• Home » Andhrapradesh

Andhrapradesh

PSR Remand:  పీఎస్సార్‌కు మళ్లీ షాక్.. రిమాండ్‌పై కోర్టు ఆదేశాలివే

PSR Remand: పీఎస్సార్‌కు మళ్లీ షాక్.. రిమాండ్‌పై కోర్టు ఆదేశాలివే

PSR Remand: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్‌ ఆంజనేయులుకు మరోసారి భారీ షాక్ తగిలింది. ఏపీపీఎస్సీలో అక్రమాల కేసులో పీఎస్సార్‌ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Kakani Case: కాకాణికి మరోసారి బిగ్ షాక్

Kakani Case: కాకాణికి మరోసారి బిగ్ షాక్

Kakani Case: అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కాకాణి బెయిల్ పిటిషన్‌పై నెల్లూరు కోర్టులో వాదనలు జరిగాయి.

COVID Case: కరోనా కలకలం.. అనంతలో తొలి కేసు

COVID Case: కరోనా కలకలం.. అనంతలో తొలి కేసు

COVID Case: అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. ఓ మహిళకు కరోనా పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్ అని తేలింది.

Ambatai Vs Police: నీ అంతు చూస్తానంటూ.. పోలీసులపై అంబటి దౌర్జన్యం

Ambatai Vs Police: నీ అంతు చూస్తానంటూ.. పోలీసులపై అంబటి దౌర్జన్యం

Ambatai Vs Police: మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులపై రెచ్చిపోయారు. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. గుంటూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Ganta Slams Jagan: వెన్నుపోటుకు, కత్తిపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. గంటా ఫైర్

Ganta Slams Jagan: వెన్నుపోటుకు, కత్తిపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. గంటా ఫైర్

Ganta Slams Jagan: ఊరందరిదీ ఒక దారి ఉలికి పిట్టది ఒకదారి అన్నట్లుంది జగన్‌ మోహన్ రెడ్డి వ్యవహారం అంటూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు వ్యాఖ్యలు చేశారు. ప్రజల తీర్పుని అపహస్యం చేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ABV Slams Jagan: జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు

ABV Slams Jagan: జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు

ABV Slams Jagan: గజమాల వేసినప్పుడు తగిలిన దెబ్బను అప్పటికప్పుడు రాయి దాడిగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని జగన్‌పై ఏబీ వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు. బలహీనుడు కాబట్టి సతీష్‌ను బలి చేశారు, 45 రోజులు సతీష్‌ను జైలులో పెట్టారన్నారు.

CM Chandrababu On Pensions: పెన్షన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

CM Chandrababu On Pensions: పెన్షన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

CM Chandrababu On Pensions: ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం పేదలకు కనీవినీ ఎరుగని రీతిలో సేవ చేసిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రూ.34 వేల కోట్లు పింఛన్ల కోసం ఇచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కడా తమ ప్రభుత్వం ఇచ్చినట్లు పెన్షన్లు ఇవ్వడం లేదని అన్నారు.

Srikanth Pooja Controversy: శ్రీకాంత్‌ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు

Srikanth Pooja Controversy: శ్రీకాంత్‌ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు

Srikanth Pooja Controversy: శ్రీకాళహస్తి పట్టణం సన్నిధి వీధిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో ఈనెల 29న హీరో శ్రీకాంత్ కుటుంబం నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసిన అర్చకుడిపై ఈవో చర్యలు తీసుకున్నారు.

Covid 19: కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు

Covid 19: కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు

Covid 19: ఏపీలో మరోసారి కరోనా కలకలం రేపింది. ఏలూరు కలెక్టరేట్‌లో ఐదుగురు ఉద్యోగులకు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.

Nadendla Manohar:  2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల స్టేట్‌గా ఏపీ.. ఇదే మా లక్ష్యం

Nadendla Manohar: 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల స్టేట్‌గా ఏపీ.. ఇదే మా లక్ష్యం

Nadendla Manohar: ఏపీకి త్వరలో అంతర్జాతీయ కంపెనీలు, గ్లోబల్ చైన్లు రాబోతున్నాయని మంత్రి నాదెండ్ల తెలిపారు. ‘వాటికి మీ అవసరం ఉంది, ఈ ఏడాది చివరకు భారతదేశం నాలుగు ట్రిలియన్ డాలర్ల ఏకనామిగా మారుతుంది’ అని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి