Home » Andhrapradesh
Tirumala: తిరుమల ఏఎస్పీ ప్రభాకర్ బాబుపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. అతడిపై వచ్చిన అభియోగాలపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
గంజాయి రవాణాదారులు.. ఆకతాయిలు, రౌడీషీటర్లు.. ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగేవారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు వారిపై చర్యలు తీసుకుంటూ, కేసులు పెడుతున్నారు.
ఇటు పక్క తిరుమల(Tirumala)లోని ఆనంద నిలయం, వేంకటేశ్వరస్వామి ఫొటో, అటువైపు జగన్(Jagan) బొమ్మ చుట్టూ నవరత్నాల పేరుతో అందిస్తున్న పథకాలను ముద్రించారు. ఇదీ గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్ కాపీలోని చిత్రాలు. ఇలా, శ్రీవారితో సమానంగా అప్పటి సీఎం జగన్ ఫొటో ముద్రించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
పట్టపగలే వాహనాలను ఎత్తుకుపోయేవారు కూడా పెరిగిపోతున్నారు. కొందరు దొంగలైతే ఏకంగా బస్సు, లారీలను కూడా ఎత్తుకుపోవడం చూస్తున్నాం. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది..
Leopard: పులివెందులలో చిరుత పులులు హల్చల్ చేస్తున్నాయి. బైక్పై వెళ్తున్న వ్యక్తిని పులి వెంబడించడంతో అతడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు పులులను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Lakshmi Arrest: ఆన్లైన్ చీటింగ్ కేసులో లక్ష్మీని తిరుపతిలో అరెస్ట్ చేశారు జైపూర్ పోలీసులు. పక్కా ప్రణాళికతో మాటు వేసి మరీ అరెస్ట్ చేశారు. జనసేన నేత కిరణ్ రాయలపై లక్ష్మీ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
Supreme Court: గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలపై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. గత విచారణ తర్వాత తీసుకున్న చర్యలను వివరిస్తూ ఏపీ ప్రభుత్వం నివేదిక దాఖలు చేసింది. అందులో మరికొన్ని విషయాలు చెప్పాల్సి ఉన్నందున కొంత సమయం కావాలని ఏపీ ప్రభుత్వం కోరింది.
Anakapalli: అనకాపల్లిలో సెల్ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు పోలీసులు. ఫోన్ పోగొట్టుకున్న వారికి తిరిగి వారి ఫోన్లను అందజేశారు. మొత్తం తొమ్మిది విడతల్లో 2,711 ఫోన్లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
Hyderabad: నగ్న వీడియోాలతో యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్న యువతిని వీడియోలు చూపించి బెదిరిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు హాస్టల్ నిర్వాహకుడు.
Maha Kumbh Mela: Maha Kumbh Mela: మీ సొంత ఊరు నుంచే మహాకుంభ మేళకు వేళ్లేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తోంది. అలా వెళ్లాలనుకొంటే.. దాదాపు 40 నుంచి 50 మంది ప్రయాణికులు ఉండాల్సి ఉంది.