• Home » AP Governor Abdul Nazeer

AP Governor Abdul Nazeer

Botsa Satyanarayana :  అందుకోసమే అసెంబ్లీకి రాలేదు.. బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్

Botsa Satyanarayana : అందుకోసమే అసెంబ్లీకి రాలేదు.. బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్

Botsa Satyanarayana: వైసీపీ నేతలను బెదిరించే విధంగా లోకేష్ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఆ బెదిరింపులకు భయపడేది లేదు.. అవసరమైతే విచారణ చేసుకోవాలని సవాల్ విసిరారు. గ్రూప్ 2 పరీక్షల్లో కూటమి ప్రభుత్వం అభ్యర్థులను మభ్యపెట్టిందని బొత్స సత్యన్నారాయణ విమర్శించారు.

శ్రీశైలంలో నేడు మల్లన్నను దర్శించుకోనున్న గవర్నర్‌

శ్రీశైలంలో నేడు మల్లన్నను దర్శించుకోనున్న గవర్నర్‌

అమరావతి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5.10 గంటలకు సున్నిపెంటలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.

గవర్నర్‌ ప్రసంగం ఆకాంక్షలకు దూరం: పీడీఎఫ్‌

గవర్నర్‌ ప్రసంగం ఆకాంక్షలకు దూరం: పీడీఎఫ్‌

అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, వాస్తవాలకు దూరంగా ఉందని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు.

AP Assembly: ఏపీ ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం.. ముఖ్యాంశాలివే

AP Assembly: ఏపీ ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం.. ముఖ్యాంశాలివే

AP Assembly: సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. మౌలికవసతులపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు.

AP Governor: శ్రీశైలం పర్యటనకు గవర్నర్ అబ్దుల్ నజీర్..

AP Governor: శ్రీశైలం పర్యటనకు గవర్నర్ అబ్దుల్ నజీర్..

శ్రీశైలంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సోమవారం శ్రీశైలం వస్తున్నారు. ఆది దంపతులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. రాత్రికి శ్రీశైలంలో బస చేస్తారు.

Mstan Sai Case: మస్తాన్ సాయి కేసులో కీలక పరిణామం

Mstan Sai Case: మస్తాన్ సాయి కేసులో కీలక పరిణామం

Mastan Sai case update: రాజ్ తరుణ్, లావణ్య కేసుతోపాటు పలువురు యువతుల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న మస్తాన్ సాయి అరెస్టు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

AP Raj Bhavan : గవర్నర్‌ను కలిసిన నూతన డీజీపీ గుప్తా

AP Raj Bhavan : గవర్నర్‌ను కలిసిన నూతన డీజీపీ గుప్తా

శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో నూతన డీజీపీ హరీష్ కుమార్‌ గుప్తా కలిశారు.

AP Raj Bhavan : ఘనంగా ‘ఎట్‌ హోం’

AP Raj Bhavan : ఘనంగా ‘ఎట్‌ హోం’

‘ఎట్‌ హోం కార్యక్రమం గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఏర్పాటు చేశారు.

 UP Deputy CM Keshav Prasad Maurya : కుంభమేళాకు రండి

UP Deputy CM Keshav Prasad Maurya : కుంభమేళాకు రండి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభ మేళా దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా, సంస్కృతికి చిహ్నం గా నిలుస్తుందని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య వ్యాఖ్యానించారు.

YS Sharmila: గవర్నర్‌ను కలిసిన షర్మిల.. ఎందుకంటే..

YS Sharmila: గవర్నర్‌ను కలిసిన షర్మిల.. ఎందుకంటే..

జగన్ ఆంధ్రప్రదేశ్‌ను అదానీ ప్రదేశ్‌గా మార్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. దేశం పరువును అదానీ, ఏపీ పరువును జగన్ తీసేలా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి