• Home » AP Election 2024

Image 2
Image 2

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు

మొత్తం సీట్లు : 175
పార్టీ ఆదిక్యం గెలుపు మొత్తం
Image 1టీడీపీ + 0 0 0
Image 2వైఎస్ఆర్‌సీపీ 0 0 0
Image 3కాంగ్రెస్ పార్టీ 0 0 0
Image 5ఇతరులు 0 0 0
పార్టీ గెలుపు
Image 2వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151
Image 1తెలుగుదేశం పార్టీ 23
Image 5జనసేన పార్టీ 1
Image 3భారతీయ జనతా పార్టీ 0
Image 4భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ 0
పార్టీ గెలుపు
Image 1తెలుగుదేశం పార్టీ 102
Image 2వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67
Image 3భారతీయ జనతా పార్టీ 4
Image 5ఇతరులు 2

AP Election 2024

OFFICER SCAM : ఇవీ మడత పెట్టేస్తాడా..?

OFFICER SCAM : ఇవీ మడత పెట్టేస్తాడా..?

ఎన్నికల నిధులను ఏమాత్రం సంకోచం లేకుండా కాజేసేందుకు ప్రయత్నిస్తున్నాడు ఓ అధికారి. వచ్చిన నిధులలో సగానికి పైగా మడతపెట్టేందుకు సిద్ధమయ్యాడు. పోలింగ్‌ సమయంలో చెలరేగిన అల్లర్లు ఆ అధికారికి వరంగా మారాయి. సందట్లో సడేమియా అన్నట్లు నిధులను మింగేయాలని చూస్తున్నాడు. గత ఎన్నికల నిర్వహణకు మంజూరైన రూ.12 లక్షల నిధులను కాజేసిన తరహాలోనే ఇప్పుడూ కాజేయాలని చూస్తున్నట్లు సిబ్బంది అనుమానిస్తున్నారు. 2019 ఎన్నికలకు సంబంధించి పెండింగ్‌ బిల్లులు రూ.12లక్షలు రెండు నెలల క్రితం విడుదలయ్యాయి. ఇవి పక్కదారి పట్టిన ...

TADIPATRI : ఎందుకొచ్చిన గొడవ అని..

TADIPATRI : ఎందుకొచ్చిన గొడవ అని..

ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా పట్టణంలో ఎలాంటి గొడవలు, అల్లర్లు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. ...

Election Counting: ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది.. కౌంటింగ్ ఏజెంట్లను ఎందుకు పెడతారు..?

Election Counting: ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది.. కౌంటింగ్ ఏజెంట్లను ఎందుకు పెడతారు..?

ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత.. చాలా కీలకమైన ఘట్టం ఓట్ల లెక్కింపు. పోటీలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది కౌంటింగ్. ఓట్ల లెక్కింపులో ఏ చిన్న తేడా జరిగినా అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఓట్ల లెక్కింపులో ప్రభుత్వ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు.

MLA Pinnelli: పిన్నెల్లి పైశాచికం.. బ్రదర్స్ మాఫియాపై టీడీపీ బుక్ రిలీజ్.. ఇన్ని వేల కోట్ల ఆస్తులా..!?

MLA Pinnelli: పిన్నెల్లి పైశాచికం.. బ్రదర్స్ మాఫియాపై టీడీపీ బుక్ రిలీజ్.. ఇన్ని వేల కోట్ల ఆస్తులా..!?

6 హత్యలు.. 79 దాడులు.. దోపిడి 2 వేల కోట్లు..! ఇదీ మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) పైశాచికం. ఇలా ఒక్కో అరాచకాన్ని వివరిస్తూ 23 పేజీల పుస్తకాన్ని ‘పిన్నెల్లి పైశాచికం’ పేరిట టీడీపీ (TDP) రిలీజ్ చేసింది. నిజంగా ఈ బుక్‌ను నిశితంగా పరిశీలిస్తే..

AP Elections 2024: షాకింగ్.. పోస్టల్ బ్యాలెట్‌ పత్రంపై ఇలా చేసుంటే ఆ ఓట్లు చెల్లవు!

AP Elections 2024: షాకింగ్.. పోస్టల్ బ్యాలెట్‌ పత్రంపై ఇలా చేసుంటే ఆ ఓట్లు చెల్లవు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections 2024) పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రంపై ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికీ ఓటు వేయకపోయినా, ఒకరికంటే ఎక్కువ మందికి ఓటేసినా అది చెల్లుబాటు కాదు...

AP Politics: మళ్లీ వెలుగుచూసిన వైసీపీ మూకల వికృత చేష్టలు..

AP Politics: మళ్లీ వెలుగుచూసిన వైసీపీ మూకల వికృత చేష్టలు..

ఎన్నికల నాటి నుంచి వైసీపీ అరాచకాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. ఎన్నికల రోజు, తర్వాత వైసీపీ శ్రేణులు సృష్టించిన వీరంగం అంతా ఇంతా కాదు. ఈవీఎంలు పగలకొట్టడం దగ్గర్నుంచి సామాన్యులు, కూటమి నేతలపై విపరీతంగా దాడులు చేయడం, పోలింగ్ సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడడం వంటివి చాలానే చేశారు. తాజాగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా దాడులకు తెగబడిన 52మందిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. అయితే తాజాగా ఇలాంటి ఘటనలే ఆత్మకూరు నియోజకవర్గంలో పునరావృతం అయ్యాయి.

AP Election Counting: మిగిలింది ఆర్రోజులే.. అభ్యర్థుల్లో పెరిగిన టెన్షన్‌..

AP Election Counting: మిగిలింది ఆర్రోజులే.. అభ్యర్థుల్లో పెరిగిన టెన్షన్‌..

కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఇక కేవలం ఆరు రోజులు మాత్రమే. ఈనెల 13 తేదీ నుంచి గూడుకట్టుకట్టుకున్న టెన్షన్‌ అంతా జూన్‌ 4వ తేదీతో పోతుంది. ఆరోజు అంటే మంగళవారం మధ్యాహ్నానికే ఇంచుమించు ఫలితాలన్నీ తేలి పోతాయి. జిల్లాలోని రాజమండ్రి పార్లమెంట్‌ నియోజకవర్గంతోపాటు రాజమండ్రి సిటీ, రూర ల్‌, రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, నిడద వోలు, గోపాలపురం నియోజకవర్గాలలో మొత్తం 83 మంది అభ్యర్థులు వివిధ పార్టీల కింద, స్వతంత్రులుగానూ పోటీచేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాన పోటీ టీడీపీ- జనసేన- బీజేపీ కూట మి, వైసీపీ మధ్య ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కూటమి..

AP Elections 2024: మాచర్లలో 52మందిపై రౌడీషీట్.. ఎందుకంటే..?

AP Elections 2024: మాచర్లలో 52మందిపై రౌడీషీట్.. ఎందుకంటే..?

మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా దాడులకు తెగబడిన 52మందిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. వెల్దుర్తి మండలానికి చెందిన 14మంది, మాచర్ల టౌన్‌కు చెందిన 10మంది, మాచర్ల రూరల్‌కు చెందిన 22మంది, కారంపూడి మండలానికి చెందిన ఆరుగురిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు.

MLA Pinnelli: అజ్ఞాతం వీడిన పిన్నెల్లి.. రోజూ ఎస్పీ ఆఫీసుకు రావాల్సిందే!

MLA Pinnelli: అజ్ఞాతం వీడిన పిన్నెల్లి.. రోజూ ఎస్పీ ఆఫీసుకు రావాల్సిందే!

పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మరో మూడు కేసుల్లో షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరుచేసింది.

SP : ఆయుధాలు సిద్ధం

SP : ఆయుధాలు సిద్ధం

కౌంటింగ్‌ రోజు, ఆ తరువాత ఎలాంటి సమస్యలు తలెత్తినా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ ఆయుధాలను సిద్ధం చేసుకుంది. పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఎస్పీ గౌతమిశాలి సోమవారం వాటిని తనిఖీ చేశారు. అల్లరి మూకలను చెదరగొట్టేందుకు వాడే గ్యాస్‌ గన, యాంటీ రయట్‌ గన, ప్లాస్టిక్‌ పెల్లెట్స్‌, బాలిస్టిక్‌ క్యాట్రిడ్జిలు ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి