Home » Artificial Intelligence
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్న మెటా ఏఐ(Meta AI) సేవలు భారత్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఫేస్ బుక్లో మెటా చాట్ బాట్ అందుబాటులోకి ఉంది. తాజాగా వాట్సప్, ఇన్ స్టాగ్రామ్లలోనూ మెటా ఏఐ ఫీచర్ వచ్చేసింది.
వినియోగదారుల ఫోన్ కాల్స్ని ట్రాక్ చేయడానికి, ఫ్రాడ్ కాల్స్ వస్తుంటే వాటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి ట్రూకాలర్(Truecaller ) ఇటీవల ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ కాల్ స్కానర్(AI Call Scanner)ను ప్రారంభించింది. ఇది AI వాయిస్ స్కామ్ డిటెక్షన్ టెక్నాలజీతో వచ్చింది.
మగాళ్లలో కొందరు మృగాళ్లు ఉంటారు. వావివరసలు చూడకుండా మహిళలపై కీచకపర్వానికి పాల్పడుతుంటారు. ఎలాగైనా మహిళల్ని లొంగదీసుకొని, తమ కామవాంఛ తీర్చుకోవాలని చూస్తుంటారు.
ఏఐ ప్రభావం కాల్ సెంటర్ ఉద్యోగాలపై కూడా పడబోతోందా అంటే అవుననే అంటున్నారు టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ కె.కృతివాసన్. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. కృత్రిమ మేధ ప్రభావంతో కాల్ సెంటర్ జాబ్లు ఊస్ట్ కావడం పక్కా అని వెల్లడించారు.
ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఓ అభ్యర్థికి భారీ షాక్ తగిలింది. దరఖాస్తు చేసుకున్న మూడో నిమిషంలోనే అతడి అప్లికేషన్ను సంస్థ తిరస్కరించింది.
సరికొత్త ఆవిష్కరణలు, కెరీర్ని మెరుగుపరచుకోవడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొస్తే.. కొందరు దుండగులు మాత్రం దానిని తప్పుడు పనుల కోసం వినియోగిస్తున్నారు. ముఖ్యంగా.. డీప్ఫేక్ వీడియోలతో వివాదానికి తెరలేపుతున్నారు. సాంకేతిక రంగంలో అల్లకల్లోల వాతావరణం సృష్టిస్తున్నారు.
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఏఐ(AI) టెక్నాలజీ అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. దీని ప్రభావం ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగంపై పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అత్యధిక వేతనాలు అందించే స్థానంలో టాప్లో ఉండేది సాఫ్ట్ వేర్ రంగమే. అయితే ఈ రంగంలో పని చేసే వారికి ఉండే ఒత్తిడి మరే రంగంలోనూ ఉండదంటే అతిశయోక్తి కాదు. వారాంతపు టార్గెట్ల పేరుతో ఉద్యోగులను వెంటాడుతుంటాయి ఐటీ సంస్థల యాజమాన్యాలు. తాజాగా ఈ రంగంలో పని చేస్తున్న మహిళలపై స్కిల్ సాఫ్ట్ ఓ సర్వే నిర్వహించింది.
చైనా(china) వక్రబుద్ది అస్సలు మారడం లేదు. కుక్క తోక వంకర అన్నట్లుగా తయారైంది. భారత్ విషయంలో గతంలో పలు మార్లు దూకుడు చర్యలకు దిగిన డ్రాగన్ దేశం ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల(elections) వేళ మరోసారి తన వంకర బుద్దిని చూపించాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో దుశ్చర్యకు పాల్పడేందుకు చైనా సిద్ధమవుతుందని ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్(Microsoft) ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
వినియోగదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్న వాట్సప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్తో ముందుకు వచ్చింది. ఇన్నాళ్లు క్రోమ్ బ్రౌజర్లో వేర్వేరు సైట్లను ఉపయోగించుకుని ఏఐ ఫొటోలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉండేది.