Home » Amit Shah
వక్ఫ్ బోర్డు నిర్ణయాలను కోర్టులో సవాల్ చేసేందుకు మార్పులు చేయాలని కేంద్ర హోమమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఏప్రిల్ 4న ముగిసే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెడతారని చెప్పారు
హోంశాఖ మంత్రి అమిత్ షాను భారత ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ ప్రతిరూపంగా చూస్తున్నామంటూ అన్నాడీఎంకే మాజీ మంత్రి, శాసనసభ ప్రతిపక్ష ఉప నేత ఆర్బీ ఉదయకుమార్ అభివర్ణించారు. అలాగే.. తమిళనాడు ఉక్కు మనిషి ఎడప్పాడి పళనిస్వామి కలుసుకున్న వ్యవహారంలో పలు వార్తలు వెలువడుతున్నాయనన్నారు.
భారతదేశం ధర్మసత్రం కాదని, దేశ భద్రతకు ముప్పు తలపెట్టే వారిని భారత్లో అడుగుపెట్టనివ్వమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వ్యాపారం, విద్య, వైద్యం కోసం వచ్చే వారిని, పర్యాటకులను, పెట్టుబడులు పెట్టి దేశ ఆర్థిక ప్రగతికి సహకరించేవారిని భారతదేశంలోకి స్వాగతిస్తామని ప్రకటించారు.
కేంద్రం త్వరలో 'సహకార్ ట్యాక్సీ' సేవను ప్రారంభించనున్నట్లు హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ విధానంలో స్థానిక సహకార సంఘాలు అగ్రిగేటర్ల పాత్ర పోషిస్తాయి, తద్వారా డ్రైవర్లకు ఎక్కువ లాభాలు, ఆర్థిక భద్రత మరియు స్వాతంత్ర్యం కలుగుతుంది
Amith Shah: లోక్సభలో రెండు బిల్లులు ఆమోదం పొందాయి. అలాంటి వేళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే బంగ్లాదేశ సరిహద్దులో కంచె వేసే కార్యక్రమం ఆగిపోవడంపై ఆయన సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా పలు ఆరోపణలు గుప్పించారు.
ఓలా, ఉబర్ల దోపిడికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. డ్రైవర్లకు లాభాలు కలిగించేలా కొత్త తరహా యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. దీనిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేశారు.
ఇంజనీరింగ్, మెడికల్ విద్యను తమిళంలో అందిచాలని తమిళనాడు ప్రభుత్వా్న్ని తాము రెండేళ్లుగా కోరుతున్నప్పటికీ తమ ఆర్థిక ప్రయోజనాలు నెరవేరనే కారణంగా ఆ పని చేయడం లేదని అమిత్షా అన్నారు.
జమ్మూకశ్మీర్లో తీవ్రవాదం, దేశంలో నక్సలిజంతో ఎదురవుతున్న సవాళ్లు, మాదకద్రవ్యాల బెడద, ఈశాన్య ప్రాంతంలోని సమస్యలపై కేంద్రం తీసుకుంటున్న చర్యలపై రాజ్యసభలో శుక్రవారంనాడు జరిగిన చర్చకు అమిత్షా సమాధానమిచ్చారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయమే అందుకు నిదర్శనమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే మిజోరాం రాజధాని ఐజ్వాల్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఏడేళ్ల చిన్నారి ప్రతిభకు ముగ్ధుడైన ఆయన..