Home » AP CM
జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం కూని అయిందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ విమర్శలు గుప్పించారు.
పులివెందుల అరాచకాన్ని, సంస్కృతిని, దౌర్జన్యాలను కృష్ణా జిల్లాకు జగన్మోహన్ రెడ్డి చూపించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.
ఓ తల్లి అనారోగ్యంతో ఉన్న బిడ్డ కోసం ఎంతగానో పోరాడుతోంది.
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ పోలిట్బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేజీహెచ్ (KGH) ఘటనపై ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు (ST Commission Chairman Kumbha Ravi Babu) స్పందించారు. ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేజీహెచ్లో గురువారం జరిగిన సంఘటన వివరాలను
సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డితో కలిసి సీఎస్ జవహర్రెడ్డి వెళ్లారన్న వార్తలను ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించింది.
టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టించడంపై ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు గుప్పించారు.
అమరావతే రాజధాని అంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రం కుండబద్దలు కొట్టడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశలకు నీళ్లు చల్లినట్లైందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.
ఫోన్ ట్యాపింగ్పై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.