Home » AP CM
ఉత్తరాంధ్ర గ్యాడ్యూట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నతమైన వ్యక్తిని టీడీపీ నిలబెట్టిందని ఆ పార్టీ నేత కూన రవికుమార్ తెలిపారు.
ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తూనే ఉంది.
వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఒక్కొక్కణ్ణి కాదు షేర్ఖాన్... వంద మందిని ఒకేసారి పంపించు అనే సినిమా డైలాగ్ గుర్తుంది కదా... ఈ డైలాగ్ లాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కూడా ఎంతమంది కలిసి వచ్చినా రెడీ అంటారని అంతా అనుకున్నారు. ..
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ హస్తినకు చేరుకున్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం గవర్నర్ ఢిల్లీకి వెళ్లారు. ఎయిర్పోర్టులో
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ పేరిట డ్రామా జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర నూతన గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం కూని అయిందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ విమర్శలు గుప్పించారు.
పులివెందుల అరాచకాన్ని, సంస్కృతిని, దౌర్జన్యాలను కృష్ణా జిల్లాకు జగన్మోహన్ రెడ్డి చూపించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.