• Home » AP CM

AP CM

AP Budget : సంక్షేమం.. అభివృద్ధి!

AP Budget : సంక్షేమం.. అభివృద్ధి!

కూటమి సర్కారు తన తొట్టతొలి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఆర్థిక సంవత్సరం మొదలైన ఎనిమిది నెలల తర్వాత... మరో నాలుగు నెలలు మాత్రమే మిగిలిఉండగా రూ.2.94 లక్షల కోట్లతో 2024-25 పద్దును రూపొందించింది. ఇప్పటిదాకా ఓటాన్‌ అకౌంట్‌కే పరిమితం కాగా...

US Elections Result 2024: డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు

US Elections Result 2024: డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతా వేదికగా అభినందనలు తెలిపారు. యూఎస్, భారత్ దేశాల మధ్య బంధం మరింత దృఢపడాలని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు ట్రంప్‌కు ప్రపంచంలోని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు అభినందనలు తెలుపుతున్నారు.

Chandrababu : తిరగబడండి.. అండగా నేనుంటా

Chandrababu : తిరగబడండి.. అండగా నేనుంటా

తెలుగుదేశంపార్టీ ఆవిర్భావంతోనే తెలుగుజాతికి గుర్తింపు వచ్చిందని, టీడీపీ ఒక రాజకీయ యూనివర్సిటీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Chandrababu : ఏపీని ఆపలేరు!

Chandrababu : ఏపీని ఆపలేరు!

ప్రధాని మోదీ .. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో పాటు తాను ఉండగా సాంకేతికతలో ఇండియాను ఎవరూ తాకలేరని, ఆంధ్రప్రదేశ్‌ను ఎవరూ ఆపలేరని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

‘దీపం’తో దీపావళి!

‘దీపం’తో దీపావళి!

సూపర్‌ సిక్స్‌’లో తొలి హామీ అమలుకు ముహూర్తం కుదిరింది. దీపావళి కానుకగా పేదల వంటిళ్లలో ‘దీపం’ వెలిగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

CM Chandrababu: రాజధాని నిర్మాణానికి ఇక అన్ని శుభశకునాలే

CM Chandrababu: రాజధాని నిర్మాణానికి ఇక అన్ని శుభశకునాలే

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం రాజధాని అమరావతి ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే రాజధాని అమరావతిలో పున: నిర్మాణ పనులకు శనివారం సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అందులోభాగంగా తుళ్లూరు మండలం ఉద్దరాయునిపాలెంలోని సీఆర్డీయే కార్యాలయం వద్ద భూమి పూజ నిర్వహించారు. దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో మళ్లీ నిర్మాణాలు ఊపందుకొనున్నాయి.

సహకార సంఘాలకు నామినేటెడ్‌ పాలకవర్గాలు

సహకార సంఘాలకు నామినేటెడ్‌ పాలకవర్గాలు

సహకార సంఘాలకు ముగ్గురు సభ్యుల నామినేటెడ్‌ పాలక వర్గాలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Chandrababu : గీత దాటొద్దు!

Chandrababu : గీత దాటొద్దు!

కట్టుతప్పద్దు. క్రమశిక్షణ మరవొద్దు’ అని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

కలిసికట్టుగా వికసిత్‌ భారత్‌

కలిసికట్టుగా వికసిత్‌ భారత్‌

ఎన్డీయే సర్కారు అమలు చేస్తున్న మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, స్వచ్ఛ భారత్‌, స్కిల్‌ ఇండియా కార్యక్రమాలు దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాసంతోపాటు...

Chandrababu : రాష్ట్రానికి వీళ్లు అరిష్టం

Chandrababu : రాష్ట్రానికి వీళ్లు అరిష్టం

ప్రైవేటుపరం కాకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నడవాలన్నది తమ ప్రయత్నమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి