• Home » AP CM

AP CM

Andhra Pradesh: కొత్త విధానంలో రోడ్ల నిర్మాణం.. శాసనసభలో సీఎం ప్రకటన

Andhra Pradesh: కొత్త విధానంలో రోడ్ల నిర్మాణం.. శాసనసభలో సీఎం ప్రకటన

రాష్ట్రవ్యాప్తంగా రహదారుల పరిస్థితి దారుణంగా ఉందన్న ఆయన.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారిస్తున్నామని చెబుతూ రహదారుల నిర్మాణానికి కొత్త విధానాన్ని తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. తొలి దశలొ ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి ..

వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోతే చట్టం తన పని తాను చేస్తుంది

వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోతే చట్టం తన పని తాను చేస్తుంది

వైసీపీ వాళ్లు సభకు రాకపోయినా, జగన్‌కు ప్రతిపక్ష హోదా రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అసెంబ్లీలో

ప్రజారంజక బడ్జెట్‌: మంత్రి కొలుసు

ప్రజారంజక బడ్జెట్‌: మంత్రి కొలుసు

గత ఐదేళ్లలో రాష్ట్రం ఆర్థికంగా ఛిద్రమైన పరిస్థితుల్లో.. కూటమి ప్రభుత్వం ప్రజారంజకమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని సమాచార మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం అమరావతి అసెంబ్లీ

AP Budget : సంక్షేమం.. అభివృద్ధి!

AP Budget : సంక్షేమం.. అభివృద్ధి!

కూటమి సర్కారు తన తొట్టతొలి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఆర్థిక సంవత్సరం మొదలైన ఎనిమిది నెలల తర్వాత... మరో నాలుగు నెలలు మాత్రమే మిగిలిఉండగా రూ.2.94 లక్షల కోట్లతో 2024-25 పద్దును రూపొందించింది. ఇప్పటిదాకా ఓటాన్‌ అకౌంట్‌కే పరిమితం కాగా...

US Elections Result 2024: డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు

US Elections Result 2024: డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతా వేదికగా అభినందనలు తెలిపారు. యూఎస్, భారత్ దేశాల మధ్య బంధం మరింత దృఢపడాలని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు ట్రంప్‌కు ప్రపంచంలోని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు అభినందనలు తెలుపుతున్నారు.

Chandrababu : తిరగబడండి.. అండగా నేనుంటా

Chandrababu : తిరగబడండి.. అండగా నేనుంటా

తెలుగుదేశంపార్టీ ఆవిర్భావంతోనే తెలుగుజాతికి గుర్తింపు వచ్చిందని, టీడీపీ ఒక రాజకీయ యూనివర్సిటీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Chandrababu : ఏపీని ఆపలేరు!

Chandrababu : ఏపీని ఆపలేరు!

ప్రధాని మోదీ .. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో పాటు తాను ఉండగా సాంకేతికతలో ఇండియాను ఎవరూ తాకలేరని, ఆంధ్రప్రదేశ్‌ను ఎవరూ ఆపలేరని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

‘దీపం’తో దీపావళి!

‘దీపం’తో దీపావళి!

సూపర్‌ సిక్స్‌’లో తొలి హామీ అమలుకు ముహూర్తం కుదిరింది. దీపావళి కానుకగా పేదల వంటిళ్లలో ‘దీపం’ వెలిగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

CM Chandrababu: రాజధాని నిర్మాణానికి ఇక అన్ని శుభశకునాలే

CM Chandrababu: రాజధాని నిర్మాణానికి ఇక అన్ని శుభశకునాలే

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం రాజధాని అమరావతి ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే రాజధాని అమరావతిలో పున: నిర్మాణ పనులకు శనివారం సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అందులోభాగంగా తుళ్లూరు మండలం ఉద్దరాయునిపాలెంలోని సీఆర్డీయే కార్యాలయం వద్ద భూమి పూజ నిర్వహించారు. దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో మళ్లీ నిర్మాణాలు ఊపందుకొనున్నాయి.

సహకార సంఘాలకు నామినేటెడ్‌ పాలకవర్గాలు

సహకార సంఘాలకు నామినేటెడ్‌ పాలకవర్గాలు

సహకార సంఘాలకు ముగ్గురు సభ్యుల నామినేటెడ్‌ పాలక వర్గాలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి