Home » AP Congress President
కాంగ్రెస్, బీజేపీ (Congress BJP) నేతలవి జూఠా మాటలని మంత్రి కేటీఆర్ (KTR) ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు.
రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్కి నష్టం జరిగిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పీసీసీ పదవిని పదవిగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నా. పీసీసీ అధ్యక్షుడుగా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు.