• Home » AP CM

AP CM

Bonda Uma: ‘ఈ రోజు నీది అంటున్న జగన్, వంశీ.. రేపు ఉందని గుర్తుపెట్టుకోండి’

Bonda Uma: ‘ఈ రోజు నీది అంటున్న జగన్, వంశీ.. రేపు ఉందని గుర్తుపెట్టుకోండి’

జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం కూని అయిందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ విమర్శలు గుప్పించారు.

Devineni: ‘నీ సైకో ఇజానికి ఎవరూ భయపడటం లేదు జగన్ రెడ్డి...’

Devineni: ‘నీ సైకో ఇజానికి ఎవరూ భయపడటం లేదు జగన్ రెడ్డి...’

పులివెందుల అరాచకాన్ని, సంస్కృతిని, దౌర్జన్యాలను కృష్ణా జిల్లాకు జగన్మోహన్ రెడ్డి చూపించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.

AP News: ఈ ఆరుద్రకు న్యాయం జరిగేది ఎప్పుడో?... సీఎం ఆదేశించినప్పటికీ...

AP News: ఈ ఆరుద్రకు న్యాయం జరిగేది ఎప్పుడో?... సీఎం ఆదేశించినప్పటికీ...

ఓ తల్లి అనారోగ్యంతో ఉన్న బిడ్డ కోసం ఎంతగానో పోరాడుతోంది.

Yanamala: రాజపక్సేలా నువ్వూ పరారవడం తథ్యం.. జగన్‌పై విసుర్లు

Yanamala: రాజపక్సేలా నువ్వూ పరారవడం తథ్యం.. జగన్‌పై విసుర్లు

సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

KGH ఘటనపై ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏమన్నారంటే..!

KGH ఘటనపై ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏమన్నారంటే..!

కేజీహెచ్‌ (KGH) ఘటనపై ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు (ST Commission Chairman Kumbha Ravi Babu) స్పందించారు. ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేజీహెచ్‌లో గురువారం జరిగిన సంఘటన వివరాలను

IAS: సీఎం ఓఎస్డీతో సీఎస్ ప్రయాణం అవాస్తవం.. ఆ మార్గంలో జైలు ఉంటే..

IAS: సీఎం ఓఎస్డీతో సీఎస్ ప్రయాణం అవాస్తవం.. ఆ మార్గంలో జైలు ఉంటే..

సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డితో కలిసి సీఎస్ జవహర్రెడ్డి వెళ్లారన్న వార్తలను ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించింది.

VarlaRamaiah: ‘లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి ట్రై చేస్తోంది ఆయనే...’

VarlaRamaiah: ‘లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి ట్రై చేస్తోంది ఆయనే...’

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టించడంపై ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ramakrishna: ఈ జగన్‌కు ఏం పోయేకాలం వచ్చిందో...

Ramakrishna: ఈ జగన్‌కు ఏం పోయేకాలం వచ్చిందో...

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు గుప్పించారు.

MP Raghurama: ‘సీఎం విశాఖకు వెళ్లొచ్చు.. అవసరం లేని వాడు కోటలో ఉన్న పేటలో ఉన్న ఒకటే’

MP Raghurama: ‘సీఎం విశాఖకు వెళ్లొచ్చు.. అవసరం లేని వాడు కోటలో ఉన్న పేటలో ఉన్న ఒకటే’

అమరావతే రాజధాని అంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రం కుండబద్దలు కొట్టడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశలకు నీళ్లు చల్లినట్లైందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

ఫోన్ ట్యాపింగ్‌పై మరో అడుగు ముందుకేసిన Kotamreddy..

ఫోన్ ట్యాపింగ్‌పై మరో అడుగు ముందుకేసిన Kotamreddy..

ఫోన్ ట్యాపింగ్‌పై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. తన ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి