• Home » Andhra Pradesh Politics

Andhra Pradesh Politics

Andhra Pradesh: బస్తీ వాసులకు బిగ్ షాక్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

Andhra Pradesh: బస్తీ వాసులకు బిగ్ షాక్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆస్తిపన్ను(Property Tax) పెంచలేదు. అయినా సరే... ‘బాదుడే బాదుడు’ అంటూ జగన్‌(YS Jagan) ఊరూరా మైకు పట్టుకుని ఊదరగొట్టారు. ఆయన అధికారంలోకి రాగానే ‘అసలు బాదుడు’ ఇదీ అంటూ పట్టణ వాసులకు(City Public) పన్ను వాత పెట్టారు. విలువ ఆధారిత ఆస్తి పన్ను ప్రవేశ పెట్టి...

Pawan Kalyan: ఎవడ్రా ఆపేది.. జగన్ జైలుకే.. పవన్ సంచలన కామెంట్స్..

Pawan Kalyan: ఎవడ్రా ఆపేది.. జగన్ జైలుకే.. పవన్ సంచలన కామెంట్స్..

ఎన్నికల తర్వాత జగన్‌ వెళ్లేది జైలుకేనని జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) హెచ్చరించారు. జగన్‌(YS Jagan) జీవితం జైలుకు, బెయిల్‌కు మధ్య ఊగిసలాడుతోందన్నారు. ‘వైసీపీకి ప్యాకప్‌ చెప్పడం ఖాయమైపోయింది. జగన్‌కు రోజులు దగ్గరపడ్డాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాకుండా ఎవడ్రా ఆపేది? జగన్‌ రాష్ట్రంలో..

AP Elections: బరితెగించిన వైసీపీ నేతలు.. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు!

AP Elections: బరితెగించిన వైసీపీ నేతలు.. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు!

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారాలకు అంతు లేకుండా పోయింది. ఫేక్ ప్రచారంలో అధికార వైసీపీ ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదో విధంగా అసత్య ప్రచారాలతో ప్రజల మైండ్‌సెట్ మార్చాలనే ప్రయత్నంలో భాగంగా ఫేక్ పబ్లిసిటీకి వైసీపీ సోషల్ మీడియా విభాగం శ్రీకారం చుట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 Janasena Candidates: చివరి అభ్యర్థిని ప్రకటించేసిన జనసేన.. పాలకొండ అభ్యర్థి ఎవరంటే..

Janasena Candidates: చివరి అభ్యర్థిని ప్రకటించేసిన జనసేన.. పాలకొండ అభ్యర్థి ఎవరంటే..

Andhra Pradesh: జనసేన పార్టీ మిగిలిన ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని(Janasena MLA Candidate) కూడా ప్రకటించేసింది. ఇప్పటి వరకు సస్పెన్స్‌గా ఉన్న పాలకొండ(Palakonda) ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేసింది జనసేన(Janasena) అధిష్టానం. పాలకొండ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణను(Jaya Krishna) ఎంపిక చేశారు.

Ugadi 2024: మళ్లీ మంచి రోజులు వస్తాయి.. చంద్రబాబు కీలక కామెంట్స్..

Ugadi 2024: మళ్లీ మంచి రోజులు వస్తాయి.. చంద్రబాబు కీలక కామెంట్స్..

Ugadi 2024: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ క్రోధి నామ ఉగాది(Ugadi 2024).. తెలుగవారందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో(TDP Office) పంచాంగ శ్రవణం కార్యక్రమం..

AP Election 2024: ఈసీ సంచలన నిర్ణయం.. సీఎం జగన్‌కు బిగ్ షాక్..!

AP Election 2024: ఈసీ సంచలన నిర్ణయం.. సీఎం జగన్‌కు బిగ్ షాక్..!

ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు(YS Jagan) కేంద్ర ఎన్నికల కమిషన్(Election Commission of India) బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రం నుంచి కొల్లి రఘురామిరెడ్డిని(Raghuram Reddy) పంపించేసింది. సిట్ చీఫ్‌గా ఉన్న కొల్లి రఘురామిరెడ్డిపై వేటు వేసింది ఈసీ. అసోం పోలీస్ ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది.

AP Elections: వైసీపీ సభలంటే రామంటున్న జనం.. బెదిరింపులకు దిగుతున్న నేతలు..!

AP Elections: వైసీపీ సభలంటే రామంటున్న జనం.. బెదిరింపులకు దిగుతున్న నేతలు..!

వైసీపీ సభలకు లక్షలాదిగా జనం తరలివస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటు న్నారు. తమ నాయకుడు ఎక్కడికి వెళ్లినా తండోపతండాలుగా స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నా రంటూ వైసీపీ నాయకులు చెప్పుకుంటుంటే వాస్తవం మాత్రం మరోలా ఉంది.

AP Politics: బస్సు యాత్రలో జగన్‌కు ఝలక్.. ఎమ్మెల్యేల ట్విస్ట్ మామూలుగా లేదు..!

AP Politics: బస్సు యాత్రలో జగన్‌కు ఝలక్.. ఎమ్మెల్యేల ట్విస్ట్ మామూలుగా లేదు..!

బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్(YS Jagan) సొంత పార్టీ ఎమ్మెల్యేలే పెద్ద ఝలక్ ఇచ్చారు. ప్రకాశం(Prakasam) జిల్లాలో జగన్ బస్సు యాత్ర సాగుతుండగా.. జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి(Mahidhar Reddy), దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్(Venugopal) ఈ బస్సు యాత్రకు..

AP Politics: వలంటీర్లే వైసీపీ నేతలు.. తేల్చి చెప్పిన ఎమ్మెల్సీ..

AP Politics: వలంటీర్లే వైసీపీ నేతలు.. తేల్చి చెప్పిన ఎమ్మెల్సీ..

Andhra Pradesh: వలంటీర్ల వ్యవస్థను వైసీపీ(YCP) తన రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని విపక్ష నేతలు అనేకసార్లు ఆరోపించారు. ఎన్నికల సంఘానికి(Election Commission) కూడా పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయినా అధికార వైసీపీ నేతల తీరు మారడం లేదు.. వైసీపీ కోసం పని చేస్తున్న వలంటీర్లలోనూ(Volunteers) మార్పు రావడం లేదు. తాజాగా ఇదే విషయాన్ని ఎమ్మెల్సీ భరత్(MLC Bharat) కుండబద్దలుకొట్టి చెప్పారు.

AP Politics: అప్పుడే నరికేసేదాన్ని.. అవినాష్‌పై సునీత సంచలన కామెంట్స్..!

AP Politics: అప్పుడే నరికేసేదాన్ని.. అవినాష్‌పై సునీత సంచలన కామెంట్స్..!

ఎన్నికల వేళ సంచలనానికి తెరలేపారు వైఎస్ సునీతా రెడ్డి(YS Sunitha). వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసులో న్యాయం చేయాలంటూ ‘జస్టిస్ ఫర్ వివేకా’ పేరుతో ప్రజెంటేషన్ ఇచ్చారు. బషీర్ బాగ్ ప్రెస్‌ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. వివేకానంద రెడ్డి హత్య ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించారు. 2009 వైఎస్ఆర్(YSR) మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను..

తాజా వార్తలు

మరిన్ని చదవండి