Home » Artificial Intelligence
ప్రపంచగతిని మార్చబోతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో తెలంగాణ విద్యార్థులు, పరిశ్రమల్లో నిపుణులు, ప్రభుత్వ అధికారులు మొత్తం 1.2 లక్షల మందికి శిక్షణ ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి ముందడుగు పడింది.
ఇటివల మార్కెట్లోకి వచ్చిన చైనా ఏఐ డీప్సీక్ గురించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కంపెనీ ఓపెన్ ఇంటర్నెట్లో సున్నితమైన డేటాను భారీగా బహిర్గతం చేసిందని ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ 'విజ్' చెప్పింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రముఖ టెక్ సంస్థ OpenAI ఇబ్బందుల్లో పడింది. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించి ఈ సంస్థ కంటెంట్ తీసుకుంటుందని ప్రముఖ భారతీయ మీడియా సంస్థలు ఈ కంపెనీపై వ్యాజ్యాలను దాఖలు చేశాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
డిజిటల్ రంగంలో ఏఐ పరిధి వాయు వేగంతో పెరుగుతోంది. మొబైల్ ఫోన్లలో అందుబాటులోకి వస్తున్న ఏఐ చాలా పనులను సులభతరం చేస్తోంది. ఏఐ చాట్బాట్ల సాయంతో చాలా పనులు సులభంగా జరిగిపోతున్నాయి.
భవిష్యత్తు మీరు ఇప్పటి నుంచే పెట్టుబడులు చేస్తే తర్వాత ఆర్థిక అవసరాల కోసం సమస్య ఉండదు. అయితే ఇప్పటికే కోటి రూపాయల కోసం పొదుపు చేయడం ప్రారంభించిన వారు 2050 నాటికి దీని విలువ ఎంత ఉంటుందనే ప్రశ్నకు ఏఐ కీలక సమాధానం చెప్పింది.
గత కొద్ది నెలలుగా అనేక టెక్ కంపెనీలు ఏఐపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాయి. దీంతోపాటు అనేక మంది ఉద్యోగులను సైతం తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏఐ పెట్టుబడుల గురించి ప్రముఖ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MIT) ప్రొఫెసర్, ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు చేశారు.
డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో(Artificial Intelligence) విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది.
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక "గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు"ను సెప్టెంబర్ 5, 6వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదిక కానున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ సమ్మిట్ లోగోను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
డీప్ఫేక్.. మన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సాంకేతిక సమస్యల్లో ఇది ఒకటి. మానవుల పురోగతి కోసం ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ని తీసుకొస్తే.. దాన్ని కొంతమంది తప్పుడు పనులకు..
బ్రిటన్(Britain) సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఈ పార్టీకి చెందిన కియర్ స్టార్మర్ (61)(Keir starmer) బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి కానున్నారు. 61 ఏళ్ల కైర్ స్టార్మర్ ప్రధాని అయితే బ్రిటన్ చరిత్రలో గత 50 ఏళ్లలో 60 ఏళ్లు పైబడిన వ్యక్తి దేశ ప్రధాని కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.