• Home » Anakapalli

Anakapalli

YV Subbareddy: షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనంపై వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే..

YV Subbareddy: షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనంపై వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే..

Andhrapradesh: కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల పార్టీ విలీనంపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలో అవకాశం లేకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకుందన్నారు. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్‌లో విలీన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

YuvaGalam Padayatra: యాదవులతో లోకేష్ ముఖాముఖి

YuvaGalam Padayatra: యాదవులతో లోకేష్ ముఖాముఖి

Andhrapradesh: యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా జీవీఎంసీ 82వ వార్డులో యాదువలతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.

Lokesh YuvaGalam: 224వ రోజు యువగళం పాదయాత్రలో లోకేష్‌ను ఎవరెవరు కలిశారంటే..?

Lokesh YuvaGalam: 224వ రోజు యువగళం పాదయాత్రలో లోకేష్‌ను ఎవరెవరు కలిశారంటే..?

Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో దూసుకెళ్తోంది. పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ను వివిధ వర్గాల ప్రజలు కలిసి తమ తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఈరోజు యలమంచిలి నియోజకవర్గం తిమ్మరాజుపేట నుంచి 224వ రోజు యువగళం పాదయాత్రను యువనేత ప్రారంభించారు.

Lokesh YuvaGalam: అచ్యుతాపురంలో ఎస్ఈజెడ్ బాధితులతో లోకేష్ ముఖాముఖి

Lokesh YuvaGalam: అచ్యుతాపురంలో ఎస్ఈజెడ్ బాధితులతో లోకేష్ ముఖాముఖి

Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అచ్చుతాపురంలో ఎస్‌ఈజెడ్ బాధితులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. విశాఖలో ఐటీ అభివృద్ధి చేశామని.. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున పరిశ్రమలు విశాఖ నుంచి నడుస్తాయన్నారు.

YuvaGalam: లోకేష్‌ను కలిసిన ఎస్‌ఈజెడ్ నిర్వాసిత ప్రజలు

YuvaGalam: లోకేష్‌ను కలిసిన ఎస్‌ఈజెడ్ నిర్వాసిత ప్రజలు

Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా లోకేష్‌ను ఎస్ఈజెడ్ నిర్వాసిత ప్రజలు కలిశారు.

Nara Lokesh: యలమంచిలిలో హోరెత్తుతున్న లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర

Nara Lokesh: యలమంచిలిలో హోరెత్తుతున్న లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర

నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర యలమంచిలికి చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని వీధులన్నీ టీడీపీ

అంగన్‌వాడీ దీక్ష శిబిరాన్ని సందర్శించిన లోకేష్

అంగన్‌వాడీ దీక్ష శిబిరాన్ని సందర్శించిన లోకేష్

అనకాపల్లి జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 222వ రోజు గురువారం ఉదయం యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తూరు ఎస్వీ కన్వెన్షన్ క్యాంప్ సైట్ నుంచి యువనేత పాదయాత్ర ప్రారంభించారు.

Yuvagalam: ఉత్సాహంగా సాగుతున్న లోకేష్ పాదయాత్ర

Yuvagalam: ఉత్సాహంగా సాగుతున్న లోకేష్ పాదయాత్ర

అనకాపల్లి జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. యువనేతకు ప్రజలు, కార్యకర్తలు, సానుభూతిపరులు, సామాన్యులు బ్రహ్మరథం పడుతున్నారు.

Yuvagalam: నారా లోకేష్ 221వరోజు యువగళం పాదయాత్ర

Yuvagalam: నారా లోకేష్ 221వరోజు యువగళం పాదయాత్ర

అనకాపల్లి: తెలుగుదేశం యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తన పాదయాత్రలో అన్ని వర్గాల వారిని కలుస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. యువనేత ముందుకు సాగుతున్నారు.

YuvaGalam: లోకేష్‌ను కలిసిన వీసీఐసీ కారిడార్ భూ నిర్వాసితులు

YuvaGalam: లోకేష్‌ను కలిసిన వీసీఐసీ కారిడార్ భూ నిర్వాసితులు

Andhrapradesh: జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్‌న వీసీఐసీ కారిడార్ భూ నిర్వాసితులు కలిశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి