Home » AP High Court
Tuni Case AP Govt: తుని కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ కేసును తిరగదోడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
హైకోర్టు డీఎస్సీ పరీక్షలపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది, పరీక్షలు జూన్ 6న యథాతథంగా నిర్వహించాలని తీర్పు వెలడించింది.సీబీఎస్ఈ అభ్యర్థుల అర్హతలపై పలు పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.
AP High Court: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వంశీ ఆరోగ్య పరిస్థితి సీరియస్ కావడంతో ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని హైకోర్టు పేర్కొంటూ జూన్ 6వ తేదీ వరకు ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చింది.
ఏపీపీఎస్సీ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీలో ఉండగానే ఏసీపీని ప్రశ్నించడం వివాదంగా మారింది. హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కఠిన షరతులు విధించనున్నట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. హైకోర్టులో ఖాళీగా ఉన్న 245 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
AP High Court: ఎన్కౌంటర్లో మరణించిన నంబాల కేశవరావు, సజ్జ నాగేశ్వరరావు మృతదేహాలను అప్పగించాలంటూ బంధువులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు ధర్మాసనం విచారించింది.
ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలను అప్పగించాలని కుటుంబ సభ్యులు హైకోర్టులో హౌజ్మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణను శనివారం హైకోర్టు ధర్మాసనం చేపట్టనుంది.
కడప మేయర్ సురేష్ బాబుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనను తొలగించిన ఉత్తర్వుల్లో జోక్యం లేదని పిటిషన్ను కొట్టివేసి, ప్రభుత్వానికి కౌంటర్ దాఖలుచేయాలని ఆదేశించింది.
లిక్కర్ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని న్యాయస్థానం మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. దీంతో ఈనెల 15, 16, 17 తేదీల్లో సిట్ అధికారులు సజ్జలను కస్టడీలోకి తీసుకోనున్నారు.
MP Mithun Reddy: సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంలో మిధున్ రెడ్డి పిటీషన్ వేశారు. ఈ పిటిషన్ను మంగళవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో న్యాయస్థానం కీలక తీర్పు వెెల్లడించింది.