• Home » Anagani Satya Prasad

Anagani Satya Prasad

AP Govt: ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు

AP Govt: ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఏపీ రెవెన్యూ, రిజిస్ర్టేషన్స్ అండ్ స్టాంప్స్ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రకటించారు. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు జరుగుతాయని తెలిపారు.

Anagani: జగన్‌ను ఆ పార్టీ నేతలే భరించలేకపోతున్నారు..

Anagani: జగన్‌ను ఆ పార్టీ నేతలే భరించలేకపోతున్నారు..

Andhrapradesh: జగన్‌ను ప్రజలు మాత్రమే కాదు.. ఆయన పార్టీ నేతలూ భరించలేకపోతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోందన్నారు. ఇచ్చిన హామీల్లో కేవలం 13 శాతం మాత్రమే..

AP News: మాజీ మంత్రి పెద్దిరెడ్డి తీరుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యంగ్యాస్త్రాలు

AP News: మాజీ మంత్రి పెద్దిరెడ్డి తీరుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యంగ్యాస్త్రాలు

మదనపల్లె ఫైళ్ల దహనం వ్యవహారంపై ప్రభుత్వ, విపక్ష పార్టీ వైసీపీ నేతల మధ్య పరస్పర విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పందించారు. ‘‘తిన మరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్లుగా ఉంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి తీరు’’ అంటూ మంత్రి వంగ్యాస్త్రాలు సంధించారు.

Madanapalle Incident: ఫైళ్లు దగ్ధం.. పెద్దిరెడ్డిపై మంత్రి అనగాని సంచలన ఆరోపణలు

Madanapalle Incident: ఫైళ్లు దగ్ధం.. పెద్దిరెడ్డిపై మంత్రి అనగాని సంచలన ఆరోపణలు

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో జరిగిన ఫైళ్ల దగ్ధం ఘటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉండొచ్చని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు...

TDP: జగన్‌ రెడ్డి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారు:  మంత్రి అనగాని

TDP: జగన్‌ రెడ్డి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారు: మంత్రి అనగాని

బాపట్ల జిల్లా: అఖండ మెజార్టీతో గెలిపించిన రేపల్లె నియోజకవర్గం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం మంత్రి రేపల్లెలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి కుంటుపడిందన్నారు.

TDP: పింఛన్లు ఇవ్వలేకనే జగన్ కొత్త నాటకానికి తెర: ఎమ్మెల్యే అనగాని

TDP: పింఛన్లు ఇవ్వలేకనే జగన్ కొత్త నాటకానికి తెర: ఎమ్మెల్యే అనగాని

అమరావతి: సీఎం జగన్ రెడ్డి స్వార్థ రాజకీయాల వల్లే పెన్షన్ల పంపిణీ బాధ్యత నుంచి వాలంటీర్లను ఎన్నికల కమిషన్ తప్పించిందని తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఈసీ సంక్షేమ పథకాలు ఆపమని చెప్పిందా? అని ప్రశ్నించారు.

TDP:  సీఎం జగన్‌కు కులపిచ్చి పరాకాష్టకు చేరింది: ఎమ్మెల్యే అనగాని

TDP: సీఎం జగన్‌కు కులపిచ్చి పరాకాష్టకు చేరింది: ఎమ్మెల్యే అనగాని

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోన్ రెడ్డికి కులపిచ్చి పరాకాష్టకు చేరిందని, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారని, కాపు, బలిజలను జగన్ రెడ్డి రాజకీయంగా అణిచివేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ విమర్శించారు.

MLA Anagani: అయ్యప్ప దీక్ష స్వాముల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం: ఎమ్మెల్యే అనగాని

MLA Anagani: అయ్యప్ప దీక్ష స్వాముల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం: ఎమ్మెల్యే అనగాని

అమరావతి: అయ్యప్ప దీక్ష స్వాముల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దీక్షా విరమణ సమయంలోనూ ప్రత్యేక బస్సులు కేటాయించకపోవడంతో శబరిమల వెళ్లే స్వాములు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.

MLA Anagani: మత్య్సకారులకు అడుగడుగునా అన్యాయం..

MLA Anagani: మత్య్సకారులకు అడుగడుగునా అన్యాయం..

అమరావతి: మత్య్సకారులకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 8 ఫిషింగ్ హార్బర్లు, 4 జెట్టీలు కడతామన్నారని, కానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా ఎందుకు నిర్మించలేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

MLA Anagani: టీచర్లపై కక్ష సాధింపు చర్యలు దర్మార్గం: ఎమ్మెల్యే అనగాని

MLA Anagani: టీచర్లపై కక్ష సాధింపు చర్యలు దర్మార్గం: ఎమ్మెల్యే అనగాని

అమరావతి: ఎన్నికల్లో జగన్ రెడ్డి టీచర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా తిరిగి వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమని తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి