• Home » AP DGP

AP DGP

Bhanuprakash: తిరుమల పరకామణి కేసు.. త్వరలోనే వారి పేర్లు బయటపెడతాం

Bhanuprakash: తిరుమల పరకామణి కేసు.. త్వరలోనే వారి పేర్లు బయటపెడతాం

Andhrapradesh: తిరుమల పరకామణి కేసుకు సంబంధించి గత ప్రభుత్వంలో టీటీడీపై ఓ పోలీస్ అధికారి ఒత్తిడి తెచ్చారని.. ఈ కేసు రాజీకి తీసుకుని వెళ్లిన ఆ పోలీస్ అధికారి ఎవరు అని భాను ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. రూ.100 కోట్లకు పైనే దోపిడీ జరిగిందన్నారు. క్లర్క్ స్థాయి వ్యక్తికి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. స్వామి వారి సొత్తు తిన్న ప్రతి ఒక్కరినీ కక్కిస్తామని స్పష్టం చేశారు.

సీఎం చంద్రబాబుతో ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ

సీఎం చంద్రబాబుతో ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని శాంతి భద్రతలతోపాటు సోషల్ మీడియాలో పోస్టులపై చర్చించారు. వైసీపీ బ్యాచ్ పోస్టులపై తీసుకున్న చర్యల గురించి సీఎం చంద్రబాబుకు వారు సోదాహరణగా వివరించారు. అయితే వైసీపీ హయాంలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తుంది.

DGP Dwaraka Tirumala Rao: పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన  డీజీపీ ద్వారక తిరుమలరావు

DGP Dwaraka Tirumala Rao: పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన డీజీపీ ద్వారక తిరుమలరావు

డీజీపీ ఆఫీస్‌లో సంతకాలు చేస్తున్న వారిలో 10 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చామని ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు తెలిపారు. మిగిలిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని డీజీపీ ద్వారక తిరుమలరావు వెల్లడించారు.

Anitha: డీఎస్పీల శిక్షణలో మహిళల ప్రతిభ ఎంతో గర్వకారణం

Anitha: డీఎస్పీల శిక్షణలో మహిళల ప్రతిభ ఎంతో గర్వకారణం

Andhrapradesh: అనంతపురం పీటీసీలో డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీఎస్పీల ట్రైనింగ్‌లో మహిళలు ప్రతిభ కనబరచడం చాలా గర్వంగా ఉందన్నారు. ‘‘మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాల విషయంలో మనం కార్నర్ అవుతున్నాము’’..

Dwaraka Tirumalarao:  ఏపీలో సైబర్ పెరుగుతోందన్న డీజీపీ...

Dwaraka Tirumalarao: ఏపీలో సైబర్ పెరుగుతోందన్న డీజీపీ...

Andhrapradesh: ప్రతీ జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు పెట్టాలని.. ఆ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించారని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అపరిచిత కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటువంటి కాల్స్ వస్తే తమకు సమాచారం ఇస్తే, వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.

AP Police: ముంబయి నటి కుటుంబంపై వేధింపుల ఘటన.. డీజీపీ సంచలన వ్యాఖ్యలు

AP Police: ముంబయి నటి కుటుంబంపై వేధింపుల ఘటన.. డీజీపీ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరాలు, ఎన్‌‌డిపిఎస్ కేసులతో పాటు ఇటీవల జరిగిన పారిశ్రామిక ప్రమాదాలకు సంబంధించిన కేసుల దర్యాప్తుపై సమీక్ష చేశామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

IPS: ఆ కేసులను నీరుగార్చేలా వెయిటింగ్‌‌లో ఉన్న ఐపీఎస్‌ల కుట్రలు..

IPS: ఆ కేసులను నీరుగార్చేలా వెయిటింగ్‌‌లో ఉన్న ఐపీఎస్‌ల కుట్రలు..

Andhrapradesh: వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు మెమో జారీ వెనుక సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా వెయిటింగులో ఉన్న కొందరు ఐపీఏఎస్‌లు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ ముందుకు ఆగకుండా వారు అడ్డుపడుతుండడంతో చర్యలు చేపట్టారు.

Madanapalle Case: మదనపల్లె కేసు సీఐడీకి అప్పగింత

Madanapalle Case: మదనపల్లె కేసు సీఐడీకి అప్పగింత

మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు సీఐడీకి అప్పగించింది. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు డీజీపీ ద్వారకా తిరుమలరావు (DGP Dwaraka Tirumala Rao) జారీ చేశారు. రెండ్రోజుల్లో కేసు మొత్తాన్ని సీఐడీకి మదనపల్లె పోలీసులు అప్పగించనున్నారు.

Big Breaking: ఏపీలో ఏకంగా 96 మంది డీఎస్పీల బదిలీ

Big Breaking: ఏపీలో ఏకంగా 96 మంది డీఎస్పీల బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 96 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

Madanapalle Incident: మదనపల్లి ఘటనపై ఏపీ డీజీపీ అనుమానాలు ఇవీ..

Madanapalle Incident: మదనపల్లి ఘటనపై ఏపీ డీజీపీ అనుమానాలు ఇవీ..

అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఘటన (Madanapalle Incident) తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే సృష్టిస్తోంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. అసలేం జరిగింది..?..

తాజా వార్తలు

మరిన్ని చదవండి