Home » AP Bhavan
CM Chandrababu: ఢిల్లీ ఏపీ భవన్ ఇష్యూపై సీఎం చంద్రబాబు మంగళవారం నాడు అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏపీ భవన్లో కొత్త నిర్మాణాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్లో 24 గంటల కంట్రోల్ రూమ్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఏపీ ప్రజలకు అవసరమైన సమాచారం, సహాయం అందించేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్లు విడుదల చేశారు
ఏపీ భవన్లో 20 ఏళ్లుగా అక్రమంగా షాపు నిర్వహిస్తున్న తమిళనాడు వ్యక్తిని ఖాళీ చేయించినా, అతడు అదే ప్రాంగణంలో కారులో మళ్లీ దుకాణం తెరిచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అధికారుల హెచ్చరికలపై కూడా అతడు సమయం అడుగుతూ అక్కడే తిష్టవేశాడు
పెద్ద ఎత్తున పైరవీలు చేయించాడు. షాప్ను తిరిగి తనకు అప్పగించాలంటూ ఏపీకి చెందిన కేంద్రమంత్రి, ఏపీ మంత్రి వద్ద తెలిసిన వ్యక్తుల ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు యత్నించాడు.
కూటమి సర్కారు తన తొట్టతొలి బడ్జెట్ను ప్రవేశ పెట్టింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఆర్థిక సంవత్సరం మొదలైన ఎనిమిది నెలల తర్వాత... మరో నాలుగు నెలలు మాత్రమే మిగిలిఉండగా రూ.2.94 లక్షల కోట్లతో 2024-25 పద్దును రూపొందించింది. ఇప్పటిదాకా ఓటాన్ అకౌంట్కే పరిమితం కాగా...
ఢిల్లీలో కొత్త భవన్ నిర్మాణం చేపట్టాల్సి రావడంతో ఏపీ ప్రభుత్వం డిజైన్ల ప్రక్రియ మొదలు పెట్టింది. ప్రస్తుతం గోదావరి, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్, పటౌడి హౌస్.. మూడు చోట్ల నిర్మాణానికి డిజైన్లు ఆహ్వానించింది. మూడు ప్రదేశాల్లో కలిపి మొత్తం 11.53 ఎకరాల్లో ఏపీ భవన్ నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ డిజైన్లు కోరింది.
దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్(ఏపీ) భవన్కు నూతన భవన నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల్లోనే బీసీ నాయకుల్లో అయ్యన్నపాత్రుడు సీనియర్ నేత అని, ఆయనకు స్పీకర్ స్థానం దక్కడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్నపాత్రుడిని ఆయన, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, మంత్రులు
రాష్ట్రాన్ని విభజించి పదేళ్లు పూర్తయింది. సర్వం కోల్పోయిన అవశేష ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా నిలబెట్టేందుకు కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు కాలేదు.
Andhrapradesh: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపు పది సంవత్సరాల తర్వాత ఏపీ భవన్ విభజన అంశం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఏపీ భవన్ను విభజన చేస్తూ శనివారం కేంద్రం హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఏపీ అంగీకారం తెలిపింది.