• Home » Assam

Assam

Assam : కోవిడ్ లాక్‌డౌన్ లవ్ స్టోరీ.. ముగ్గురి హత్యతో విషాదాంతం..

Assam : కోవిడ్ లాక్‌డౌన్ లవ్ స్టోరీ.. ముగ్గురి హత్యతో విషాదాంతం..

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించడం కోసం దేశవ్యాప్తంగా విధించిన అష్ట దిగ్బంధనం సమయంలో చిగురించిన ప్రేమ ముగ్గురి హత్యతో విషాదాంతమైంది. ఎంతో నమ్మకంతో పెళ్లి చేసుకున్న యువతిని, ఆమె తల్లిదండ్రులను ఆ యువకుడు కిరాతకంగా హత్య చేసి, పోలీసులకు లొంగిపోయాడు.

Chandrayan-3 : చంద్రయాన్-3 ప్రయోగం.. తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం విద్యార్థి ఘనత..

Chandrayan-3 : చంద్రయాన్-3 ప్రయోగం.. తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం విద్యార్థి ఘనత..

ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న చంద్రయాన్-3 ప్రయోగం నేపథ్యంలో అస్సాంలోని తేజ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.

Jagdeep Dhankar: యూసీసీ అమలుకు సమయం వచ్చేసింది... ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

Jagdeep Dhankar: యూసీసీ అమలుకు సమయం వచ్చేసింది... ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

ఉమ్మడి పౌర స్మృతిపై ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూసీసీని తీసుకువచ్చే సమయం ఆసన్నమైందని, ఇంకెంతమాత్రం ఆలస్యం తదగని అన్నారు. ఐఐటీ గౌహతిలో మంగళవారంనాడు జరిగిన 25వ స్నాతకోత్సవంలో ధన్‌ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Manipur : హిమంత బిశ్వ శర్మపై చిదంబరం మండిపాటు

Manipur : హిమంత బిశ్వ శర్మపై చిదంబరం మండిపాటు

అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం మండిపడ్డారు.

BJP Leader killed: బీజేపీ మహిళా నేత దారుణ హత్య

BJP Leader killed: బీజేపీ మహిళా నేత దారుణ హత్య

అసోంలో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ మహిళా నేతను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆమె మృత దేహాన్ని గోల్‌పరా జిల్లాలోని 17వ నెంబర్ జాతీయ రహదారిపై పడవేశారు. హతురాలిని గోల్‌పరా జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ సోనాలి నాథ్‌గా పోలీసులు గుర్తించారు.

Odisha train accident: 48 గంటల తర్వాత సజీవంగా కనిపించిన వ్యక్తి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు..

Odisha train accident: 48 గంటల తర్వాత సజీవంగా కనిపించిన వ్యక్తి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు..

మూడు దశాబ్దాల్లో అతి పెద్ద రైలు ప్రమాదం ప్రపంచాన్ని కదిలించింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు వెయ్యి మంది క్షతగాత్రులయ్యారు.

Indigo Emergency Landing: ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్, కేంద్ర మంత్రి సహా ప్రయాణికులు సురక్షితం

Indigo Emergency Landing: ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్, కేంద్ర మంత్రి సహా ప్రయాణికులు సురక్షితం

డిబ్రూగఢ్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఆదివారంనాడు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలియా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇందులోదులో కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి ప్రయాణిస్తున్నారు.

Assam: అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం...ఏడుగురి మృతి

Assam: అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం...ఏడుగురి మృతి

అసోం రాష్ట్రంలోని గౌహతిలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరికొందరికి గాయాలు అయ్యాయి....

Earthquake: అసోం, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

Earthquake: అసోం, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

అసోం రాష్ట్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం భూకంపం సంభవించింది. అసోం రాష్ట్రం పరిధిలోని సోనిట్‌పూర్‌లో సోమవారం ఉదయం 8.00 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది....

Vande Bharat Express: ఈశాన్య భారతదేశానికి మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు

Vande Bharat Express: ఈశాన్య భారతదేశానికి మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు

ఈశాన్య భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సోమవారం నుంచి గౌహతి-న్యూ జల్‌పైగురి మార్గంలో నడుస్తోంది....

తాజా వార్తలు

మరిన్ని చదవండి