Home » Anakapalli
అనకాపల్లి జిల్లాలో భారీ ఔషధ పరిశ్రమకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయని మంత్రి అన్నారు.
అనకాపల్లి జిల్లాలో ఇవాళ (శనివారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవ వధూవరులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, వధూవరులు తీవ్రంగా గాయపడ్డారు..
అనకాపల్లి జిల్లాలోని మునగపాక మండలం ఘంటవానిపాలెంలో ఈ నెల 15వ తేదీన భారీ చోరీ జరిగింది. ఈ కేసును అనకాపల్లి జిల్లా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు..
అనకాపల్లి జిల్లాలోని పారిశ్రామిక కేంద్రమైన అచ్యుతాపురం జంక్షన్ సమీపంలోని కేఆర్ మార్ట్లో ఇవాళ(మంగళవారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి..
పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. ఈనెల 30, 31 తేదీల్లో అనకాపల్లి ఉత్సవ్ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు.
అనకాపల్లిలోని ఉపమాక ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామిని హోం మంత్రి అనిత సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళను మోసం చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడికి గతంలోనూ ఉద్యోగాల పేరుతో మోసాలు చేసిన చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు.
సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో నడిచే 4 ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు ఏసీ బోగీలు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈమేరకు ఈనెల 24వతేదీనుంచి నుంచి ఈ అదనపు ఏసీబోగీల ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
ఎస్ఎంటీవీ బెంగళూరు- బాలూర్ఘాట్ (పశ్చిమబెంగాల్) మధ్య నేటి నుంచి రెండు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా స్టేషన్ల మీదుగా వెళ్లనున్నాయి. వివరాలిలా ఉన్నాయి.
విశాఖపట్నం ప్రజలకు, ఎన్డీఏ కూటమికి అవినాభావ సంబంధం ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. హెల్దీ, వెల్తీ, హ్యాపీనే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు.