• Home » Assam

Assam

Odisha train accident: 48 గంటల తర్వాత సజీవంగా కనిపించిన వ్యక్తి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు..

Odisha train accident: 48 గంటల తర్వాత సజీవంగా కనిపించిన వ్యక్తి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు..

మూడు దశాబ్దాల్లో అతి పెద్ద రైలు ప్రమాదం ప్రపంచాన్ని కదిలించింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు వెయ్యి మంది క్షతగాత్రులయ్యారు.

Indigo Emergency Landing: ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్, కేంద్ర మంత్రి సహా ప్రయాణికులు సురక్షితం

Indigo Emergency Landing: ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్, కేంద్ర మంత్రి సహా ప్రయాణికులు సురక్షితం

డిబ్రూగఢ్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఆదివారంనాడు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలియా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇందులోదులో కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి ప్రయాణిస్తున్నారు.

Assam: అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం...ఏడుగురి మృతి

Assam: అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం...ఏడుగురి మృతి

అసోం రాష్ట్రంలోని గౌహతిలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరికొందరికి గాయాలు అయ్యాయి....

Earthquake: అసోం, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

Earthquake: అసోం, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

అసోం రాష్ట్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం భూకంపం సంభవించింది. అసోం రాష్ట్రం పరిధిలోని సోనిట్‌పూర్‌లో సోమవారం ఉదయం 8.00 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది....

Vande Bharat Express: ఈశాన్య భారతదేశానికి మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు

Vande Bharat Express: ఈశాన్య భారతదేశానికి మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు

ఈశాన్య భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సోమవారం నుంచి గౌహతి-న్యూ జల్‌పైగురి మార్గంలో నడుస్తోంది....

Parliament launch row : నూతన పార్లమెంటు భవనం ప్రారంభం.. ప్రతిపక్షాలకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత ఘాటు సమాధానం..

Parliament launch row : నూతన పార్లమెంటు భవనం ప్రారంభం.. ప్రతిపక్షాలకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత ఘాటు సమాధానం..

నూతన పార్లమెంటు భవనాన్ని ఈ నెల 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతుండటంపై అభ్యంతరాలు లేవనెత్తుతున్న ప్రతిపక్షాలపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు.

Amit sha: అసోం పర్యటనకు అమిత్‌షా.. గౌహతిలో 144 సెక్షన్

Amit sha: అసోం పర్యటనకు అమిత్‌షా.. గౌహతిలో 144 సెక్షన్

కేంద్రం హోం మంత్రి అమిత్‌షా రెండు రోజుల అసోం పర్యటన నేపథ్యంలో గౌహతిలో 144 సెక్షన్‌ విధిస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. కొందరు వ్యక్తులు, గ్రూపులు రాబోయే రోజుల్లో గౌహతి సిటీలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించవచ్చని, శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని, కార్యాలయాలు, ప్రజారవాణాను స్తంభింపజేయవచ్చనే సమాచారం మేరకు నిషేధాజ్ఞాలను విధించినట్టు పోలీస్ కమినర్ దిగంత్ బారాహ్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

Assam : బహుభార్యత్వంపై నిషేధం విధిస్తాం : హిమంత బిశ్వ శర్మ

Assam : బహుభార్యత్వంపై నిషేధం విధిస్తాం : హిమంత బిశ్వ శర్మ

బహుభార్యత్వంపై నిషేధం విధిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam Chief Minister Himanta Biswa Sarma) చెప్పారు.

Baby Girl: ఆడపిల్ల పుట్టిందని కన్నతల్లి ఆ పసికందును ఏం చేసిందంటే...

Baby Girl: ఆడపిల్ల పుట్టిందని కన్నతల్లి ఆ పసికందును ఏం చేసిందంటే...

ఆడపిల్ల పుట్టిందనే కోపంతో ఓ మాతృమూర్తి ఆ పసికందును చెరువులో పడేసిన ఘటన...

IED recoverd in  Assam: ఛత్తీస్‌గఢ్‌ తరహాలో అసోంలో మందుపాతర..  బలగాల అప్రమత్తతో తప్పిన పెనుముప్పు..

IED recoverd in Assam: ఛత్తీస్‌గఢ్‌ తరహాలో అసోంలో మందుపాతర.. బలగాల అప్రమత్తతో తప్పిన పెనుముప్పు..

ఛత్తీస్‌గఢలోని బస్తర్ జిల్లా దంతేవాడలో మావోయిస్టులు జరిపిన ఘాతకంలో 11 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన గంటల వ్యవధిలోనే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి