Home » AP Employees
అమరావతి: జగన్ సర్కార్ (Jagan Govt.) కు సచివాలయ సీపీఎస్ ఉద్యోగులు (CPS Employees) మరో షాక్ (Shock) ఇవ్వనున్నారు.
జగన్ (Jagan) సర్కార్కు మరో సారి హైకోర్టు (High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాన్ని
సీఎస్ జవహర్రెడ్డి (CS Jawahar Reddy)తో ఏపీ జేఏసీ అమరావతి ప్రతినిధుల భేటీ అయ్యారు. సమావేశానంతరం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
పెండింగ్ బిల్లులను మూడు దశలుగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు తెలిపారు.
మంత్రులు, ఎమ్మెల్యేల (Ministers MLAs)కు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నారని, మరి ఉద్యోగులకు 1వ తేదీనే ఎందుకు జీతాలు వేయడం లేదు..
ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తూనే ఉంది.
మాకు బతకలేని పరిస్థితి తీసుకువచ్చారు. కాబట్టే ఉద్యమబాట పడుతున్నాం. ఉద్యోగుల (Employees) బకాయిలను రిటైర్మెంట్ తర్వాత ఇస్తామని జీవో ఇచ్చారు..
సీఎం జగన్ (CM Jagan)పై ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ (Suryanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఉద్యోగుల సంఘాన్ని ఎవరూ రద్దు చేయలేరని
దమ్మున్న ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చానెల్ మరో వినూత్న ప్రోగ్రామ్తో ప్రజా సమస్యలను తెలియజేయడానికి ముందుకొచ్చింది. ‘న్యూస్ కా దాస్’ పేరుతో సెటైరికల్ ప్రోగ్రామ్ను ఏబీఎన్ ప్రారంభించింది...