• Home » AP Employees

AP Employees

CM JAGAN: ఉద్యోగులపై జగన్‌ది ప్రేమా.. పగా?

CM JAGAN: ఉద్యోగులపై జగన్‌ది ప్రేమా.. పగా?

అది... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న సభ! ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు! ఆయన నాలుగు వరాలు కురిపిస్తారని...

Jagan Govt: నిరుద్యోగికి దగా

Jagan Govt: నిరుద్యోగికి దగా

జగన్‌ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఒక్కఏడాది కూడా జనవరి 1న ఒక్క జాబ్‌ క్యాలెండర్‌(Job Calendar) కూడా విడుదల చేయలేదు.

AP News: జగన్ సర్కార్‌పై సచివాలయం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఫైర్

AP News: జగన్ సర్కార్‌పై సచివాలయం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఫైర్

జగన్ సర్కార్‌పై సచివాలయం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. 2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలలో రిజర్వేషన్లు కల్పించింది. దీనిని తిరిగి జగన్ సర్కార్ 2022లో మిడిల్ లెవెల్ ఆఫీసర్‌తో అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం ఆమోదించడంపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు

Bopparaju: ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్ పరిష్కరించారు.. అందుకే..!

Bopparaju: ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్ పరిష్కరించారు.. అందుకే..!

ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని సీఎంకు చెప్పాం. 47అంశాలపై సీఎస్‌కు లేఖ ఇస్తే 36 అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అన్ని అంశాలను కేబినెట్‌లోకి తీసుకు వచ్చి పరిష్కరించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపాం

Bopparaju: ఉద్యోగుల ఉద్యమంతోనే ప్రభుత్వం దిగి వచ్చింది

Bopparaju: ఉద్యోగుల ఉద్యమంతోనే ప్రభుత్వం దిగి వచ్చింది

ఉద్యోగుల ఉద్యమంతోనే ప్రభుత్వం దిగివచ్చి 36 డిమాండ్లు నెరవేర్చిందని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (AP JAC Chairman Bopparaju Venkateshwarlu) తెలిపారు.

Bopparaju: తుది నిర్ణయం తీసుకుంటాం.. ప్రభుత్వానికి బొప్పరాజు హెచ్చరిక

Bopparaju: తుది నిర్ణయం తీసుకుంటాం.. ప్రభుత్వానికి బొప్పరాజు హెచ్చరిక

రాబోయే కాలంలో ఉద్యమం అంతా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల దే అని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

Bopparaju: ఉద్యమం ఆగదు: బొప్పరాజు

Bopparaju: ఉద్యమం ఆగదు: బొప్పరాజు

ఉద్యోగుల పీఆర్సీ అరియర్స్‌, డీఏలకు సంబంధించి ఎప్పుడెంత ఇస్తారో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు..

AP Govt Employees: మరోసారి ఏపీ ఉద్యోగుల ఉద్యమ బాట... డేట్ ఫిక్స్

AP Govt Employees: మరోసారి ఏపీ ఉద్యోగుల ఉద్యమ బాట... డేట్ ఫిక్స్

ఏపీ ఉద్యోగులు మరోసారి ఉద్యమ బాట పట్టనున్నారు. పీఆర్సీ సహా అనేక విషయాలను ప్రభుత్వం పెండింగ్ పెట్టిన నేపథ్యంలో ఉద్యోగులంతా కలిసి ఉద్యమించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.ఆస్కార్ రావు పిలుపునిచ్చారు.

Bopparaju: ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు: బొప్పరాజు

Bopparaju: ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు: బొప్పరాజు

ఉద్యోగ, ఉపాధ్యాయులపై అక్రమ అరెస్టులు, సస్పెన్షన్లు చేస్తే ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

‘‘దిగి వచ్చి అగ్రిమెంట్‌ చేయండి.. లేదంటే.. ప్రభుత్వ వ్యవస్థనే స్తంభింప చేస్తాం’’

‘‘దిగి వచ్చి అగ్రిమెంట్‌ చేయండి.. లేదంటే.. ప్రభుత్వ వ్యవస్థనే స్తంభింప చేస్తాం’’

కడుపు మండి ఉద్యోగులంతా రోడ్డు మీదకు వస్తే ఏం జరుగుతుందో ఒకసారి చరిత్ర చూడండి. యాభై మూడు రోజులుగా ఉద్యమం చేస్తుంటే చర్చలకే ప్రభుత్వం పిలవటం లేదంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి