Home » AP Election 2024
| పార్టీ | ఆదిక్యం | గెలుపు | మొత్తం |
|---|---|---|---|
టీడీపీ + |
0 | 0 | 0 |
వైఎస్ఆర్సీపీ
|
0 | 0 | 0 |
కాంగ్రెస్ పార్టీ
|
0 | 0 | 0 |
ఇతరులు |
0 | 0 | 0 |
| పార్టీ | గెలుపు |
|---|---|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
|
151 |
తెలుగుదేశం పార్టీ |
23 |
జనసేన పార్టీ |
1 |
భారతీయ జనతా పార్టీ |
0 |
భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ |
0 |
| పార్టీ | గెలుపు |
|---|---|
తెలుగుదేశం పార్టీ |
102 |
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
|
67 |
భారతీయ జనతా పార్టీ |
4 |
ఇతరులు |
2 |
ప్రకాశం జిల్లా: ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒంగోలు పార్లమెంట్తో పాటు ఒంగోలు, కొండేపి, సంతనూతలపాడు, దర్శి, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది.
ఉదయం 5గంటలకే కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. టెలికాన్ఫరెన్స్లో పురందేశ్వరి, నాదెండ్ల మనోహర్, 3పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు సూచించారు.
మరుకొద్ది సేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అన్ని జిల్లాల్లోనూ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట ప్రారంభం కానుంది. కౌంటింగ్ హాలులోకి సెల్ ఫోన్, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతిని అధికారులు నిరాకరించారు. అన్ని నియోజకవర్గాలలో మద్యం విక్రయాలపై నిషేధం విధించారు.
కౌంటింగ్ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లను సోమవారం బంద్ చేశారు. ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది షాపులకు సీల్ వేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో సోమవారం ఉదయం నుంచి, మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల నుంచి బంద్ చేయించారు. పోలింగ్ రోజు అల్లర్లను దృష్టిలో ఉంచుకొని తాడిపత్రి నియోజకవర్గంలో ఈ నెల 5వతేదీ దాకా మద్యం షాపులను మూసివేయాలని నిర్ణయించారు. మిగతా నియోజకవర్గాల్లో ఈనెల 4వతేదీ దాకా మూసేస్తారు. దీంతో మద్యం ప్రియులు ‘మందు’ జాగ్రత్తలు తీసుకున్నారు. మద్యం...
నరాలు తెగే ఉత్కంఠకు తెరపడే సమయం వచ్చింది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజాతీర్పు మరికొన్ని గంటల్లో బహిర్గతం కానుంది. ఓటరు జాబితా తయారీ మొదలు.. పోలింగ్ ముగిసేవరకూ మునుపెన్నడూ లేనన్ని ప్రలోభాలు.. బెదిరింపులు, దాడులు చోటు చేసుకున్నాయి. అన్నింటినీ ఓ కంట కనిపెట్టిన ఓటరు.. మీట నొక్కి తన నిర్ణయం ప్రకటించాడు. అదేమిటో మంగళవారం తేలిపోతుంది. జిల్లాలోని 8 అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గం ఫలితాలు సాయంత్రానికల్లా వచ్చే అవకాశం ఉంది. ఒకటి రెండు నియోజకవర్గాలు ఆలస్యమైనా.. రాత్రికి మాత్రం తుది ఫలితాలు అధికారికంగా బయటకు వస్తాయి. మే 13న పోలింగ్ ముగిశాక.. మూడు వారాల...
కౌంటింగ్ ప్రశాంతంగా ముగించేందుకు పక్కాగా బందోబస్తు చేపట్టాలని ఎస్పీ గౌతమిశాలి ఆదేశించారు. ఎక్కడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకూడదని అన్నారు. కౌంటింగు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్న పోలీసు అధికారులతో సోమవారం జేఎన్టీయూలో ప్రత్యేకంగా ఆమె సమావేశమయ్యారు. బందోబస్తు విధుల్లో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో దిశా నిర్దేశం చేశారు. కౌంటింగ్ రోజు విధుల్లో ఉండే టూవీలర్ మొబైల్ పార్టీలు, స్ర్టాంగ్ రూంల వద్ద బందోబస్తు, జేఎన్టీయూ చుట్టూ పహారా కాస్తున్న పెట్రోలింగ్ పార్టీలు, ..
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేయించారు. ఎస్పీ గౌతమిశాలి నేతృత్వంలో కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జేఎనటీయూలోని కౌంటింగ్ కేంద్రంలో మంగళవారం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అనంతపురం పార్లమెంటు స్థానంతోపాటు రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం(అర్బన), కళ్యాణదుర్గం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల ...
కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandra Babu Naidu) సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కౌంటింగ్కు సంబంధించి కేడర్కు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Election Results) గెలిచేదెవరు..? ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారు..? ఎవర్ని సీఎం పీఠంపై కూర్చోబెట్టబోతున్నారు..? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అక్షరాలా నిజమవుతాయా..? లేకుంటే అట్టర్ ప్లాప్ అవుతాయా..? 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీచేసిన 2,383 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని.. 3.33 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా తీర్పు ఇచ్చారు..? ఇలా ఎన్నో ప్రశ్నలకు..
2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీగా సీట్లు సాధించి అధికారం చేపడుతుందని మెజార్టీ ఎక్సిట్ పోల్స్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆరా మస్తాన్ (Aaraa Mastan) సర్వే మాత్రం వైసీపీనే (YSRCP) మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పింది.