Home » AP Election 2024
| పార్టీ | ఆదిక్యం | గెలుపు | మొత్తం |
|---|---|---|---|
టీడీపీ + |
0 | 0 | 0 |
వైఎస్ఆర్సీపీ
|
0 | 0 | 0 |
కాంగ్రెస్ పార్టీ
|
0 | 0 | 0 |
ఇతరులు |
0 | 0 | 0 |
| పార్టీ | గెలుపు |
|---|---|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
|
151 |
తెలుగుదేశం పార్టీ |
23 |
జనసేన పార్టీ |
1 |
భారతీయ జనతా పార్టీ |
0 |
భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ |
0 |
| పార్టీ | గెలుపు |
|---|---|
తెలుగుదేశం పార్టీ |
102 |
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
|
67 |
భారతీయ జనతా పార్టీ |
4 |
ఇతరులు |
2 |
ఆంధ్రప్రదేశ్ శాసనసభ(AP Assembly) ఎన్నికల రోజు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు కోసం సిట్(SIT)ను ఏర్పాటు చేసింది. అయితే తాజాగా ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ సిట్ తుది నివేదికను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. తుది నివేదికలో నిర్ఘాంతపోయే కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly), లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో బెట్టింగ్(Betting) విపరీతంగా సాగింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి. బెట్టింగ్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏపీఎల్. కానీ రాష్ట్రంలో దాన్ని మించి ఎన్నికల వేళ పందాలు వేసి బికారులుగా మారుతున్నారు. మరికొంత మంది సొమ్ము చెల్లించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.
సార్వత్రిక ఎన్నికలు (AP Election Results) ఉత్కంఠ రేకెత్తించాయి. ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు కూటమికి ఏకపక్షంగా రావడంతో పందె కాసిన పలువురు బికారులయ్యారు. పందెం గెలిచినా..
2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని ఉరవకొండ మినహా మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ కంటే 1.88 లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యతను కనబరించింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అదే ఓటర్లు యూటర్న్ తీసుకున్నారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులకే పట్టం కట్టారు. 1.90 లక్షలకుపైగా ఓట్ల అధిక్యతను టీడీపీకి ఇచ్చారు. దీన్నిబట్టి చూస్తే ఐదేళ్ల వైసీపీ పాలనపై ప్రజలు ఎంతగా విసిగిపోయారో అర్థం అవుతుంది. బటన ...
వైసీపీ ఐదేళ్ల పాలనలో జిల్లాలో ఉద్యాన రైతులు కష్టాలను ఎదుర్కొన్నారు. హార్టికల్చర్ డీలా పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యాన రైతులకు జగన మొండి చేయి చూపారు. టీడీపీ హయాంలో ప్రతి ఏటా ఉద్యాన రైతులకు పలు రకాల రాయితీలను అందించి ఆదుకున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాయితీలను తగ్గించింది. రైతుల్లో కొందరికే లబ్ధి చేకూరింది. ఎక్కువ శాతం రైతులకు అన్యాయం జరిగింది. టీడీపీ హయాంతో పోలిస్తే వైసీపీ పాలనలో 50 శాతానికిపైగా నిధులను తగ్గించారు. ఐదేళ్లుగా అరకొరగా విధించిన టార్గెట్లకూ నిధులు సకాలంలో విడుదల చేయలేదు. దీంతో రైతులకు సరైన సమాధానం ...
కూటమి విజయంతో వైసీపీతో అంటకాగిన అధికారుల్లో గుబులు మొదలైంది. నియోజకవర్గంలోని వివిధ శాఖల్లో ఐదేళ్ల పాటు వైసీపీకి కొమ్ముకాసిన సుమారు 55 మంది అధికారులు తట్టాబుట్టా సర్దుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బదిలీ ప్రయత్నాలను ప్రారంభించారు. వీరిలో మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీసు, ట్రాన్సకో తదితర శాఖల అధికారులు, ఎంపీడీఓ కార్యాలయాల అధికారులు, పంచాయతీ రాజ్ కార్యాలయ అధికారులు ఉన్నారు. వైసీపీ పాలనలో వీరందరూ ఆ పార్టీ నాయకులకు వంత పాడుతూ పబ్బం ...
రాజకీయాల్లో మనుగడ అనేది ఎంతో ముఖ్యం.. రాజకీయ పార్టీ భవిష్యత్తును నిర్ణయించేది అదే. ఓ నాయకుడు తీసుకునే నిర్ణయాలు పార్టీ మనుగడను నిర్దేశిస్తాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం.. కానీ ఊహించని రీతిలో ఘోర పరాజయం ఎదురైనప్పుడు పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రజల తీర్పు ఇలా ఉంటుందని కలలో కూడా ఊహించలేదంటూ కొందరు నాయకులు బాధపడుతున్నారు. నియోజకవర్గంలో మంచి పనులు చేసినా ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదంటూ మరికొందరు నేతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) కూటమి గెలిచిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు, నేతలపై వైసీపీ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) తీవ్రంగా స్పందించారు..
బాలినేని శ్రీనివాస్ (Balineni Srinivasa Reddy).. వైసీపీకి (YSR Congress) గుడ్ బై చెప్పేస్తారా..? ఇక పార్టీలో ఉండకూడదని ఫిక్స్ అయ్యారా..? వైఎస్ జగన్తో (YS Jagan) ఉంటే పొలిటికల్ ఫ్యూచర్ కష్టమేనని.. కుమారుడితో కలిసి జనసేనలోకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారా..? మూడో కంటికి తెలియకుండా లోలోపలే చర్చలు కూడా జరుగుతున్నాయా..? అంటే..