తవాలు పేరుతో టీడీపీ పుస్తకాన్ని రూపొందించింది. టీడీపీ రూపొందించిన పుస్తకాన్ని ఆ పార్టీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ.. ఆధారాల్లేకుండా స్కిల్ కేసు వేశారన్నారు. సంబంధం లేకున్నా ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అంశాల్లోనూ కేసులు పెట్టారని మండిపడ్డారు.

Atchennaidu : ఓటర్ల జాబితాలో అక్రమాలు.. అచ్చెన్నాయుడు రాసిన లేఖపై స్పందించిన ఈసీ

Atchennaidu : ఓటర్ల జాబితాలో అక్రమాలు.. అచ్చెన్నాయుడు రాసిన లేఖపై స్పందించిన ఈసీ

ప్రకాశం జిల్లా పర్చూరు, నెల్లూరు జిల్లా కావలిలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖపై కమిషన్ స్పందించింది. తీసుకున్న చర్యలపై అచ్చెన్నాయుడుకి చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా లేఖ రాశారు.

Atchannaidu: రూ.3,300కోట్లు అవినీతి అని.. చివరకు పార్టీ ఫండ్‌ను కూడా వదట్లేదు..

Atchannaidu: రూ.3,300కోట్లు అవినీతి అని.. చివరకు పార్టీ ఫండ్‌ను కూడా వదట్లేదు..

పార్టీ జాతీయ కార్యాలయంలో ‘‘స్కిల్‌పై నిందలు వేయడమంటే, యువత భవితపై దాడి చేయడమే’’ అనే పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు శుక్రవారం ఆవిష్కరించారు.

Dhulipalla : స్కిల్ డెవలప్మెంట్‌పై జీవో జారీ చేసిన నీలం సాహ్ని పై కేసేది?

Dhulipalla : స్కిల్ డెవలప్మెంట్‌పై జీవో జారీ చేసిన నీలం సాహ్ని పై కేసేది?

పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో స్కిల్ డెవలప్మెంట్‌పై వాస్తవాలు పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. స్కిల్ డెవలెప్మెంట్ పై వాస్తవాలు పుస్తకం ద్వారా బహిర్గతం చేశామన్నారు.

Atchannaidu: సీఎం జగన్‌పై ఫైర్.. చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్ర

Atchannaidu: సీఎం జగన్‌పై ఫైర్.. చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్ర

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM JAGAN) టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Atchannaidu: నారాయణపై వైసీపీ రౌడీ మూక దాడి చేయడం దుర్మార్గం

Atchannaidu: నారాయణపై వైసీపీ రౌడీ మూక దాడి చేయడం దుర్మార్గం

టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్రగా వస్తున్న వృద్ధుడు నారాయణపై వైసీపీ శ్రేణులు దాడి చేయడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Atchannaidu: లోకేశ్ రేపు ఢిల్లీ నుంచి వస్తున్నారు.. యువగళం త్వరలోనే ప్రారంభం

Atchannaidu: లోకేశ్ రేపు ఢిల్లీ నుంచి వస్తున్నారు.. యువగళం త్వరలోనే ప్రారంభం

యువగళం పాదయాత్ర త్వరలో నారా లోకేశ్ (Nara lokesh) తిరిగి ప్రారంభిస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) తెలిపారు. ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. నారా లోకేశ్ రేపు ఢిల్లీ నుంచి రాజమండ్రి లేదా

Atchannaidu: అందుకే హడావుడిగా రేపు సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు

Atchannaidu: అందుకే హడావుడిగా రేపు సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు

అమరావతి: ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేష్‌కు సంబంధం లేదని నిన్న న్యాయస్థానంలో ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చిందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఫైబర్ గ్రిడ్‌లో కుంభకోణం అంటూ ఎన్నో ఆరోపణలు చేసిన వైకాపా నేతలు... నిన్న న్యాయస్థానంలో ప్రభుత్వ వాదనలతో కేసు డొల్లతనం బహిర్గతమైందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి