Home » AP New Governor Abdul Nazeer
రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టే చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్కు నారా లోకేష్ లేఖ రాశారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్(Governor Abdul Nazeer)తో సీఎం జగన్(CM Jagan) సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి.
ఉదయం 9 గంటలకు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి శాసన సభ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. ప్రజా సమస్యలపై సభలో చర్చకు పట్టుబట్టాలని తెలుగు దేశం పార్టీ నిర్ణయించింది. అయితే..
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ హస్తినకు చేరుకున్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం గవర్నర్ ఢిల్లీకి వెళ్లారు. ఎయిర్పోర్టులో
రాష్ట్ర నూతన గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేశారు.
ఆంధ్రప్రదేశ్కు కొత్త గవర్నర్గా (AP New Governer) నియమితులైన అబ్దుల్ నజీర్కు (Syed Abdul Nazeer) సమస్యలు, సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయా..? ముఖ్యంగా ఆయన బాధ్యతలు చేపట్టగానే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన..
కృష్ణా జిల్లా: ఈనెల 22న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Biswabhushan Harichandan)కు రాష్ట్ర ప్రభుత్వం (State Govt.) వీడ్కోలు పలకనుంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గవర్నర్ బిశ్వభూషణన్ హరిచందన్ను (Biswabhusan Harichandan) సడన్గా కేంద్రం బదిలీ చేసింది. ఆయన స్థానంలో జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ను (Abdul Nazeer) ఏపీకి నియమించింది..