Home » Assam
మూడు దశాబ్దాల్లో అతి పెద్ద రైలు ప్రమాదం ప్రపంచాన్ని కదిలించింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు వెయ్యి మంది క్షతగాత్రులయ్యారు.
డిబ్రూగఢ్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఆదివారంనాడు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని గౌహతిలోని లోక్ప్రియ గోపీనాథ్ బోర్డోలియా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇందులోదులో కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి ప్రయాణిస్తున్నారు.
అసోం రాష్ట్రంలోని గౌహతిలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరికొందరికి గాయాలు అయ్యాయి....
అసోం రాష్ట్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం భూకంపం సంభవించింది. అసోం రాష్ట్రం పరిధిలోని సోనిట్పూర్లో సోమవారం ఉదయం 8.00 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది....
ఈశాన్య భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ సోమవారం నుంచి గౌహతి-న్యూ జల్పైగురి మార్గంలో నడుస్తోంది....
నూతన పార్లమెంటు భవనాన్ని ఈ నెల 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతుండటంపై అభ్యంతరాలు లేవనెత్తుతున్న ప్రతిపక్షాలపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు.
కేంద్రం హోం మంత్రి అమిత్షా రెండు రోజుల అసోం పర్యటన నేపథ్యంలో గౌహతిలో 144 సెక్షన్ విధిస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. కొందరు వ్యక్తులు, గ్రూపులు రాబోయే రోజుల్లో గౌహతి సిటీలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించవచ్చని, శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని, కార్యాలయాలు, ప్రజారవాణాను స్తంభింపజేయవచ్చనే సమాచారం మేరకు నిషేధాజ్ఞాలను విధించినట్టు పోలీస్ కమినర్ దిగంత్ బారాహ్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.
బహుభార్యత్వంపై నిషేధం విధిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam Chief Minister Himanta Biswa Sarma) చెప్పారు.
ఆడపిల్ల పుట్టిందనే కోపంతో ఓ మాతృమూర్తి ఆ పసికందును చెరువులో పడేసిన ఘటన...
ఛత్తీస్గఢలోని బస్తర్ జిల్లా దంతేవాడలో మావోయిస్టులు జరిపిన ఘాతకంలో 11 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన గంటల వ్యవధిలోనే..