• Home » Andhra Pradesh Politics

Andhra Pradesh Politics

Chandrababu: కొండలను మింగిన అనకొండ జగన్‌

Chandrababu: కొండలను మింగిన అనకొండ జగన్‌

ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలోని ఐదుగురు ఉత్తరాంధ్రను ఊడ్చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సీఎం జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వనరులను దోచుకున్నారని దుయ్యబట్టారు. కొండలను సైతం అనకొండలా మింగేశారని, చివరకు రుషికొండను

AP Politics: డిఫెన్స్‌లో వైసీపీ.. చంద్రబాబుపై దుష్ప్రచారం.. కౌంటర్ ఇస్తున్న నెటిజన్స్..

AP Politics: డిఫెన్స్‌లో వైసీపీ.. చంద్రబాబుపై దుష్ప్రచారం.. కౌంటర్ ఇస్తున్న నెటిజన్స్..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్‌పై(YS Jagan) రాయి దాడి ఘటన కలకలం రేపుతోంది. అయితే, ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు ఈ దాడి జగనే చేయించుకున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల సమయంలోనూ ఇలాగే కోడికత్తి దాడి జరగడం.. ఇప్పుడు ఎన్నికల సమయంలోనే దాడి జరగడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దాంతో వైసీపీ(YCP) డిఫెన్స్‌లో పడిపోయింది. ఏం చేయాలో పాలుపోక..

Chandrababu Nomination: 19న చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్‌

Chandrababu Nomination: 19న చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్‌

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) ఈనెల 19న నామినేషన్‌(Election Nomination) దాఖలు చేయనున్నారు. పార్టీ వర్గాల నుంచి సేకరించిన సమాచారం మేరకు... ‘ఈనెల 18న భువనేశ్వరి కుప్పం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త చంద్రబాబు..

Attack On CM Jagan: అప్పుడలా.. ఇప్పుడిలా..!

Attack On CM Jagan: అప్పుడలా.. ఇప్పుడిలా..!

ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు ‘గాయాలవుతున్నాయి’. గత 2019 ఎన్నికలకు ఆరు మాసాల ముందు అంటే...

జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే.. నేరుగా ఆమె వద్దకు వెళ్లి..

జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే.. నేరుగా ఆమె వద్దకు వెళ్లి..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ(YCP) అధినేత జగన్‌కు(YS Jagan) బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే. పి.గన్నవరం(P.Gannavaram) ఎమ్మెల్యే కొండేటి చిట్టబాబు(Kondeti Chittibabu) వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు. పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన.. నేరుగా జమ్మలమడుగు వచ్చి ..

AP Politics: శరణు.. శరణు.. ఎన్నికల వేళ జగన్‌‌కు పెద్ద కష్టమే వచ్చిందిగా..!

AP Politics: శరణు.. శరణు.. ఎన్నికల వేళ జగన్‌‌కు పెద్ద కష్టమే వచ్చిందిగా..!

ముఖ్యమంత్రి జగన్(CM YS Jagan), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra reddy), బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana), రోజా, బుగ్గన రాజేంద్రనాథరెడ్డి వంటి హేమా హేమీలు ఉన్న రాష్ట్ర మంత్రివర్గం. 151 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 35 మంది వరకు పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో కలిపి వందల సంఖ్యలో..

AP Politics: ‘బ్రహ్మారెడ్డిని ఊర్లోకి తెచ్చేంత మగాడివారా?!’

AP Politics: ‘బ్రహ్మారెడ్డిని ఊర్లోకి తెచ్చేంత మగాడివారా?!’

‘బ్రహ్మారెడ్డిని(Brahma Reddy) ఊర్లోకి తెచ్చేంత మగాడివారా? వైసీపీకి(YCP) వ్యతిరేకంగా ప్రచారం చేసి బతికి బట్టకట్టాలని ఉందా? కొడకా!.. టీడీపీకి ప్రచారం చేస్తే అదే నీకు చివరిరోజు అవుతుంది’ అని దుర్భాషలాడుతూ టీడీపీ ముస్లిం మైనార్టీ నేతపై వలంటీర్లు, వైసీపీ రౌడీ మూకలు కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడిచేశారు. ఈ సంఘటన పల్నాడు(Palnadu) జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల(Rentachintala) మండలం తుమృకోటలో..

AP Elections: షర్మిలపై వైసీపీ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా..

AP Elections: షర్మిలపై వైసీపీ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా..

విలువ లేని పార్టీలో ఇమడలేకే కాంగ్రెస్ ( Congress ) పార్టీలోకి చేరినట్లు పూతలపట్లు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు అన్నారు. రాజకీయ భవిష్యత్ ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ చేరడం ఆనందంగా ఉందన్నారు. ఎ

AP Politics: చంద్రబాబు నివాసంలో ఎన్డీయే నేతల కీలక భేటీ..

AP Politics: చంద్రబాబు నివాసంలో ఎన్డీయే నేతల కీలక భేటీ..

ఉండవల్లిలో(Undavalli) టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నిసవాంలో ఎన్డీయే నేతలు కీలక భేటీ ప్రారంభమైంది. బీజేపీ(BJP) రాష్ట్ర ఇన్‌ఛార్జి సిద్ధార్థ నాథ్ సింగ్, పార్టీకి చెందిన ఇతర నేతలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఈ భేటీలో పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ భేటీ..

AP Politics: ‘ఉండి’ నేతలతో చంద్రబాబు కీలక సమావేశం.. రఘురామ కోసమేనా..?

AP Politics: ‘ఉండి’ నేతలతో చంద్రబాబు కీలక సమావేశం.. రఘురామ కోసమేనా..?

ఉండి(Undi) నియోజకవర్గం నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) కీలక భేటీ నిర్వహించారు. ఉండి నియోజకవర్గాన్ని రఘురామకృష్ణం రాజుకు(Raghurama Krishnam Raju) కేటాయిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. భేటీ సందర్భంగా చంద్రబాబు సైతం కీలక కామెంట్స్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి