Home » Ambati Rambabu
Minister Ambati Rambabu Ticket Issue: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీలో (YSR Congress) నేతలను ‘టికెట్’ భయం ఇంకా వీడలేదు. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకే కాదు పలువురు సీనియర్ నేతలు, మంత్రులకు కూడా గుబులు పట్టుకుంది. ఇప్పటికే సుమారు 60 నియోజకవర్గాలకు పైగా అభ్యర్థులను ప్రకటించిన జగన్.. ఇప్పుడు ‘సిద్ధం’ పేరిట (Siddam) భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం చేసేస్తున్నారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు జగన్ కేబినెట్లో కీలక శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న అంబటి రాంబాబుకు (Ambati Rambabu) ఈ ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్ (Sattenapalli) ఇవ్వట్లేదని తెలిసింది...
మంత్రి అంబటి రాంబాబుపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అంబటిపై అవినీతి ఆరోపణలు కోకొల్లలుగా వచ్చాయి. తాజాగా ఆయనపై భూకబ్జా ఆరోపణలు వినవస్తున్నాయి.
ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. దాడులను అందరూ ఖండించాల్సిందేనన్నారు. తాను దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కానన్నారు. తొండపి గ్రామంలో పరస్పర గొడవలు జరుగుతుంటాయన్నారు.
ముప్పాళ్ళ మండలం తొండపి లో గాయపడిన పీఆర్ఓ స్వామిని టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అంబటి రాంబాబు ప్రోత్సాహంతో దాడి చేశారని పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా: మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు జిల్లా, మిర్చి యార్డ్లో జలక్ ఇచ్చారు. యార్డ్లో రైతులకు అల్పాహారం, భోజన శాల ప్రారంభ కార్యక్రమం మంత్రి అంబటి చేతుల మీదుగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి యార్డ్ ఛైర్మన్ మినహా యార్డ్ డైరెక్టర్లు డుమ్మా కొట్టారు.
మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం సమావేశాలు నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో
పల్నాడు జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో ప్రతీ పల్లె, పట్టణ ప్రాంతాల్లో భోగి మంటలు వేసి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే భోగి మంటలు వేసి వేడుకల్లో పాల్గొన్నారు.
ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు ఘోర అవమానం జరిగింది. పల్నాడు జిల్లా ముప్పాళ్లలో ఆయనకు తీవ్రస్థాయిలో నిరసన సెగ తగిలింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మన్సూర్ అలీ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు..
అమరావతి: సత్తెనపల్లి నియోజకవర్గ అసమ్మతి వైసీపీ నేతలు మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘అంబటి రాంబాబు వద్దు... జగనన్నే ముద్దు’ అంటూ తాడేపల్లి ఎంపీ విజయ్ సాయి రెడ్డి నివాసం ముందు ఆందోళన చేపట్టారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్ళిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్య ట్వీట్ చేశారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. మంత్రి అంబటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.