• Home » AP CM

AP CM

Cm Jagan: పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే..

Cm Jagan: పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే..

ఏపీ ముఖ్యమంత్రి జగన్ (Cm Jagan) నేతృత్వంలో క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశం జరిగింది.

Yarapatineni Srinivas: తన తల్లిని అవమానించిన వారిని లోకేశ్ వదిలిపెట్టరు

Yarapatineni Srinivas: తన తల్లిని అవమానించిన వారిని లోకేశ్ వదిలిపెట్టరు

పరిపాలన చేతగాని అసమర్థుడిని ముఖ్యమంత్రిని చేస్తే నాలుగేళ్లలో ప్రజలకు నరకం చూపించారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు, యువత, మహిళల రోదనవేదన ఎక్కువైందన్నారు. రైతులకన్నీళ్లు తుడిచి, యువత ఆశలకు జీవం పోసి, మహిళల వేదన తీర్చేది ఎప్పటికైనా చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు.

Harirama Jogaiah: అసలు మీరు ఆయనకే పుట్టారా?.. జగన్‌పై హరిరామ జోగయ్య ఘాటు విమర్శలు

Harirama Jogaiah: అసలు మీరు ఆయనకే పుట్టారా?.. జగన్‌పై హరిరామ జోగయ్య ఘాటు విమర్శలు

సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖాస్త్రం సంధించారు. మరోసారి సీఎంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలపై సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో చేసే విమర్శలు చాలా హుందాగా ఉండేవన్నారు. ఆయన హుందాతనంలో 10% కూడా జగన్‌లో కనిపించడం లేదని తెలిపారు.

Police overaction: సీఎం జగన్ టూర్.. పోలీసుల ఓవరాక్షన్

Police overaction: సీఎం జగన్ టూర్.. పోలీసుల ఓవరాక్షన్

జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నగరం మొత్తాన్ని పోలీసులు ట్రాఫిక్‌లో బంధించారు. ఎమ్మెస్సార్, దర్గా సర్కిల్, గాంధీ సర్కిల్, గిరింపేట సర్కిల్, కట్టమంచి అన్ని ప్రాంతాల్లో ఎక్కడకక్కడ ప్రజలను కదలనివ్వకుండా పోలీసులు ఇబ్బందులకు గురిచేశారు.

Jawahar: టీడీపీ పునాదుల గురించి మాట్లాడటం జగన్ అవివేకం

Jawahar: టీడీపీ పునాదుల గురించి మాట్లాడటం జగన్ అవివేకం

తెలుగు దేశం పునాదులు గురించి మాట్లాడటం జగన్ అవివేకమని మాజీ మంత్రి జవహర్ వ్యాఖ్యలు చేశారు.

Chandrababu: వైసీపీ నేతలు రాష్ట్రంలో పంచ భూతాలను మింగేశారు

Chandrababu: వైసీపీ నేతలు రాష్ట్రంలో పంచ భూతాలను మింగేశారు

రాష్ట్రంలో వైసీపీ నేతలు పంచ భూతాలను మింగేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కుప్పంలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో టీడీపీ అధినేత మాట్లాడుతూ... ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు మొదలైందని...ఇక తరిమికొట్టడమే మిగిలిందన్నారు. భయపెట్టి ఎక్కువ కాలం రాజ్యం ఏలలేరని.. ఉత్తరకొరియా నియంత కిమ్ సోదరుడే జగన్ అని అన్నారు. పులివెందులలో భయపెట్టి గెలుస్తున్నారని.. కుప్పంలో ప్రజల అభిమానంతో గెలుస్తున్నామని తెలిపారు.

TDP Chief letter: చించినాడలో దళితులపై దాడులు, మట్టి అక్రమ తవ్వకాలపై చంద్రబాబు లేఖ

TDP Chief letter: చించినాడలో దళితులపై దాడులు, మట్టి అక్రమ తవ్వకాలపై చంద్రబాబు లేఖ

పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ దళితుల భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు, దళితులపై దాడులను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.

Devineni Uma: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై దేవినేని కీలక వ్యాఖ్యలు

Devineni Uma: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై దేవినేని కీలక వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై మాజీ మంత్రి దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి పోలవరం డ్యామ్‌ను బ్యారేజ్ చేసి గోదావరిలో ముంచారన్నారు. గోదావరి ప్రవాహాన్ని కట్టడి చేసే నిర్మాణం కుంగి పోయిందని తెలిపారు.

Varlaramaiah: ముందస్తు బెయిల్ వస్తే నిర్దోషి అని అర్థం కాదు కదా!

Varlaramaiah: ముందస్తు బెయిల్ వస్తే నిర్దోషి అని అర్థం కాదు కదా!

మాజీ మంత్రి వివేకా హత్య కేసు గురించి జగన్మోహన్ రెడ్డికి బయటి ప్రపంచానికంటే ముందే తెలుసని సీబీఐ హైకోర్టులో చెప్పినందుకు నైతిక బాధ్యతవహించి ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

AP NGO: 12వ పీఆర్సీ ప్రకటించినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు

AP NGO: 12వ పీఆర్సీ ప్రకటించినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో ఏపీ ఎన్టీవో నేతలు శుక్రవారం భేటీ అయ్యారు. బండి శ్రీనివాస్, శివారెడ్డి తదితర ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కలిశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి