Home » Anand mahindra
వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి సమస్య ఉత్పన్నమవుతుంటుంది. దీన్నుంచి బయటపడేందుకు కొందరు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు...
మన్డే మోటివేషన్ పేరిట ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీడియోలో కుక్క తెలివికి అందరూ ఫిదా అవుతారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో భూగర్భ జలాలు అడుగంటుటుండంతో ప్రజలు నీళ్లు లేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్స్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) ఓ వినూత్న ఐడియాను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఐప్యాడ్పై సితార వాయిద్యం వినిపించిన ఓ యువకుడి వీడియో ఆనంద్ మహీంద్రాను అబ్బుర పరిచింది.
మహీంద్రా స్కార్పియో కారులో ఇంత మంది ప్రయాణించొచ్చా! నెటిజన్లను షేక్ చేస్తున్న వీడియో ఇది.
ఆనంద్ మహీంద్రా తాజాగా షేర్ చేసిన స్ఫూర్తివంతమైన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
భారత పర్యటనలో ఉన్న ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహీని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మర్యాదపూర్వకంగా కలిశారు.
నాలుగో క్లాసు చదివే ఓ బాలిక మంచి మనసు గురించి తెలిసి ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయిపోయారు. ఆమె స్టోరీని నెట్టింట పంచుకున్నారు.
విమానం గాల్లో ఎగురుతుంది. విల్లా భూమిపై ఉంటుంది. మాకు ఆ మాత్రం తెలియదా అంటారా.. అయితే కాస్త మీ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చిందనే విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి.
జమ్మకశ్మీర్లో హిమపాతం కురుస్తుంటే ఎంత అందంగా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. రక్తం గడ్డకట్టే స్థాయిలో చలి ఉన్నప్పటికీ.. ఆ చల్లని వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అలాంటి అందమైన ప్రదేశంలో ఇద్దరు చిన్నారులు రిపోర్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది? మరింత అందంగా, మనసు ఉప్పొంగుతున్న భావన కలుగుతుంది.