Home » Apollo Hospital
ఇప్పటి బిజీ జీవితాల కారణంగా చాలామంది నిద్ర విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. రాత్రిళ్లు మొబైల్ ఫోన్లు, సిస్టమ్ లలో కాలం వెళ్లబుచ్చుతూ నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. చాలామంది యువత రోజులో 3,4 గంటలకు మించి నిద్రపోవడం లేదు. మరికొందరు వివధ కారణాల వల్ల నిద్రను బలవంతంగా అణుచుకుంటారు. అయితే రోజులో 1 గంట నిద్ర తక్కువైతే ఏం జరుగుతుందనే విషయం మీద హైదరాబాద్ అపోలో న్యూరాలజిస్ట్ చాలా షాకింగ్ నిజాలు బయటపెట్టారు.
అపోలో ఆస్పత్రి డాక్టర్ సునీత నర్రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. అంటు వ్యాధులను ఎదుర్కోవడంలో అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఆమెకు ప్రతిష్ఠాత్మకమైన ‘ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఐడీఎ్సఏ) ఫెలోషిప్’ లభించింది.
అపోలో ఆస్పత్రి డాక్టర్ సునీత నర్రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. అంటు వ్యాధులను ఎదుర్కోవడంలో అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఆమెకు ప్రతిష్ఠాత్మకమైన ‘ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఐడీఎ్సఏ) ఫెలోషిప్’ లభించింది.
హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ సీనియర్ నేత హెచ్డీ కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం కారణంగా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో బుధవారం తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో ఆయనను జయనగర్లోని అపోలో స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు.
ప్రజా యుద్ధ నౌక మూగబోయింది.. ఉద్యమ గళం ఊపిరి ఆగింది.. గద్దరన్న నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిశారు!. ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) ఇకలేరన్న వార్త విన్న తెలుగు ప్రజలు, విప్లవకారులు, ఉద్యమకారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రెండ్రోజుల కిందటే హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో (Apollo Hospital) గుండె ఆపరేషన్ (Heart Operation) సక్సెస్ అయ్యిందని కుటుంబీకులు, అభిమానులు సంతోషపడ్డారు.. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే.. రెండు మూడ్రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్లీ సాధారణ మనిషిగా అందరి మధ్యలో తిరిగేవారు..!
ప్రస్తుతకాలంలో ఆరోగ్యమంతా దినదిన గండం దిగులే నిత్యం అయిపోయింది. మరీ ముఖ్యంగా ఇంట్లో వాళ్ళకో, చుట్టుప్రక్కల వారికో ఏదైనా జరిగినప్పుడు కొందరు మరీ ఎక్కువగా భయపడిపోతుంటారు. అలాంటి ఓ వ్యక్తి హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కు వెళ్ళి డాక్టర్ తో 'నాకు హార్ట్ అటాక్ రాకుండా ఉండటానికి ఏదైనా ఒక మెడిసిన్ రాసివ్వండి డాక్టర్' అని అడిగాడు. అయితే ఆ డాక్టర్ ఒకటికి బదులు ఆరు మందులు ప్రిస్కిప్షన్ లో రాశాడు. ప్రస్తుతం ఈ ప్రిస్కిప్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాజీ మంత్రి కె.విజయరామారావు (Former Minister Vijayarama Rao) కన్నుమూశారు. కొద్దిరోజులు ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబకలహాతో డాక్టర్ మజార్ తుపాకీతో కాల్చుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నం.12లోని నివాసంలో..
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు.